షట్పల్లి పింఛన్దారుల ఆదర్శం ప్రతినెలా రూ.6 ఇచ్చేందుకు సంసిద్ధత స్వచ్ఛందంగా ముందుకొచ్చిన 183 మంది కోటపల్లి, అక్టోబర్ 5: ఆకుపచ్చని తెలంగాణ లక్ష్యంగా సీఎం కేసీఆర్ రూపొందించిన హరితనిధికి మేము సైతమంటూ ఆసరా
కేసీఆర్ ఆలోచనలతో సుస్థిరాభివృద్ధి ప్రజలను భాగస్వాములను చేసే ఆలోచన హరితహారంతో రాష్ట్రంలో పెరిగిన గ్రీన్కవర్ పర్యావరణవేత్త మణికొండ వేదకుమార్ హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): వివక్షకు గురైన �
2014కు ముందు అటవీ విస్తీర్ణం: 1% 2021లో జిల్లాలో అడవులు: 10.8% 2016లో జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రత: 50 2019 తర్వాత ఎన్నడూ 44 డిగ్రీలు దాటలేదు జిల్లాలో హరితహారం ఫలాలు ఏటికేడు పెరుగుతున్న పచ్చదనం 6 డిగ్రీల మేర తగ్గిన ఉష్ణోగ్రతలు �
శాసన మండలి సమావేశంలో ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ కోటపల్లి : తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న హరితహారం అద్భుత కార్యక్రమమని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ శాసనమండలి సమావేశ�
మొక్కల పెంపకం, రక్షణకు ప్రత్యేక నిధి అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు మమేకం విద్యార్థుల అడ్మిషన్లు, భూముల రిజిస్ట్రేషన్ల సమయంలో స్వల్ప రుసుము వసూలు హరితయజ్ఞంలో పాల్గొనడమే ‘నిధి’ ప్రధాన లక్ష్యం సర్కారు నిర్ణ�
ఏడేండ్లుగా యజ్ఞంలాసాగుతున్న ప్లాంటేషన్ 14.5 కోట్ల వృక్షాలు నాటి హరిత సంపద పెంపు పచ్చని చెట్లతో కళకళలాడుతున్న నగరం ఔటర్పై వనాలతో ఆహ్లాదంగా మారిన ప్రయాణం ప్రశంసలు కురిపిస్తున్న అంతర్జాతీయ, జాతీయ పర్యావే
సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకొన్నా అది సంచలనమే. తాజాగా హరితనిధిని ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని అసెంబ్లీలో ప్రకటించి, సభ ఆమోదం తీసుకొని, ప్రజాస్వామ్య విలువలను కాపాడారు. కేసీఆర్ ప్రతిపాదన ప్రకారం ఎంపీలు,
స్వల్పకాలిక చర్చలో మంత్రి ఇంద్రకరణ్రెడ్డి వెల్లడి గ్రీన్ ఇండియా చాలెంజ్ చేపట్టిన ఎంపీ సంతోష్కు అభినందన హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు హరితహారం కార్యక్రమం లక్ష్యాన్ని అధిగమించి�
పచ్చటి తెలంగాణకు సరికొత్త సంకల్పం ఎవరూ ‘కొట్టలేని చెట్టు’ పెట్టిన కేసీఆర్ దేశానికి, రాష్ హరిత నిధి ఆదర్శం మొక్కలు నాటేందుకు ప్రభుత్వం నిధి పెట్టడం ప్రపంచంలో ఇదే మొదటిసారి ముందే విపక్ష నేతలకు ముఖ్యమంత�
మంత్రి ఐకే రెడ్డి | సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమానికి అంతర్జాతీయంగా ఎంతో గుర్తింపు, ప్రశంసలు దక్కాయని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
TS Assembly | గ్రీనరీలో ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో ఉందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మొదటి స్థానంలో కెనడా, రెండో స్థానంలో బ్రెజిల్, మూడో స్థానంలో తెలంగాణ నిలిచిందన్నారు. యూఎన్వో కూడా తె�
షాద్నగర్ : నిర్దేశించిన గడువులో అభివృద్ధి పనులను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అమోయ్కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ఉన్నతాధికారుల సమావేశంలో మాట్లాడారు. �
రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో దోహద పడుతుందని ఇండియా టుడే గ్రూప్ ఎడిటర్/డైరెక్టర్ రాజ్ చెంగప్ప అన్నారు.