మేడ్చల్, జూన్20(నమస్తే తెలంగాణ): పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమాన్ని ఈ ఏడాది విజయవంతం చేసేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. హరిత లక్ష్యంలో భాగంగా ఈ ఏడాది మే�
మంత్రి చామకూర మల్లారెడ్డి ఏర్పాట్లను ముమ్మరం చేసిన అధికారులు మున్సిపాలిటీల్లో హరితహారం ప్రారంభం మేడ్చల్ రూరల్, జూన్ 19 : హరితహారంతో ఆకుప చ్చ తెలంగాణ సాధ్యపడిందని కార్మిక శాఖమంత్రి చామకూర మల్లారెడ్డి
భూభాగంలో 33 శాతం పచ్చదనం ఉంటేనే వాతావరణ సమతుల్యం సాధ్యమవుతుంది. పెరుగుతున్న జనాభా, పెరుగుతున్న అవసరాల నేపథ్యంలో అడవులు తరిగిపోతున్నాయి. దీనివల్ల వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వర్షపాతం తగ్గుతు�
హైదరాబాద్ : ఉపాధిహామీ అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటిస్థానంలో ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం క్రింద �
హైదరాబాద్ : ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను స్ఫూర్తిగా తీసుకొని శనివారం తమ పెళ్లి రోజును పురస్కరించుకుని ఇంజనీర్ ఇన్ చీఫ్ (ENC) హరీ రామ్, అనిత (Dy ENC) దంపతులు హైదరాబాద్లోని త�