కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో ప్రజలకు చేసిన మేలు కంటే.. సృష్టించిన విధ్వంసమే ఎకువని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు విమర్శించారు. ప్రతిపక్షాలను తిట్టడం, అసత్య ప్రచారాలకే ప్రాధ�
Harish Rao | ‘రేవంత్రెడ్డీ.. ఎవరు మాట ఇచ్చి నిలబెట్టుకున్నారో, ఎవరు నమ్మించి నయవంచన చేశారో రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. నువ్వు మాట్లాడిన నంది ఎవరో.. పంది ఎవరో వారికి తెలుసు.. నువ్వు అన్న మాటలకు సమాధానం నీ �
విద్యావ్యవస్థను బలోపేతం చేయాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. రాష్ట్రంలో వేలాది ప్రభుత్వ పాఠశాలలను కుదించే ప్రయత్నం జరుగుతున్నదని, ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయకుండా సర్�
వెలిగొండ ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా తరలిస్తుంటే.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చోద్యం చూస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్రావు వి�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులైనా ఎన్నికల హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, మోసాలపై సమరభేరి మోగించాల్సిన సమయం ఆసన్నమైందని మాజీ మంత్రి కొప్�
వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో దుర్మార్గాలు, అరాచకాలు, హామీల ఎగవేతలు తప్ప, రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీలేదని ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు. కాంగ్రెస్ పాలనా వైఫల్యాలను ఎత�
Harish Rao | ఒకసారి ప్రభుత్వ ఉపాధ్యాయుడు జోగు వెంకటేశం తడ్కపల్లి బీసీ హాస్టల్ పిల్లలు కింద పడుకుంటున్నారని నాకు మెసేజ్ పెడితే, నేను వెంటనే నా సొంత డబ్బులతో పిల్లలకు బెడ్స్ కొని పంపించానన్నారు హరీశ్ రావు.
Harish Rao | ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయడం ఆపాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్రావు లేఖ రాశారు. హైదరాబాద్లోని ఆజామాబాద్లో రూ.500 కోట్ల విలువచ
పటాన్చెరు నియోజకర్గంలో ప్రజల కష్టార్జితాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కబ్జా చేసిందని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న 50,565 ఎకరాలను తొలగించకపోతే కలెక్టరేట్ను ముట్టడించి అక
రియల్ ఎస్టేట్ వ్యాపారులు సీఎం రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చేతిలో రాష్ట్రం ఆగమవుతున్నదని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. 22ఏ నిషేధిత జాబితాలో పేదలు, రైతుల భూములను చే�
Harish Rao | రేవంత్ రెడ్డి నీ ప్రభుత్వం వచ్చి 33 నెలలు అయింది.. నువ్వు నిజంగా ఒక్కొక్కరి రూ.6 వేల చొప్పున లెక్కపెడితే ఈ రాష్ట్రంలోని 5 లక్షల 11 వేల దివ్యాంగులకు ఒక్కొక్కరికి రూ.66 వేలు బాకీ పడ్డవ్ బిడ్దా అని మాజీ మంత్ర
Harish Rao | సంక్షేమ పథకాల్లో హౌసింగ్లో 5 శాతం దివ్యాంగులకు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. విద్యా, ఉద్యోగాల్లో 4 శాతం రిజర్వేషన్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. భారతదేశంలోనే దివ్యాంగుల చట్టాన్ని అద్భుతంగా అమలు చేసి �
‘రాష్ట్రంలో ఉన్నది ప్రజాపాలనా? పోలీస్ పాలనా? ఊరూరా పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారు. రేవంత్రెడ్డీ.. ఇదేనా మీరు తెచ్చిన మార్పు’ అని బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉపనేత హరీశ్రావు ధ్వజమెత్తారు.
నిషేధిత జాబితా భూ బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి భరోసా ఇచ్చారు. పటాన్చెరు కేంద్రంగా శనివారం నిర్వహించే 22ఏ భూ బాధితుల నిరసన సభను విజయవంతం చేయాలని �