Harish Rao | ఎన్నికల మేనిఫెస్టోలో ముందుగా చెప్పకపోయినా.. ఆడబిడ్డలకు అండగా ఉండాలనే బాధ్యతతో అధికారంలోకి రాగానే 'కల్యాణ లక్ష్మి'ని తెచ్చి అమలు చేశాం. పక్క రాష్ట్రం తమిళనాడులో ముఖ్యమంత్రి విజయ్ 100 రోజుల్లో ఆడబిడ్డల
Harish Rao | హైదరాబాద్ నగరంలో లక్షలాది ప్రాపర్టీలను రాత్రికి రాత్రి ప్రొహిబిషన్ లిస్ట్లో చేర్చారు. శ్రీనగర్ కాలనీ సర్వే నంబర్ 8, 9లలో గత 20 ఏళ్లుగా ఇళ్లు కట్టుకుని ప్రశాంతంగా నివసిస్తున్న ప్రజల ప్రాపర్టీలను కూడా
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఏఐ యుగంలో ఉన్నామనే విషయాన్ని మర్చిపోయి ‘క్షుద్ర పూజలు’ వంటి మాటలు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాణిక్రావు విమర్శించారు.
సంగారెడ్డి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలు, కరవు, సాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడకుండా ప్రతిపక్ష నేతలపై వ్య
స్వాతంత్య్ర దినోత్సవం రోజున సాధారణంగా దేశాభివృద్ధి, రాష్ట్ర ప్రగతి, ప్రజా సంక్షేమం, స్వాతంత్య్ర సమరయోధుల త్యా గాలు, దేశ సమగ్రత వంటి అంశాలపై ముఖ్యమంత్రులు మాట్లాడుతారని, కానీ రేవంత్రెడ్డి ప్రసంగం మాత్ర�
“స్వాతంత్య్ర దినోత్సవం రోజు భారతదేశంలో ఏ సీఎం ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడరు. సంగారెడ్డికి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు ఎదురొంటున్న ప్రధాన సమస్యలపై మాట్లాడకుండా రాజకీయ �
ప్రతి పౌరుడి ప్రాథమిక కర్తవ్యాల్లో శాస్త్రీయ దృక్పథం, మానవతావాదం, విచారణ, సంస్కరణ స్ఫూర్తిని పెంపొందించడం గురించి రాజ్యాంగంలోని 51ఏ(హెచ్)లో స్పష్టంగా ఉన్నది. ఇది కేవలం పాఠ్యపుస్తకంలోని ఒక వాక్యం కాదు.
Harish Rao | ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాతంత్య్ర దినోత్సవం రోజు కూడా చిల్లర మాటలు, రోత మాటలు మాట్లాడటం ఒక్క ఆయనకే చెల్లింది. స్వాతంత్య్ర దినోత్సవం రోజు ఇంత రోత మాటలు, చిల్లర మాటలు మాట్లాడిన ముఖ్యమంత్రి బహూశా
రాష్ట్ర ‘భువన విజయం’ తెలంగాణ భవన్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు. తెలంగాణ భవన్ నిర్మించి రెండు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఆయన ‘ఎక్స్' వేదికగా స్పందిస్తూ.. స�