Harish Rao | దేవాదుల ప్రాజెక్టులో 10 మోటార్లు స్టార్ట్ చేసి సాగునీటిని అందిస్తామని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన మాటలు నమ్మి రైతులు నారుమడులు పోసుకున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లో
Harish Rao | కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం వల్ల వరంగల్ జిల్లా వ్యవసాయ సంక్షోభంలో మునిగిపోయిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు. వరంగల్, కరీంనగర్ జిల్లాలు ఆగమయ్యే పరిస్థితి
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వానికి నీళ్ల మీద అవగాహన లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు. దేవాదుల బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టు.. ఆ విషయం కూడా కాంగ్రెసోళ్లకు తెలియదని అన్నారు
‘మీ ఇందిరమ్మ పాలనలో మహిళల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. రాష్ట్రంలో వైద్య, ఆరోగ్యశాఖ పూర్తిగా పడకేసింది. బాన్సువాడ మాతాశిశు ఆరోగ్యకేంద్రంలో ఇన్ఫెక్షన్ సోకి 10మంది బాలింతలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నా ప
కాంగ్రెస్ నేతలు చెప్పుకునే ఇందిరమ్మ పాలనలో మహిళల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. రాష్ట్రంలో వైద్య, ఆరోగ్యశాఖ పూర్తిగా పడకేసిందని, బాన్సువాడ మాతా శిశు ఆరోగ్య కేంద�
Harish rao | ఖమ్మంలో బాలిక మీద అఘాయిత్యం జరిగితే ఆరోజు కూడా బీఆర్ఎస్ పార్టీ స్పందించే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం రాలేదని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు.
Harish Rao | ఇందిరమ్మ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు. బాన్సువాడ మాతా శిశు ఆస్పత్రిలో చికిత్స వికటించి, నిమ్స్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బ�
Harish Rao | ‘రాష్ట్రంలో ప్రస్తుత కరువు సహజసిద్ధంగా రాలేదు. ఇది పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే. ప్రకృతి తెచ్చింది కానేకాదు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెచ్చిన కరువు. ప్రభుత్వం సమయానికి కాళేశ్వరం నీళ్లు �
కాళేశ్వరం జిల్లాల కోసం రైతన్న కదం తొకాడు.. ప్రాజెక్టులు నింపాలంటూ చేపట్టిన పాదయాత్రకు రైతులు స్వచ్ఛందంగా భారీగా తరలివచ్చారు. ముఖ్యంగా మహిళలు, యువకులు, రైతులు, రైతు కూలీలు భారీగా తరలి రావడంతో పాదయాత్ర ఆద్�
Harish Rao | ఇప్పటికైనా కళ్లు తెరువు రేవంత్. రేవంత్ రెడ్డి నువ్వు కళ్లు తెరవకపోతే రేపు అన్ని మండలాలు కూడా గిట్లే బయలుదేరుతయి. లేకుంటే యావత్ తెలంగాణ రైతుల కోపాగ్నిలో మాడి మసైపోతావ్ రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి,
రైతులు మరోసారి రోడ్డెకుతున్నారు.వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం, మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోసే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టక ఉమ్మడి మెదక్ జిల్లాతోపాటు పరిసర ప్రాంతాల రైతుల్ల