మహబూబ్నగర్లో హరితయజ్ఞం | జిల్లాలో హరితహారం కార్యక్రమం కొనసాగుతున్నది. మొక్కలు లేని కొండలు, గుట్టల్లో పెద్ద ఎత్తున విత్తనబంతులు చల్లి పచ్చదనం పెంపొందించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తున్నది. ఇప్పట
రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిన పీర్జాదిగూడ కార్పొరేషన్ ఉత్తమంగా నిలిచిన మరో ఏడు మున్సిపాలిటీలు మేడ్చల్, జూలై 15(నమస్తే తెలంగాణ): హరితహారం, పట్టణ ప్రగతి కార్యక్రమాలలో మేడ్చల్ జిల్లా ఆదర్శంగా నిలిచి�
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణలోని ప్రతీ ఒక్కరూ ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో పాల్గొనాలని మంత్రి గంగుల కమలాకర్ కోరారు. గురువారం తన నివాసంలో
హైదరాబాద్ : కరోనా మహమ్మారి వల్ల తల్లిదండ్రులు కోల్పోవడం గానీ లేదా తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయిన పిల్లలకు రాష్ట్ర స్త్రీ-శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ బాల సహాయ కిట్స్ అందించా�
6 వేల ఎకరాల్లో ఏర్పాటు పూర్తయిన స్థలాల గుర్తింపు త్వరలో పనులు ప్రారంభం హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పచ్చదనాన్ని మరింతగా పెంచేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకొన్నది. పల్లెలు, పట్టణా
ఒక్కో వార్డులో 22 వేల మొక్కలు నాటడమే లక్ష్యంగా కౌన్సిలర్లు గ్రామాలు, వార్డుల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్న ప్రజాప్రతినిధులు 20 లక్షల మొక్కలు లక్ష్యంగా ఏర్పాట్లు మణికొండ, జూలై 13 : రాష్ట్ర ప్రభుత్వం అత్య�
కీసర, జూలై 13 : గ్రామాల్లో హరితహారం లక్ష్యాన్ని పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ జాన్ శ్యాంసన్ తెలిపారు. మండల పరిధిలోని చీర్యాల్, యాద్గార్పల్లి, నర్సంపలి గ్రామాల్లో మంగళవారం ఎంపీడీఓ పద్మావతి, ఎంపీపీ ఇంద�
రాష్ట్రమంతా పండుగలా హరితహారం కొనసాగుతున్నది. సెలబ్రిటీలు సైతం మొక్కలు నాటి పుడమితల్లి రుణం తీర్చుకుంటున్నారు. ఈ మహాక్రతువులో మేముసైతం అంటూ చిట్టి చేతులు కలిపారు ఇద్దరు అక్కాతమ్ముళ్లు. ఒకటి కాదు, రెండు �
గ్రేటర్లో విస్తృతంగా హరితహారం పారిశుధ్య నిర్వహణలో మెరుగైన ఫలితాలు 28983.8 మెట్రిక్ టన్నుల చెత్త 15632.5 మెట్రిక్ టన్నులనిర్మాణ వ్యర్థాలు తొలగింపు విజయవంతమైన పట్టణ ప్రగతి సిటీబ్యూరో, జూలై 12 (నమస్తే తెలంగాణ): గ�
కరోనా మహమ్మారి విధ్వంసకర వ్యాప్తి, వాతావరణ మార్పులు, తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న జీవవైవిధ్యం వంటి విపరిణామాలు.. మానవుడికి ఒక రకమైన హెచ్చరిక వంటివి. ప్రకృతితో కోల్పోయిన అనుసంధానాన్ని తిరిగి నెలకొల్పుకోవ�
సిటీబ్యూరో, జూలై 11(నమస్తే తెలంగాణ): సైబరాబాద్ సీటీసీ ప్రాంగణం పచ్చదనంతో నిండిపోయింది. హరిత హారం కార్యక్రమంలో భాగంగా గత ఆరేండ్లలో నాటిన వేలాది మొక్కలు ఇప్పుడు చెట్ల రూపం దాల్చి పచ్చదనాన్ని పరిచాయి. ఈ ప్రా�
సిటీబ్యూరో, జూలై 11 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రతి గృహాన్ని నందనవనంలా మార్చాలని అర్బన్ బయోడైవర్సిటీ విభాగం అధికారులు సంకల్పించారు. హరితహారం ఏడో విడతలో భాగంగా కోటి మొక్కలు నాటడంతో పాటు ప్రత