Harish Rao | అన్నం పెట్టినోళ్లకు ఓటేద్దామా.. సున్నం పూసినోళ్లకు ఓటేద్దామా అని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ప్రశ్నించారు. మెదక్ జిల్లా సదాశివపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో హరీశ్రావు మ�
బీఆర్ఎస్ హయాంలోనే తూప్రాన్ అభివృద్ధి జరిగిందని, తూప్రాన్ అభివృద్ధి తాను తీసుకుంటానని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు అన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీలోని అల్లాపూర్ ను
మాజీ మంత్రి మల్లారెడ్డి, హరీశ్రావుపై కాంగ్రెస్ నాయకులు జరిపిన దాడి ఘటనపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు శనివా రం ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎ�
ఇంద్రేశం మున్సిపాలిటీకి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు. శనివారం రాత్రి ఇంద్రేశంలో బీఆర్ఎస్ కార్నర్ మీటింగ్లో ఆయన పాల్గొని మాట్లాడారు. �
రేవంత్రెడ్డి ముమ్మాటికి తెలంగాణ ద్రోహి అని.. నోటుకు ఓటు కేసులో డబ్బులతో రెడ్హ్యాడెండ్గా పట్టుబడిన నీచ చరిత్ర రేవంత్రెడ్డిది అని, గోడలకు సున్నాలు వేసుకునే రేవంత్రెడ్డి.. పెయింటర్ నుంచి పొలిటీషియన�
Harish Rao | తూప్రాన్లో కాంగ్రెస్ నాయకుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు అన్నారు. నర్సారెడ్డి, మైనంపల్లి మధ్య ఆధిపత్యం కోసం ప్రజలను బలి చేస్తున్నారని మండిపడ్డార�
Harish rao | ఒకప్పుడు తూప్రాన్లో మంచినీళ్లు కావాలంటే మూడు రోజులకోసారి వచ్చేవి. గీతారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బిందెలతో అడ్డం పడి నిరసన తెలిపేవాళ్లు. కానీ కేసీఆర్ వచ్చాక ప్రతి ఇంటికి నల్లా పెట్టి ఆడబిడ్డల �
Harish Rao | రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో పాలు, నీళ్లు ఏమిటో ప్రజలకు అర్థమైందని డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు అన్నారు. ఎవర్ని అడిగినా రేవంత్ పాలన ఎలా ఉందో చెబుతున్నారని తెలిపారు. గజ్వేల్ మున్సిపాలి�
మంచిర్యాల పట్టణం శివమూగింది.. క్యాతన్పల్లి మున్సిపాలిటీ జన ప్రభంజనమై కదం తొక్కింది.. బెల్లంపల్లి బ్రహ్మరథం పట్టింది.. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయడానికి వచ్చిన మ�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీలో మాజీ మంత్రి హరీశ్రావు శుక్రవారం మహిళలతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. పూరి జగన్నాథస్వామి మందిరంలో మాజీ ఎమ్మెల్సీ భూపాల్రెడ్డి, బ
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూకుడు పెంచింది. కార్నర్ మీటింగ్లతో కాంగ్రెస్, బీజేపీలను హడలెత్తిస్తున్నది. ఓవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. మరోవైపు పార్టీ శాసనసభ డిప్యూట�