కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా రిజర్వాయర్లు నింపి, రైతులకు సాగునీరు ఇవ్వాలనే డిమాండ్తో రైతులతో కలిసి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లాలో ఆదివారం రైతు మహాపాదయాత్ర చేపట్టనున్నారు.
Harish Rao | రాజకీయాలు చేయడం మీరు మానండి.. విద్యుత్ ఉత్పత్తి పెంచండి.. రైతులకు నాణ్యమైన కరెంట్ ఇవ్వండని కాంగ్రెస్ సర్కార్కి మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు సూచించారు..
Harish Rao | బుధవారం హవేలీ ఘనపూర్ మండలానికి చెందిన బీఆర్ఎస్ సర్పంచ్లు హైదరాబాద్లోని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు, మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం. పద్మా దేవేందర్రెడ్డి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశార�
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్లోని తన నివాసంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని పోలీసులు నిర్బంధించడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు తెలిపా�
ఇదిగో మా రక్తం తీసుకో.. కానీ రైతుకు కనీసం సాగునీరు ఇవ్వు’ అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చల్మెడ లక్ష్మీనరసింహారావు సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. వేములవాడలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రె
Harish Rao | గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన సూట్ లోపభూయిష్టంగా ఉన్నదంటూ సుప్రీంకోర్టు డిస్మిస్ చేయటంతో రేవంత్రెడ్డి-చంద్రబాబు చీకటి ఒప్పందం బట్టబయలైందని మాజీ మంత్రి హరీశ్�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సన్నిహితుడైన ఓ కాంగ్రెస్ నాయకుడు రూ.20 లక్షలు తీసుకొని పోక్సో కేసు నుంచి సైకో రాజ్కుమార్ను తప్పించారని, పోలీసులు కూడా బెయిల్ వచ్చేలా పోలీసులు వ్యవహరించారని మాజీ మంత్రి హరీ�
మరమ్మతుల పేరిట సింగూరు ప్రాజెక్టులోని జలాలను ఖాళీ చేయడంతో సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్, సంగారెడ్డి జహీరాబాద్, అందోల్తో పాటు జిల్లా వ్యాప్తంగా నీటి సమస్య ఏర్పడిందని, మోటార్లకు నీరందక మిషన్ భగీర
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. సోమవారం హైదరాబాద్లోని హరీశ్రావు నివాసంలో జహీరాబాద్
Harish Rao | బడులు తెరిచి నెల రోజులవుతున్నా పిల్లలకు పుస్తకాలు, యూనిఫామ్స్ రాలేదు. సీఎం కమీషన్ల కక్కుర్తికి ప్రభుత్వ, గురుకుల పాఠశాలల పిల్లలు అవస్థలు పడుతున్నారని హరీశ్ రావు మండిపడ్డారు . 20 లక్షల మంది బీసీ, ఎస్స�
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డిని ఏపీలో తెలిసిన వ్యక్తి పేపర్ బాయ్.. పేపర్లు వేస్తుండే.. గోడల మీద రాతలు రాస్తుండే అన్నడట. ఆయన ఉన్నదే అన్నడు.. ఈయన గోడల మీద రాతలు రాసేటోడు. పెయింటర్.. అరే నేను ముఖ్యమంత్రిని నన్ను పె
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కేవలం తొమ్మిది అసెంబ్లీ స్థానాలు మాత్రమే గెలుస్తుందని.. సీఎం రేవంత్రెడ్డి ఇది రాసిపెట్టుకోవాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రా�