Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఇబ్బంది పడుతున్నారని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. రైతుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తుననదని.. పంట కొనుగోలులో నిర్లక్ష్యం వహి�
మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి రోజే బడుగు, బలహీన వర్గాలకు చెందిన ఇండ్లను కూల్చివేయడం దారుణమని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు శనివారం ఆయన ఎక్స్లో పోస్టు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతులను చిన్నచూపు చూస్తున్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ఆరోపించారు. సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే రైతులు తమ పంటను ఎక్కడ అమ్ముకోవాలని ప్రశ్ని�
నిరుపేద ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలోని పీహెచ్సీ (6 పడకలు ) నుంచి సీహెచ్సీ(30 పడకలు)గా అప్ గ్ర�
గొల్లపల్లి , చీర్కపల్లి రిజర్వాయర్ ప్రతిపాదనకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమం పోరాట స్ఫూర్తికి నిదర్శనమని, మాజీ మంత్రి హరీశ్రావు పర్యటన రైతుల్లో మనోనిబ్బరం నింపాయ ని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షు�
తనపై వచ్చిన ఆరోపణల ను ఖండించాలంటూ మంత్రి పొంగులే టి శ్రీనివాస్రెడ్డి కాంగ్రెస్ నేతలను బతిమాలుకుంటున్నారు. శాసనసభలో హరీశ్రావు పొంగులేటికి చెందిన సంస్థలపై ఆరోపణలు చేయడంతోపాటు వా టికి ఆధారాలు సైతం చూ�
‘నాదర్గుల్ భూములు ప్రభుత్వానివేనని పొంగులేటి అంటున్నడు.. సుప్రీంకోర్టులో కేసు వేశాం అంటున్నడు? మరి ప్రభుత్వ భూమి అయితే హైడ్రా గడ్డి పీకుతున్నదా? ప్రభుత్వ భూములు, చెరువులు కాపాడేందుకే కదా హైడ్రా ఉన్నద�
దళితుల ఆర్థికాభ్యున్నతే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకం ఫలితాలు కండ్ల ముందు కనిపిస్తున్నాయి. ఒక్కో దళిత కుటుంబానికి రూ. 10 లక్షలు ఆర్థిక సాయం అందించడం ద్వారా జీవనోపాధిని స్థిరప�
కాంగ్రెస్ ప్రభుత్వంతో పోరాడుతూనే ఉంటాం.. మీ భూములను కాపాడుతాం.. అర్థం..పర్థంలేని గొల్లపల్లి-చీర్కపల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని అడ్డుకుంటాం.. మీ వెంటే ఉంటామంటూ 102 రోజుల నుంచి రిజర్వాయర్కు వ్యతిరేకంగా ద�
రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి రాఘవ సంస్థను, తన కొడుకును ఈ ఉచ్చులో నుంచి కాపాడుకోవాలన్న తాపత్రయం స్పష్ట ంగా బయటపడిందని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. శాసనసభలో సీఎంతోపాటు మ