బీఆర్ఎస్ పార్టీ అవిర్బావ దినోత్సవం సందర్భంగా షాబాద్ మాజీ జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి పార్టీకి తనవంతుగా రూ.10లక్షల విరాళం అందజేశారు. సోమవారం నగరంలోని తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్
సంక్షేమం అడుగంటి, అభివృద్ధి నిలిచిపోయి, అరాచకం తాండవం చేస్తున్న ప్రస్తుత కాలంలో ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు పేర్కొన్నారు. ఇ�
బీఆర్ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ జడ్పీటీసీ పట్నం అవినాశ్ రెడ్డి రూ.10 లక్షలు పార్టీ ఫండ్ ఇచ్చారు. ఈ మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిసి చెక్కు అందజేశారు.
Harish Rao | అధికారంలోనైనా, ప్రతిపక్షంలోనైనా ఎప్పుడూ ప్రజల పక్షానే నిలబడి, తెలంగాణను కంటికి రెప్పలా కాపాడుకున్న పార్టీ బీఆర్ఎస్ అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు.
బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. సోమవారం (నేడు) ఊరూరా పార్టీ జెండాలను ఆవిష్కరించనున్నా రు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా ఆవిర్భవించిన
Harish Rao | రాష్ట్ర ప్రజలకు హరీశ్రావు బీఆర్ఎస్ రజతోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25 వసంతాలు పూర్తి చేసుకుందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావంతోనే తెలంగాణ కల సాకారమైందని అన్నారు.
తెలంగాణ పోరాటంలో భాగంగా నిర్వహించిన మిలియన్ మార్చ్ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, నాయకులు కేటీఆర్, హరీశ్రావుపై నమోదు చేసిన కేసును హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది.
‘రేవంత్రెడ్డీ.. గత ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా ఇంకెన్నాళ్లు కాలం గడుపుతావు. ఇలా ఎంతమందిని బలి తీసుకుంటావు?’ అని మాజీ మంత్రి హరీశ్రావు ముఖ్యమంత్రిని నిలదీశారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ)లో జంగ్ సైరన్ మోగడంతో బుధవారం బస్సు లు రోడ్లపైకి రాలేదు. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ ని యోజకవర్గ కేంద్రంలో డిపో నుంచి �
కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక చెల్లదని హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ �
కాంగ్రెస్ పాలన రైతులకు శాపంగా మారిందని, పాలన చేతకాకపోతే గద్దె దిగిపోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణశర్మ అన్నారు. బుధవారం మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు ఆదేశ�
రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో న్యాయం గెలిచిందని, పీసీ ఘోష్ కమిషన్పై హైకోర్టు తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు అర్థం చెప్పింది. బుధవారం కాళేశ్వరం బ్యారేజీ నిర
కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్రెడ్డి చేసిన కుట్రలను, తన కనుసన్నల్లో వేసిన ఘోష్ కమిషన్ను కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎదురొడ్డి గెలిచింది. ఇప్పటి వరకు సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన అబద్ధపు ప్రచారాలను
పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావుపై ఎలాంటి చర్యలు చేపట్టవద్దని హైకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ తరఫున స్వాగతిస్తున్నామని మాజీ ఎంపీ బోయినపల్లి విన