Harish Rao | గోదావరి నల్లమల సాగర్కు పాలమూరు రంగారెడ్డికి లింక్ పెట్టడమంటే.. తెలంగాణ రాష్ట్రానికి ట్రిబ్యునల్ ద్వారా లభించిన నదీ జలాలపై రాజీపడటమే అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు తెలిపారు.
Harish Rao | ఏపీ సీఎం చంద్రబాబు కళ్లలో ఆనందం కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు తెలిపారు. నీ గురువు కోసం తెలంగాణకు ద్రోహం చేస్తున్నావని సీఎం రేవంత్ రెడ్డ�
సకాలంలో ధాన్యం కొనక పోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తరుగు పేరిట రైతులను దోచుకుంటున్నారని, రెండు నెలలుగా కల్లాల వద్ద వడ్లు పోసుకొని కాంటాకు ఎదురుచూస్తున్న రైతుల గోస ప్రభుత్వానికి కనపడ
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే నారాయణరావుపేట గ్రామ రైతు కనకయ్యను బలి తీసుకొన్నదని బీఆర్ఎస్ డిఫ్యూటీ ఫ్లోర్ లీడర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. వడ్ల కొనుగోలులో జరుగుతున్న అవకతవకల వ�
Harish Rao | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు సందర్శనలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన విమర్శలకు బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు గట్టి కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డివి మతిలేని మాటలు అంటూ ఆయన తీ�
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల తెలంగాణ జల హకులకు తీవ్ర ప్రమాదం వాటిల్లిందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. ఎత్తిపోతల పంపుల నిర్వహణ ల�
కార్మిక నాయకుడిగా చివరి శ్వాస వరకు కార్మికుల పక్షాన పోరాడడమే కాకుండా తెలంగాణ సాధన కోసం తొలి, మలి దశ ఉద్యమంలో క్రియాశీలంగా పోరాడిన గొప్ప ఉద్యమనాయకుడు జి.ఎల్లయ్య అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ర�
అభివృద్ధి అంటే రోడ్లు, బిల్డింగ్లు మాత్రమే కాదని.. ప్రజలకు ఉపాధి కల్పించడమే నిజమైన అభివృద్ధి అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. సిద్దిపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన అద్వితీయ �
సింగరేణిలో అవినీతిపై ఈనెల 7న మాజీ మంత్రి హరీశ్రావు ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని శ్రీమయి ఫంక్షన్ హాల్లో అవగాహన సదస్సు ను నిర్వహిస్తున్నామని టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షుడు కొప్పుల ఈశ్వర
ఏపీ నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణలోని భద్రాచలం పట్టణానికి, చుట్టుపకల ప్రాంతాలకు పొంచి ఉన్న బ్యాక్వాటర్ ముప్పు పై బీఆర్ఎస్ పార్టీ మరోసారి గళమెత్తింది. ప్రస్తు త ప్రభుత్వం ముంపు బాధిత
పోలవరం ప్రాజెక్టు బ్యాక్వాటర్ వల్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు ముప్పు ఉంటుందని, అక్కడ ప్రజల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని రాష్ట్ర బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి, సిద్ధిపే
పోలవరం ప్రాజెక్టు బ్యాక్వాటర్తో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు ముప్పు ఉంటుందని పేర్కొంటూ బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీశ్రావు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) బృందానికి లేఖ రాశారు. ఈ లేఖను గురువార