ఉద్యోగాల కోసం ఆందోళన చేపడుతామని బీఆర్ఎస్ హెచ్చరిస్తేనే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారని ఆపార్టీ రాష్ట్ర నాయకులు పాలసాయిరామ్, ఎడ్ల సోమిరెడ్డి అన్నారు. సిద
ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అకాలమరణం ఆయన కుటుంబ సభ్యులను ఎంత కలవరపాటుకు గురిచేసిందో యావత్ గులాబీదళాన్ని అంతే కల్లోలానికి లోనుచేసింది. నల్లబెల్లిలో యూత్క్లబ్తో మొదలైన పెద్ది
తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సంస్మరణ సభ ప్రజాదరణకు నిదర్శనంగా నిలిచింది. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్య�
పెద్దికి సంబంధించిన 17 నిమిషాల నిడివితో ప్రత్యేకమైన డాక్యుమెంటరీని ప్రదర్శించగా, తిలకిస్తూ చాలా మంది భావోద్వేగానికి గురయ్యా రు. బాధాతప్త హృదయాలతో కన్నీటిని ఆపుకోలేక పోయారు. సుదర్శన్రెడ్డి సతీమణి స్వప�
ఎల్ నినో ప్రభావం వల్ల నెలకొన్న వర్షాభావ పరిస్థితుల్లో సాగునీరు లేక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారని, రాజకీయాలు పక్కన పెట్టి వెంటనే రైతుల కు కాళేశ్వరం నీళ్లివ్వాలని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్, మాజ
Harish Rao | ఒక ఉద్యమకారుడు తెలంగాణలో ఆత్మహత్య చేసుకుంటే డీసీఎంపై ఆ అమరుడి అంతిమయాత్ర జరుగుతుంది. ఆ అంతిమ యాత్ర జరుగుతుంటే వరంగల్లోని అమరవీరులస్థూపం వద్ద పోలీసులకు, మనకు మధ్య బాగా ఘర్షణ అయింది. ఆ ఘర్షణలో నేను డ
Harish rao | తక్షణమే కాళేశ్వరం మోటర్లు ఆన్ చేసి రైతుల ఇబ్బందులు తొలగించాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి హరీశ్ రావు లేఖ రాశారు.
చదువుకు పేదరికం అడ్డుకాదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నవజీవన్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ (న్యూస్) ఆధ్వర్యంలో దళిత �
వరికి బదులు ఆయిల్పామ్ సాగు లాభదాయకమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మేడిపల్లిలో రైతు ముకిస పాపిరెడ్డి సాగు చేస్తున్న ఆయిల్ పామ్ తోటను ఆదివారం ఆయన పరి�
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో సోమవారం దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సంస్మరణ సభ జరగనుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, శాసనసభా పక్ష ఉప నేత హరీశ్రావుతో పాటు ఉమ్�
సిద్దిపేటలో నవజీవన్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ సొసైటీ (NEWS) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రతిభ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
హైదరాబాద్: స్వల్ప అనారోగ్యంతో కోలుకుంటూ విశ్రాంతి తీసుకుంటున్న ఉద్యోగ సంఘాల జేఏసీ మాజీ అధ్యక్షుడు, కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ను మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావ�
Harish rao | విద్యార్థులు, నిరుద్యోగులు(Unemployed) అంటే మీ ప్రభుత్వానికి(Congress) ఎందుకు ఇంత కక్ష రేవంత్ రెడ్డి? అని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish rao)సూటిగా ప్రశ్నించారు.