నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారనే విషయం ఆదివారం వరంగల్ ఉమ్మడి జిల్లానే కాదు.. తెలంగాణ వ్యాప్తంగా కలవరానికి గురిచేసింది. బీఆర్ఎస్ అధినేత, రాష్ట్�
నలభై ఏండ్లు దాటిన మహిళలు క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరానికి హాజరై పరీక్షలు చేయించుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు సూచించారు.ఈ నెల 29న సిద్దిపేట విపంచి కళానిలయంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత�
Harish Rao | నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రాణాలు కాపాడటానికి డాక్టర్ మమతారెడ్డి ఎంతో కృషి చేశారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ప్రశంసించారు. అంకితభావంతో పనిచ
Peddi Sudarshan Reddy | నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరా తీశారు. అనారోగ్యానికి గురైన పెద్ది సుదర్శన్ రెడ్డికి హైదరాబాద్లో వెంట ఉండి అత్యుత్తమ చికిత్స అందేలా చ�
Peddi Sudarshan Reddy | నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హనుమకొండలోని నివాసంలో ఉండగా ఆదివారం ఉదయం ఆయనకు గుండెపోటు వచ్చింది.
‘దేశవ్యాప్తంగా సమాజంలో ఒక సరికొత్త వైఖరి, మార్పు ప్రారంభమైంది. అది ఇప్పుడు ప్రత్యక్షంగా కనిపిస్తున్నది’ అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్రావు వ్యాఖ్యానించారు.
అధికారం అనేది సేవ చేయడానికి ఒక సాధనం మాత్రమేనని, ప్రజాసేవే అంతిమ లక్ష్యంగా ఉండాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు పేర్కొన్నారు.
Harish Rao | నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు స్పందించారు.
స్పోర్ట్స్ హబ్గా అభివృద్ధి చెంది సిద్దిపేట దేశానికి ఆదర్శంగా నిలవాలనేది తన కల అని, అందుకే ఈ ప్రాంత క్రీడాకారులకు అన్ని సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చానని మాజీ మం త్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. సిద్
Harish Rao | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీరు, తాగునీరు, విద్యుత్ సరఫరాలో పూర్తిగా ఫెయిల్ అయిపోయిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు.