అత్యాధునిక సౌకర్యాలు, అధునాతన హంగులతో నిర్మితమైన సిద్దిపేట జిల్లా జైలు ప్రారంభానికి సిద్ధమైంది. సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్పల్లి గ్రామ శివారులోని 34 ఎకరాల్లో జైలు నిర్మితమైంది. బీఆర్ఎస్ ప్రభుత్�
Harish Rao | తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీసీ వర్గాలకు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశంలోని ఏ ఇతర ప్రభుత్వ చరిత్రలో ఎప్పుడూ చేసిన దాఖలాలు లేవని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు.
ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా బీఆర్ఎస్ హయాంలో అప్పటి మంత్రి, స్థానిక ఎమ్మెల్యే హరీశ్రావు సిద్దిపేట పట్టణంలో పలుచోట్ల ప్రజలకు అందుబాటులో ఆటోమేటిక్ బీపీ చెకింగ్ మిషన్లు అందుబాటులోకి తెచ్చారు. లక�
Harish Rao | పత్తి, ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని మాజీ మంత్రి హరీశ్రావు ఎండగట్టారు. మీ దుర్మార్గ పాలనలో ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను అమ్ముకోలేని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశా
Telangana | పత్తి పంటను కొనాలని అధికారుల కాళ్లు పట్టుకున్నా కనికరించకపోవడంతో భువనగిరి జిల్లాకు చెందిన రైతు జహంగీర్ కన్నీటి పర్యంతమయ్యాడు. నేనేమైనా దొంగనా? పాకిస్థాన్ నుంచి వచ్చానా? నా పంట ఎందుకు కొనడం లేదని �
Harish Rao | నెల రోజుల్లో సనత్ నగర్ టిమ్స్ నుంచి రోగులకు వైద్య సేవలు ప్రారంభమవుతాయని అక్టోబర్ 23న ప్రభుత్వం ప్రకటించి నేటితో నెల పూర్తయ్యిందని మాజీ మంత్రి హరీశ్రావు గుర్తుచేశారు. ఈరోజు ప్రారంభిస్తున్నట్లా లేద�
‘కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ కాదు.. సీఎం రేవంత్రెడ్డి ఫ్యామిలీ పాలసీ’ అని మాజీ మంత్రి హరీశ్రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమం
‘రిటైర్డ్ ఉద్యోగుల కన్నీళ్లు.. ఆవేదన కనిపించడం లేదా రేవంత్' అని మాజీ మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. రిటైర్డ్ బెనిఫిట్స్ రాక కలత చెందిన ఓ విశ్రాంతి ఉద్యోగి మాట్లాడిన వీడియోను ఎక్స్లో పోస్ట్ చేస్తూ
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమలో జూన్ 30న జరిగిన అగ్నిప్రమాదంలో 54 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం పరిశ్రమ యాజమాన్యమేనని చెబుతూ దాని తాలూకు పత్ర�
Harish Rao | ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా చెల్లించలేని కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం నెలల తరబడి ఎదురు చూస్తూ, ఓపిక నశించి వీడ
‘భూ సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన భూ భారతి.. అవినీతి, అక్రమాలు, అడ్డగోలు వసూళ్లతో భూమేత అయ్యిందా? భూహారతిగా మారిందా? అధికార పార్టీ నేతలకు, రియల్ఎస్టేట్ బ్రోకర్లకు మంగళహ�
రోజురోజుకు టెక్నాలజీ పెరుగుతున్నదని, నేటి ప్రపంచం స్టార్టప్లు, ఇన్నోవేషన్ అంటూ అప్డేట్ అవుతున్నదని, ఇన్నోవేషన్కు ఆకాశమే హద్దు అని మాజీ మంత్రి,సిద్దిపేట జిల్లా ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. సిద్ది