సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ విజయదుందిభి మోగించింది. అధికార పార్టీ కాంగ్రెస్కు ప్రజలు గట్టి షాకిచ్చారు. కారు దెబ్బకు కాంగ్రెస్ పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. బీఆర్ఎస్ పార్టీ అద్భుత విజ�
Jagga Reddy | తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మండిపడ్డారు. జగ్గారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో నుంచి బయటకు రావడానికి హరీశ్రావు కారణమని చేసిన ఆరోపణలను ఖండించారు.
‘తెలంగాణలో భవిష్యత్తు బీఆర్ఎస్దే.. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు బీఆర్ఎస్ వెంటే ఉన్నారని తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలే స్పష్టం చేశాయి. ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వం కోసం, బీఆర్ఎస్ పాలన కోసం ఎదురు
బాగ్లింగంపల్లిలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో కలుషితాహారం తిని అస్వస్థతకు గురై కింగ్ కోఠి దవాఖానలో చికిత్స పొందుతున్న 20 మంది విద్యార్థులను శనివారం మాజీ మంత్రి హరీశ్రావు అంబర్పేట ఎమ్మెల్యేలు కాలేర�
Harish Rao | అధికారాన్ని, పోలీసులను అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఎన్నికలకు తెలంగాణ ప్రజలు ఓటుతోనే గట్టి గుణపాఠం చెప్పారు. డబ్బు సంచులతో ప్రలోభపెట్టాలని చూసినా, బెదిరింపులకు పాల్పడినా ప్రజలు �
రేవంత్ రెడ్డి పిల్లల పాలిట ‘పాయిజన్ 2047’గా మారాడని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. పేద పిల్లల మీద ముఖ్యమంత్రి పగబట్టాడు. రెండేండ్లలో 116 మంది పిల్లలను పొట్టన పెట్టుకున్నాడని చెప్పారు. �
గ్లోబల్ సమ్మిట్ పేరిట కాంగ్రెస్ సర్కారు రూ.300 కోట్ల ప్రజాధనాన్ని వృథా చేసిందని లెక్కలు సహా వెల్లడించిన హరీశ్రావుపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని మాజీ మంత్రి కొప్పు�
Akhilesh Yadav | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావుతో సమాజ్ వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సమావేశమయ్యారు. హైదరాబాద్ నందినగర్లోని కేసీఆర్ ఇంటికి వచ్చిన అఖిలేష్కు కేటీఆర్, హర�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎన్ని జిమ్మిక్కులు చేసినా తెలంగాణ ప్రజ లు బద్ధశత్రువుగా చూస్తారే తప్ప ఎప్పటికీ నమ్మరని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ దుయ్యబట్టారు. ప్రణాళిక లేకుండా, స్పష్టమైన దశాదిశ ల�
Harish Rao | రేవంత్ రెడ్డి నిర్వహించింది గ్లోబల్ సమ్మిట్ లాగా లేదు, భూములు అమ్ముకునేందుకు ఏర్పాటు చేసిన రియల్ ఎస్టేట్ ఎక్స్ పో లాగా ఉందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు హరీశ్రావు విమర్శించారు.
Harish Rao | బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించిన దశాబ్దపు అభివృద్ధిని ప్రపంచం గుర్తించిందని, దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దాచాలని ఎంత ప్రయత్నించినా దాగడం లేదని మాజ
కేసీఆర్ అంటే పోరాటం, త్యాగమని, రేవంత్రెడ్డి అంటే వెన్నుపోటు, ద్రోహమని మాజీ మంత్రి హరీశ్రావు అభివర్ణించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చావునోట్లో తలపెట్టిన వ్యక్తి కేసీఆర్ అయితే, ఉద్యమకారుల మీదికి రైఫ
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న రోజే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) రాత పరీక్ష నిర్వహించడం సరికాదని, వెంటనే వాయిదా వేయాలని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు.