రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉన్నదని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తాజా నివేదికలో హెచ్చరించింది. ప్రభుత్వ అప్పులు భారీగా పెరిగాయని, మూలధన వ్యయం గణనీయంగా తగ్గిందని స్పష్టం చేస�
తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో నిర్వహించిన మిలియన్ మార్చ్ సందర్భంగా తమపై 2011లో నమోదైన కేసులను కొట్టేయాలని కోరుతూ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ�
తెలంగాణ రాష్ర్ట మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అసెంబ్లీ సమావేశంలో గొల్ల-కురుమల బతుకుల గురించి ప్రస్తావించి వారి అభివృద్ధి అంశాలపై గళమెత్తినందుకు గొల్ల-కురుమల సంఘం నాయకులు ప్రత్యే
Harish Rao | ‘మంత్రి పొంగులేటి కంపెనీ అవినీతికి పాల్పడిందని సభలో రేవంత్రెడ్డి, మైనింగ్ మంత్రి చెప్పిండ్రు. మంత్రి అవినీతికి పాల్పడ్డప్పుడు సీబీసీఐడీ ఎట్లా ఎంక్వయిరీ చేస్తది? ఆయన మంత్రిగా ఉండగా విచారణ సాధ్యమ
లేని కమిటీ ఉన్నట్టుగా ఊహించుకొని ఆ కమిటీ పరిశీలనకు ఓ అంశాన్ని సిఫార్సు చేయడం కాంగ్రెస్ సర్కార్కు, సీఎం రేవంత్రెడ్డికే చెల్లింది’ అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రాఘవ కన్స్ట్రక్షన్స్ ద్వారా పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని, ఆయన మంత్రిగా ఉండేందుకు నైతికంగా అనర్హుడని, తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప
మెట్రో విస్తరణ, ఫేజ్-2 పనుల కోసం స్వాధీనం చేసుకునే అంశంపై గురువారం సభలో ప్రవేశపెట్టిన స్టేట్మెంట్పై సభలో తీవ్ర గందరగోళం నెలకొన్నది. ప్రభుత్వం తరఫున స్టేట్మెంట్ ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి రేవంత్రె
Harishrao | గత ప్రభుత్వంలో తప్పులు జరిగాయి, మేం చేస్తే తప్పేంటి..? అన్నట్లు మాట్లాడారు. ఏ ప్రభుత్వమైనా తప్పు చేయడానికి వీల్లేదు. మీరు అధికారంలో ఉన్నారు. కాళేశ్వరం కమిషన్ వేశారు, విద్యుత్ కమిషన్ వేశారు.. మీ చేతుల్లో
Harish Rao | ఈ రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్టోర్ క్రషర్స్ను తనిఖీ చేయాలని రాష్ట్ర డైరెక్టర్ జనరల్, మైనింగ్ డిపార్ట్మెంట్, మే 21, 2025నాడు రాష్ట్రం మొత్తానికి �
BRS Walkout | పోలీసులు, ఆర్టీసీ, బీసీ సంక్షేమంపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. అంతకుముందు హరీశ్రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.