మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి లేదా స్థానిక ఎమ్మెల్యే మాక్కాన్ సింగ్ సమాధానం చెప్పాలని, కానీ స్థాయిని మించి మాజీ మంత్రి హరీష్ రావుపై పరుష పదజాలంతో తమ స్థాయుని మించి కాం�
Harish Rao | కాళోజీ యూనివర్సిటీ కేంద్రంగా జరుగుతున్న అవినీతి బాగోతంపై వెంటనే చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు కోరారు. ఈ మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఎన్ఎంసీ చైర్మన్ అభిజాత్ సేఠ్�
Harish Rao |కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, పదేండ్లు పాలించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిండని హరీశ్రావు తెలిపారు. ప్రాణాన్ని ఫణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. అలాంటి నా�
Deeksha Divas | దీక్షా దివస్ నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు మాజీ మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. ఉద్యమంలో నేను.. అనే ట్యాగ్లైన్తో నవంబర్ 29వ తేదీ నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు సోషల్మీడియాలో ఉద్యమ జ్ఞాపకాలకు సంబంధి
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిది స్కాముల సర్కారుగా మారిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. నిన్న దేశంలోనే అతిపెద్ద భూ స్కాం బయటపడితే.. నేడు మరో రూ.50 వేల కోట్ల పవర్ స్కాం వెలుగుచూసి
నల్లగొండ జిల్లా నకిరేకల్లో వంద పడకల దవాఖాన పనులను బీఆర్ఎస్ సర్కార్ 80శాతం పూర్తిచేస్తే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా మిగతా 20 శాతం పనులు పూర్తిచేయడం లేదని మాజీ ఎమ్మెల్యే చిరుమర�
తనుగుల చెక్ డ్యాం పేల్చివేత ఇసుక మాఫియాలోని కాంగ్రెస్ గూండాల పనేనని, తక్షణమే దోషులను అరెస్ట్ చేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు డిమాండ్ చేశారు. రైతుల ప్రయోజనాలు పక్కన పెట్ట
Harish Rao | మల్లన్న సాగర్ ఎవరు కట్టారు.. నీ తాత కట్టిండా? అంటూ సీఎం రేవంత్రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ధ్వజమెత్తారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల వద్ద పేల్చిన చెక్ డ్యామ్ను గంగు
Harish rao | సిద్దిపేట జిల్లాలో మూడు లక్షల 83వేల మంది మహిళలు ఉంటే లక్ష 99వేల మందికి మాత్రమే చీరెలు ఇస్తున్నారు. ఒక్క ఏడాదికి మాత్రమే చీరె ఇచ్చి సారే పెట్టిన అంటున్నారు. ఒక్క చీర ఇచ్చాను ఇగ సర్పంచ్ ఎన్నికల్లో ఆడోళ్ల�
Harish Rao | కేసీఆర్ ప్రతి బతుకమ్మకు 18 ఏండ్లు నిండిన కోటి 30 వేల మంది మహిళలకు చీరెలు అందించారని హరీశ్రావు గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్ హెచ్ జీ గ్రూప్ లో ఉన్న సుమారు 40 లక్షల మందికి మాత్రమే చీరెలు ఇస్తు�
గద్దెనెక్కిన ఆరు నెలల్లోనే బీసీలకు విద్య, ఉద్యోగాలు, కాంట్రాక్టులు, ఎన్నికల్లో 42 శాతం కోటా ఇస్తామని ఊదర గొట్టిన కాంగ్రెస్, ఇప్పుడు అడుగడుగునా ధోకా చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర
బీసీలను దగా చేస్తున్న కాంగ్రెస్ సర్కారుపై ఉద్యమించేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక ఎన్నికలకు వెళ్తామని మాయమాటలు చెప్పి మొండిచెయ్యి �
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గులాబీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి, మాజీమంత్రి హరీశ్రావు సహకారంతో నిర్మించిన పత్తి(కాటన్) మార్కెట్ను కాంగ్రెస్ ప్రభుత్వం వినియోగంలోకి తీసుకురాలేదు. దీంతో అలంక