తెలంగాణ పచ్చబడాలే.. చెట్లు లేక బోసిపోయిన పల్లెలు, పట్టణాల్లో పచ్చదనం వెల్లివిరియాలే.. పరాయి పాలనలో నిర్జీవంగా మారిన అడవులకు పునరుజ్జీవం పోయాలే.. పర్యావరణ పరిరక్షణలో రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా నిలపాల
Minister KTR | రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ను ఆ శాఖ అధికారులు బుధవారం కలిశారు. ఈ సందర్భంగా హైదరాబాద్కు లభించిన వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డును, లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనామిక్ గ్రోత్ అండ్
Hyderabad | తెలంగాణ రాజధాని హైదరాబాద్ మహానగరానికి వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు వరించింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ హెచ్ఎండీఏపై ప్రశంసల వర్షం కురిపించి, ప్రత్యేక అభినందనలు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారం పథకం సత్ఫలితాలను ఇస్తున్నది. ఈ పథకంలో భాగంగా నాటిన మొక్కలు ఏపుగా పెరిగాయి. రోడ్లకు ఇరువైపులా పచ్చని తోరణాలుగా దర్శనమిస్తూ ఆహ్లాదాన్ని పంచుతు�
హైదరాబాద్ : తెలంగాణలో పర్యటిస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బృందం తెలంగాణకు హరితహారం పనులను పరిశీలించడంతో పాటు వివిధ జిల్లాల్లో పర్యటించి హరితహారం ఫలాలను స్వయంగా పరిశీలించింది. ఉత్తరప్రదేశ్ అటవీ శాఖ మం�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, తెలంగాణ క్రీడా ప్రాంగణాలకు ప్రాధాన్యమిచ్చి త్వరగా పూరి ్తచేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శా�
రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ జ్యోతినగర్(రామగుండం), ఆగస్టు 21: భవిష్యత్ తరాల కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, దివ్యాంగుల, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ�
Indrakaran reddy | స్వతంత్ర భారత వజ్రోత్సవాలను దేశంలోనే ఇంత ఘనంగా నిర్వహిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా నేడు తెలంగాణకు
హైదరాబాద్ : స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. ఈ నెల 10వ తేదీన ఫ్రీడం ప్లాంటేషన్ కార్యక్రమం చేపట్టాలని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర
టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో సినీ నటుడు ఫిష్ వెంకట్ పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్లో వెంకట్ మొక్కలు నాటి, సెల్ఫీ దిగారు. ఈ
జోగులాంబ గద్వాల : జిల్లాలో ఎనిమిదో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా నిర్దేశిత లక్ష్యాల కంటే ఎక్కువగా మొక్కలు నాటి సంరక్షించాలని సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్ఘీస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా క�
రాష్ట్రంలోని ఖాళీ ప్రాంతాలన్నీ హరితమయం అయ్యేలా ఎనిమిదో విడత హరితహారంలో మొక్కలు నాటాలని సంబంధిత శాఖలకు అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి సూచించారు.
హరితహారం కార్యక్రమంతో తెలంగాణ రికార్డు సాధించిందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారం ప్రపంచంలోనే అతిపెద్ద మూడో మానవ ప్రయత్నమని చెప్పారు. దీని �