బొల్లారం, ఆగస్టు 7 : బంగారు తెలంగాణలో భాగంగా రాష్ర్టాన్ని ఆకుపచ్చ తెలంగాణగా మార్చేందుకు ప్రతిఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి.సాయన్న విజ్ఞిప్తి చేశారు. శనివార
టీఆర్ఎస్ నాయకుడు విష్ణువర్ధన్రావుచిట్యాల, ఆగస్టు 6: మొక్కలు నాటి సంరక్షించడాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వీకరించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోన విష్ణువర్ధన్రావు �
దౌల్తాబాద్ ఆగస్టు :మండలంలో ప్రతి గ్రామ పంచాయతీలో హరితహారం లక్ష్యాన్నిసాధించాలని ఎంపీడీఓ తిరుమలస్వామి అన్నారు. గురువారం దౌల్తాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో ఆయన మాట్లాడుతూ ప్రభుత
బొంరాస్పేట, ఆగస్టు:తెలంగాణ రాష్ట్రంలో అటవీ సంపదను పెంచడానికి ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తుంది. రహదారులకు ఇరువైపులా రెండు మూడేండ్ల కిందట నాటిన మొక్కలు నేడు ఏపుగా పెరిగి కొత్
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ కలల సహకారమైన ఆకుపచ్చని తెలంగాణ సాధన కోసం ప్రముఖ జర్నలిస్టు పొన్నాల గౌరీశంకర్ చేపట్టిన ఏడవ విడత ప్రజా హరితహారం సైకిల్ యాత్రం మంగళవారం ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా స�
చుట్టూ పచ్చగా పరుచుకున్న పొలాలు.. మధ్యలో అమ్మ చెట్టు.. ఆ తల్లి ఒడిలో అంచెలంచెలుగా రెండు మంచెలు.. ఆకుల నీడలో వెలసిన ఈ మేడ అద్భుతంగా ఉన్నది కదూ.. నీటి గలగలలతో సేద్యం ఇప్పుడు పండుగైంది.
రాచకొండ నూతన పోలీస్ కమిషనరేట్లో హరితహారం 40వేల మొక్కలు నాటిన పోలీసులు మేడ్చల్, జూలై 29 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో రాష్ట్రంలో విస్తారంగా అడవుల విస్తీర్ణం పెరిగిందని హోం మంత్రి మహ�
ఎమ్మెల్యే కిషోర్ కుమార్ | అడ్డగుడూర్ మండల కేంద్రంలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ పాల్గొన్నారు.
‘పర్యావరణ పరిరక్షణ- సర్వజన సంరక్షణ’.. అనే నినాదంతో పచ్చదనం పెంపుపై అవగాహన కల్పించటమే లక్ష్యంగా ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ పనిచేస్తున్నది. ఎప్పటికప్పుడు కొత్తతరహా కార్యక్రమాలను తీసుకుంటూ నాలుగేండ్లుగ�
24న బాన్సువాడలో 3 లక్షల మొక్కలు నాటుతాం స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడి బాన్సువాడ, జూలై 21: కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో ఈ నెల 24న నిర్వహించే ముక్కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని విజయవంత�
మహబూబ్నగర్లో హరితయజ్ఞం | జిల్లాలో హరితహారం కార్యక్రమం కొనసాగుతున్నది. మొక్కలు లేని కొండలు, గుట్టల్లో పెద్ద ఎత్తున విత్తనబంతులు చల్లి పచ్చదనం పెంపొందించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తున్నది. ఇప్పట
రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిన పీర్జాదిగూడ కార్పొరేషన్ ఉత్తమంగా నిలిచిన మరో ఏడు మున్సిపాలిటీలు మేడ్చల్, జూలై 15(నమస్తే తెలంగాణ): హరితహారం, పట్టణ ప్రగతి కార్యక్రమాలలో మేడ్చల్ జిల్లా ఆదర్శంగా నిలిచి�