ఎనిమిదో విడత కార్యక్రమానికి కార్యాచరణ భద్రాద్రి జిల్లాలో 65 లక్షల మొక్కలు నాటే లక్ష్యం ప్రభుత్వశాఖల వారీగా లక్ష్యాల కేటాయింపు జూన్ మొదటి వారంలో కార్యక్రమం ప్రారంభం ఎనిమిదో విడత హరితహారానికి మొక్కలు స�
వచ్చే నెల నుంచి సేకరణ ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు.. ఎంపీలు, ఎమ్మెల్యేల నుంచి విద్యార్థుల వరకు.. ప్రతి ఒక్కరి నుంచి వసూలు.. హరితహారానికి వినియోగం ఖమ్మం, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): �
పర్యావరణ సమతుల్యతను కాపాడుకోకపోతే మానవాళి మనుగడే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి వచ్చింది. అందువల్లే ప్రకృతిని పరిరక్షించుకోవటం అన్నది నేడు అంతర్జాతీయంగా ప్రధాన అంశమైంది.
హైదరాబాద్ : మనిషికైనా, మొక్కకైనా మట్టే ప్రాణధారం అని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ స్పష్టం చేశారు. హైదరాబాద్లో ఎంపీ సంతోష్ కుమార్ను ఈశా ఫౌండేషన్ ప్రతిన�
త్వరలో శాఖలవారీగా అంతర్గత ఉత్తర్వుల జారీ హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): ఏప్రిల్ 1 నుంచి హరితనిధి అమలుకానున్న నేపథ్యంలో వివిధ ప్రభుత్వశాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అంతర్గత ఉత్తర్వుల జారీపై దృ
ఆదిబట్ల మున్సిపల్ కార్యాలయం హరితశోభను సంతరించుకున్నది. ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలతో ఉద్యానవనంలా మారింది. ఏపుగా పెరిగిన మొక్కలు అక్కడికి వచ్చే ప్రజలు, సందర్శకులకు నీ�
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక హరితహారం కార్యక్రమం రాష్ట్రంలో మంచి ఫలితాలు ఇస్తున్నది. పచ్చదనంతో తెలంగాణ కళకళలాడిపోతోంది. పల్లెప్రగతిలో భాగంగా పల్లె ప్రకృతి వనాలు గ్రామాల�
ప్రతి పంచాయతీలో ఒక నర్సరీ మండలంలో 6.30 లక్షల మొక్కల పెంపకం 50 రకాల పండ్లు, పూల మొక్కలు సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులకు పర్యవేక్షణ బాధ్యత కందుకూరు, ఫిబ్రవరి 11: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్ట�
‘చూసే కన్నులుంటే ఎటుచూసినా మృత్యు ఛాయలే కనిపిస్తున్నాయి’- మరో మహా ఉత్పాతం సంభవించే వినాశకర పరిస్థితులు భూగోళం మీద ఏర్పడుతున్నాయంటూ వెలువడిన అధ్యయనం మీద కొందరు శాస్త్రవేత్తలు ఆవేదనతో చేసిన వ్యాఖ్య ఇది.
Green India Challenge | మనుషులకి, మొక్కలకి మధ్య ఉన్న సంబంధానికి ప్రతీక “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” అని యంగ్ హీరో అశోక్ గల్లా అన్నారు. ఆయన హీరోగా నటించిన “హీరో” సినిమా విడుదలవుతున్న సందర్భంగా
అద్భుత ఫలితాలిచ్చిన ముఖ్యమంత్రి మానస పుత్రిక రెండేండ్లలో 632 చదరపు కిలోమీటర్లు పెరిగిన అడవి అడవి పెరుగుదలలో దేశంలోనే మనది రెండోస్థానం మెగాసిటీల్లో అటవీ విస్తీర్ణంలో హైదరాబాద్ నంబర్ 1 ఫారెస్ట్ సర్వే ఆ
ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా హరితహారం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ చొప్పదండి, జనవరి 3: కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం వెదురుగట్టలోని కేసీఆర్ వనం అద్భుతంగా ఉందని, ఈ వనం అభయారణ్యంగ�
Hyderabad Harithaharam | గ్రేటర్లో మరింత పచ్చదనం పెంపునకు జీహెచ్ఎంసీ చర్యలు చేపడుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపట్టిన తెలంగాణకు హరితహారం