Harish Rao | ఏం సాధించామని కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవాలకు సిద్ధమవుతుంది..? అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు సూటిగా ప్రశ్నించారు. ఈ 23 నెలల పాలనలో ఏం సాధించారు అని విజయోత్సవాలు జరుపుతార�
‘బతుకు దెరువు కోసం, కుటుంబాలను పోషించుకొనేందుకు జోర్డాన్ వెళ్లాం. కానీ, ఇప్పుడు స్వదేశానికి తిరిగి వచ్చే మార్గమే కనిపించడం లేదు. మమ్మల్ని కాపాడండి’ అంటూ గల్ఫ్ కార్మికులు పంపిన ఒక చిన్న వాట్సాప్ మెసేజ
రాష్ట్రంలో రాబంధుల రాజ్యం నడుస్తున్నదని, కాంగ్రెస్ పాలన చూసి ప్రజలు కసురుకుంటున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని బోడపల్లి, చిన్న
Harish Rao | మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు చొరవతో.. జోర్డాన్లో చిక్కుకున్న 12 మంది గల్ఫ్ కార్మికులు వారం రోజుల్లో తెలంగాణకు చేరుకోనున్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీకి ఓటు వేస్తే అది వేస్ట్ అవుతుందని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. జూబ్లీహిల్స్లో బీజేపీకి డిపాజిట్ దక్కడం కూడా కష్టమేనని స్పష్టంచేశారు. తెలంగాణ ప్రజలను కాంగ్ర�
సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతం. ఇక్కడ తెలంగాణతో పాటు అనేక రాష్ర్టాల కార్మికులు పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. కార్మికులతో పాటు పేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్
పర్యావరణాన్ని పరిరక్షించేందుకు సిద్దిపేటలో మాజీమంత్రి హరీశ్రావు అన్నివార్డుల్లో స్టీల్ బ్యాంకులు ప్రారంభించారు. సిద్దిపేటలో స్టీల్బ్యాంకులు ఎంతగానో సక్సెస్ అయ్యాయి. వివిధ కార్యక్రమాలు, శుభకార్
Harish Rao | అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాక మహిళలకు నెలకు 2500 ఇస్తామని కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ముందు అన్నారని హరీశ్రావు గుర్తుచేశారు. ఈ లెక్కన ప్రతి అక్కకు చెల్లెకు కాంగ్రెస్ పార్టీ 55,000 బాకీ పడిందని తెలిపారు. జూ�
Harish Rao | జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతకు టికెట్ ఇచ్చామని హరీశ్రావు తెలిపారు. భర్తను కోల్పోయిన భార్య, తండ్రిని కోల్పోయిన పిల్లలు ఎంతో దుఃఖంలో ఉన్నారని పేర్కొన్నారు.
పాత తేదీ (ఈ ఏడాది అక్టోబర్ 10)తో ఇప్పుడు లేఖ రాయడం తప్ప, ఆంధ్రా సర్కారు అక్రమంగా నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకునే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నదా? లేదా? అని మాజీ మంత్రి హరీశ్రావు ప్రశ�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలనలో తెలంగాణ ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. సెప్టెంబర్లో రాష్ట్ర ఆర్థికం మరోమారు ‘డిఫ్లేషన్' (ప్రతి ద్రవ్యోల్బణం) దశలోకి పడిపోయింది.
‘గురుకులాలకు గ్రీన్చానెల్ ద్వారా నిధులు విడుదల చేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాటలు నీటి మూటలేనా? కమీషన్లు రావన్న ఉద్దేశంతో గురుకులాలకు నిధులు కేటాయించడం లేదా?’ అని మాజీ మంత్రి హరీశ్రావు మండ�