హరితహారానికి పలువురి అండ మొక్కల పెంపకం, వాటి సంరక్షణకు ట్రీ గార్డుల పంపిణీ రూ.లక్షలు వెచ్చించి ఆదర్శంగా నిలుస్తున్న పలువురు హరితనిధిపై జిల్లాలో సర్వత్రా సంతోషం నిర్మల్ అర్బన్, అక్టోబర్ 12 : ప్రజా ఆరోగ్
ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ | నాటిన ప్రతి మొక్కను సంరక్షించేలా ప్రతి ఒక్కరు బాధ్యతతో చర్యలు తీసుకోవాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు.
ఆసరా పింఛన్ నుంచి రూ.6 ఇచ్చేందుకు గ్రామసభలో తీర్మానం కోటపల్లి : హరిత నిధికి ఆసరా పింఛన్దారులు జై కొట్టారు. తెలంగాణ సీఎం కేసీఆర్ హరిత తెలంగాణ లక్ష్య సాధన కోసం నాటిన మొక్కల సంరక్షణకు హరితనిధిని రూపొందించ
హరితహారం | ఐజ పట్టణంలో దవాఖాన ప్రచార బోర్డుకు అడ్డువస్తున్నాయని అలిమియో హాస్పిటల్ హాస్పిటల్ యాజమాన్యం హరితహారం చెట్లను తొలగించింది. ఈ విషయం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో మున్సిపల్ కమిషనర్
హరితహారంతో నగరంలోని పలు పోలీస్స్టేషన్లు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. స్టేషన్కు వచ్చిన ప్రజల మనస్సును ఉల్లాసపరుస్తున్నాయి. మానసిక ఆందోళనతో స్టేషన్కు వస్తున్న బాధితులకు చల్లని గాలినిస్తూ ప్రశాంతతన�
నాటిన మొక్కలు బతుకకుంటే ఉద్యోగాలు పోతయని చెప్పినం మొక్కల్లో 90% చక్కగా బతికినయి అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): మొక్కలు నాటాలని, బతికించాలని విన్నపం చేస్తే వింటలే�
ఆకట్టుకుంటున్న నిజామాబాద్ యువకుడు నిజామాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారంపై నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ యువకుడు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. పర్యావర
ఆకుపచ్చని రాష్ట్రమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రారంభించిన హరితహారం గ్రేటర్లో లక్ష్యానికి అడుగు దూరంలో ఉంది. ఈ ఏడాది ఏడో విడుతలో భాగంగా గ్రేటర్వ్యాప్తంగా కోటి మొక్కలు నాటాలని బల్దియా సంకల్పించగా, ఇప్పటివర�
అద్దంకి-నార్కట్పల్లి మల్టీలేయర్ ప్లాంటేషన్ సక్సెస్ ప్రతి జిల్లాలో 250 కిలోమీటర్ల పరిధి లక్ష్యం ఏడు జిల్లాల్లో లక్ష్యానికి మించి మొక్కల పెంపకం చిట్టడవులను తలపిస్తున్న జాతీయ, రాష్ట్ర హైవేలు నల్లగొండ �
షట్పల్లి పింఛన్దారుల ఆదర్శం ప్రతినెలా రూ.6 ఇచ్చేందుకు సంసిద్ధత స్వచ్ఛందంగా ముందుకొచ్చిన 183 మంది కోటపల్లి, అక్టోబర్ 5: ఆకుపచ్చని తెలంగాణ లక్ష్యంగా సీఎం కేసీఆర్ రూపొందించిన హరితనిధికి మేము సైతమంటూ ఆసరా
కేసీఆర్ ఆలోచనలతో సుస్థిరాభివృద్ధి ప్రజలను భాగస్వాములను చేసే ఆలోచన హరితహారంతో రాష్ట్రంలో పెరిగిన గ్రీన్కవర్ పర్యావరణవేత్త మణికొండ వేదకుమార్ హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): వివక్షకు గురైన �
2014కు ముందు అటవీ విస్తీర్ణం: 1% 2021లో జిల్లాలో అడవులు: 10.8% 2016లో జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రత: 50 2019 తర్వాత ఎన్నడూ 44 డిగ్రీలు దాటలేదు జిల్లాలో హరితహారం ఫలాలు ఏటికేడు పెరుగుతున్న పచ్చదనం 6 డిగ్రీల మేర తగ్గిన ఉష్ణోగ్రతలు �
శాసన మండలి సమావేశంలో ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ కోటపల్లి : తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న హరితహారం అద్భుత కార్యక్రమమని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ శాసనమండలి సమావేశ�