మంత్రి ఐకే రెడ్డి | అధికారులు పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశించారు.
హరితహారంతో ఆకుపచ్చ తెలంగాణ 6 విడతల్లో నాటిన మొక్కలు 210 కోట్లు ఈ ఏడాది మరో 20 కోట్ల మొక్కలు నాటిన మొక్కల్లో 85 శాతం సంరక్షణ పూర్తికానున్న హరితహారం లక్ష్యం హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): ‘రాష్ట్రంలో అడవులన
ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి | తెలంగాణ భూభాగంలో 33శాతం అడవులు ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున మొక్కలు నాటడానికి హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ ర�
గ్రామం మురవాలి.. పట్నం మెరవాలి గ్రామాల్లో ప్రతి ఇంటికి 6 మొక్కలు ఏ ఒక్క పని పెండింగ్లో ఉండొద్దు దేశానికి ధాన్యాగారంగా తెలంగాణ రైస్ మిల్లుల సంఖ్యను పెంచండి విద్యుత్తు సమస్యలను అధిగమించడానికి పవర్ డే ర�
పల్లె ప్రగతి | తెలంగాణలో జులై 1వ తేదీ నుంచి చేపట్టనున్న పల్లె ప్రగతి, హరితహారంపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశం ముగిసింది.
సీఎం కేసీఆర్| రాష్ట్ర వ్యాప్తంగా జూలై 1 నుంచి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించాలని నిశ్చయించిన సీఎం కేసీఆర్.. గ్రామాలు, పట్టణాల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై అధికారులకు ద
ఏడోవిడుత హరితహారానికి బల్దియా సిద్ధం ఆరు జోన్లలో 600 నర్సరీలు ఏర్పాటు వర్షాలు కురుస్తుండడంతో మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు పంపిణీతోపాటు రహదారుల వెంట గ్రీనరీకి ప్రాధాన్యం సిటీబ్యూరో, జూన్ 22 (నమస్తేతెలంగా�
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి | ఏడో విడుత హరితహారం కార్యక్రమం విజయవంతం చేయడానికి ఇప్పటి నుంచి సమాయత్తం కావాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అధికారులకు సూచించారు.
జిల్లాలో 63 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం కీసరలో హరితహారంపై సమీక్ష సమావేశంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్న జడ్పీ చైర్మన్ శరత్చంద్రారెడ్డి, కలెక్టర్ శ్వేతా మహంతి మేడ్చల్, కీసర, జూన్ 21(నమస్తే తెలంగాణ): ప్
కేసీఆర్ | రాష్ట్రంలో గ్రామాలు, పట్టణాలను బాగు చేస్తున్నాం అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. గ్రామాలు, పట్టణాలను మరింత బాగు చేసుకునేందుకు జులై