చుట్టూ పచ్చగా పరుచుకున్న పొలాలు.. మధ్యలో అమ్మ చెట్టు.. ఆ తల్లి ఒడిలో అంచెలంచెలుగా రెండు మంచెలు.. ఆకుల నీడలో వెలసిన ఈ మేడ అద్భుతంగా ఉన్నది కదూ.. నీటి గలగలలతో సేద్యం ఇప్పుడు పండుగైంది.
రాచకొండ నూతన పోలీస్ కమిషనరేట్లో హరితహారం 40వేల మొక్కలు నాటిన పోలీసులు మేడ్చల్, జూలై 29 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో రాష్ట్రంలో విస్తారంగా అడవుల విస్తీర్ణం పెరిగిందని హోం మంత్రి మహ�
ఎమ్మెల్యే కిషోర్ కుమార్ | అడ్డగుడూర్ మండల కేంద్రంలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ పాల్గొన్నారు.
‘పర్యావరణ పరిరక్షణ- సర్వజన సంరక్షణ’.. అనే నినాదంతో పచ్చదనం పెంపుపై అవగాహన కల్పించటమే లక్ష్యంగా ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ పనిచేస్తున్నది. ఎప్పటికప్పుడు కొత్తతరహా కార్యక్రమాలను తీసుకుంటూ నాలుగేండ్లుగ�
24న బాన్సువాడలో 3 లక్షల మొక్కలు నాటుతాం స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడి బాన్సువాడ, జూలై 21: కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో ఈ నెల 24న నిర్వహించే ముక్కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని విజయవంత�
మహబూబ్నగర్లో హరితయజ్ఞం | జిల్లాలో హరితహారం కార్యక్రమం కొనసాగుతున్నది. మొక్కలు లేని కొండలు, గుట్టల్లో పెద్ద ఎత్తున విత్తనబంతులు చల్లి పచ్చదనం పెంపొందించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తున్నది. ఇప్పట
రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిన పీర్జాదిగూడ కార్పొరేషన్ ఉత్తమంగా నిలిచిన మరో ఏడు మున్సిపాలిటీలు మేడ్చల్, జూలై 15(నమస్తే తెలంగాణ): హరితహారం, పట్టణ ప్రగతి కార్యక్రమాలలో మేడ్చల్ జిల్లా ఆదర్శంగా నిలిచి�
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణలోని ప్రతీ ఒక్కరూ ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో పాల్గొనాలని మంత్రి గంగుల కమలాకర్ కోరారు. గురువారం తన నివాసంలో
హైదరాబాద్ : కరోనా మహమ్మారి వల్ల తల్లిదండ్రులు కోల్పోవడం గానీ లేదా తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయిన పిల్లలకు రాష్ట్ర స్త్రీ-శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ బాల సహాయ కిట్స్ అందించా�
6 వేల ఎకరాల్లో ఏర్పాటు పూర్తయిన స్థలాల గుర్తింపు త్వరలో పనులు ప్రారంభం హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పచ్చదనాన్ని మరింతగా పెంచేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకొన్నది. పల్లెలు, పట్టణా
ఒక్కో వార్డులో 22 వేల మొక్కలు నాటడమే లక్ష్యంగా కౌన్సిలర్లు గ్రామాలు, వార్డుల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్న ప్రజాప్రతినిధులు 20 లక్షల మొక్కలు లక్ష్యంగా ఏర్పాట్లు మణికొండ, జూలై 13 : రాష్ట్ర ప్రభుత్వం అత్య�
కీసర, జూలై 13 : గ్రామాల్లో హరితహారం లక్ష్యాన్ని పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ జాన్ శ్యాంసన్ తెలిపారు. మండల పరిధిలోని చీర్యాల్, యాద్గార్పల్లి, నర్సంపలి గ్రామాల్లో మంగళవారం ఎంపీడీఓ పద్మావతి, ఎంపీపీ ఇంద�