భూభాగంలో 33 శాతం పచ్చదనం ఉంటేనే వాతావరణ సమతుల్యం సాధ్యమవుతుంది. పెరుగుతున్న జనాభా, పెరుగుతున్న అవసరాల నేపథ్యంలో అడవులు తరిగిపోతున్నాయి. దీనివల్ల వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వర్షపాతం తగ్గుతు�
హైదరాబాద్ : ఉపాధిహామీ అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటిస్థానంలో ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం క్రింద �
హైదరాబాద్ : ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను స్ఫూర్తిగా తీసుకొని శనివారం తమ పెళ్లి రోజును పురస్కరించుకుని ఇంజనీర్ ఇన్ చీఫ్ (ENC) హరీ రామ్, అనిత (Dy ENC) దంపతులు హైదరాబాద్లోని త�
మున్సిపల్ కమిషనర్లకు సీడీఎంఏ ఆదేశాలు హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): వేసవి నేపథ్యంలో పట్టణాల్లోని మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సీడీఎంఏ సత్యనారాయణ ఆదేశాలు జారీచేశారు. ప్రతి శుక్రవ�
హైదరాబాద్ : హరితహారం కార్యక్రమం వల్ల తెలంగాణలో అటవీ శాతం 3.67% పెరిగిందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 217.406 కోట్ల మొక్కలు నాటామని తెలిపారు. శాసనసభ�
ఓఆర్ఆర్పై పచ్చదనం పాడవకుండా హెచ్ఎండీఏ చర్యలు రూ.42 కోట్లతో 158 కిలోమీటర్ల పొడవునా డ్రిప్ సిస్టం ఏర్పాటు ఐదు ప్యాకేజీలుగా విభజించి టెండర్లకు పిలుపు హైదరాబాద్ : హైదరాబాద్ మహానగరానికి మణిహారమైన �
హైదరాబాద్ : దేశంలో ఎక్కువ మొక్కలు నాటిన రాష్ట్రం తెలంగాణేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సోమవారం రాజ్యసభలో ఎంపీ చంద్రశేఖర్ అడిగిన ప్రశ్నకు ఈ మేరకు కేంద్ర పర్యావరణ, అటవీశాఖల మంత్రి ప్రకాశ్ జవడే�