ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి | ఏడో విడుత హరితహారం కార్యక్రమం విజయవంతం చేయడానికి ఇప్పటి నుంచి సమాయత్తం కావాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అధికారులకు సూచించారు.
జిల్లాలో 63 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం కీసరలో హరితహారంపై సమీక్ష సమావేశంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్న జడ్పీ చైర్మన్ శరత్చంద్రారెడ్డి, కలెక్టర్ శ్వేతా మహంతి మేడ్చల్, కీసర, జూన్ 21(నమస్తే తెలంగాణ): ప్
కేసీఆర్ | రాష్ట్రంలో గ్రామాలు, పట్టణాలను బాగు చేస్తున్నాం అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. గ్రామాలు, పట్టణాలను మరింత బాగు చేసుకునేందుకు జులై
మేడ్చల్, జూన్20(నమస్తే తెలంగాణ): పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమాన్ని ఈ ఏడాది విజయవంతం చేసేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. హరిత లక్ష్యంలో భాగంగా ఈ ఏడాది మే�
మంత్రి చామకూర మల్లారెడ్డి ఏర్పాట్లను ముమ్మరం చేసిన అధికారులు మున్సిపాలిటీల్లో హరితహారం ప్రారంభం మేడ్చల్ రూరల్, జూన్ 19 : హరితహారంతో ఆకుప చ్చ తెలంగాణ సాధ్యపడిందని కార్మిక శాఖమంత్రి చామకూర మల్లారెడ్డి
భూభాగంలో 33 శాతం పచ్చదనం ఉంటేనే వాతావరణ సమతుల్యం సాధ్యమవుతుంది. పెరుగుతున్న జనాభా, పెరుగుతున్న అవసరాల నేపథ్యంలో అడవులు తరిగిపోతున్నాయి. దీనివల్ల వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వర్షపాతం తగ్గుతు�