కాంగ్రెస్ పాలనలో చెక్ డ్యాంలపై కుట్రలు జరుగుతున్నాయని, ఆ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విధ్వంసం జరుగుతున్నదని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ తీవ్ర ఆరోపణలు చేశారు. శత్రుదేశాలు కూడా ఈ విధంగ�
పంచాయతీ ఎన్నికల ఫలితాలతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఫ్రస్ట్రేషన్ పీక్స్కు చేరిందని మాజీ మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. రోజురోజుకూ పరిస్థితులు చేజారిపోతున్నాయనే సత్యం జీర్ణం కాకనే అవాకులు చవాక�
సింగూరు ప్రాజెక్టు నీటిపై మెదక్, నిజామాబాద్ రైతుల హకులు కాపాడాలని, ఒకవేళ సాగునీరు ఇవ్వకపోతే క్రాప్ హాలిడే ప్రకటించి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. యాసంగి స�
Harish Rao | పంచాయతీ ఎన్నికల ఫలితాలు సూచి రేవంత్రెడ్డి ఫ్రస్టేషన్ పీక్స్కు చేరిందని బీఆర్ఎస్ నేత హరీశ్రావు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ఫైర్ అయ్యారు. రోజురోజుక
Harish Rao | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి దిమ్మ తిరిగేలా తెలంగాణ పల్లె ప్రజలు తీర్పును ఇచ్చారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్పష్టం అన్నారు. మెదక్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో గెలిచిన నూతన సర్ప�
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దిమ్మతిరిగే ఫలితాలు వచ్చాయని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ‘ప్రజల తీర్పు చూసి కాంగ్రెస్ నాయకులకు షాక్ తగిలింది. మొదటి దఫా ఫలితాలు చూసి ముఖ్యమంత్రి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ‘సేవ్ ది కానిస్టిట్యూషన్' నినాదం కేవలం మాటలకేనని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన తీర్పుతో నేడు పూర్తిగా బహిర్గతమైందని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు.
Harish Rao | కేసీఆర్ సీఎం కావాలని.. బీఆర్ఎస్ మళ్లీ రావాలని పల్లె ప్రజలు తీర్పునిచ్చారని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రజల్లో వివ్వసనీయత కోల్పోయాని తెలిపారు.
ఈ నెల 19న జరగాల్సిన బీఆర్ఎస్ఎల్పీ, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం వాయిదా పడింది. బీఆర్ఎస్ (BRS) అధినేత కేసీఆర్ (KCR) ఆదేశాల మేరకు డిసెంబర్ 21న ఈ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు పార్టీ సీనియర్ నేత
బీఆర్ఎస్ పాలనలో గ్రామాల్లో అభివృద్ధి జరిగిందని, వినూత్న కార్యక్రమాలు అమలై తెలంగాణ పల్లెలు కేంద్రం నుంచి అవార్డులు పొందాయని, ఈ రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో గ్రామాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని మాజీమం�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రెండో విడుత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గులాబీ పార్టీ సత్తాచాటింది. అధికార కాంగ్రెస్ పార్టీ కంటే రెట్టింపు స్థానాల్లో విజయం సాధించింది. బెజ్జూర్, చింతలమానేపల్లి, దహెగాం, పె
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్వగ్రామం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి విజయం సాధించారు. జుట్టు(కవ్వంపల్లి) అశ్విని 95
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వగ్రామం సిద్దిపేట జిల్లా చింతమడకలో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి మోత్కు సుమలతాశంకర్ ఘన విజయం సాధించారు. 2,045 ఓట్లు పోలు కాగా, సుమలతాశంకర్ 850 ఓట్ల మెజార్టీతో �