కమీషన్ల కోసం బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్న కాంగ్రెస్ సర్కార్ ‘మన ఊరు-మన బడి’ కింద పనులు చేసిన చిన్న కాంట్రాక్టర్లపై కక్ష సాధిస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ
ప్రజాక్షేత్రంలో రాజకీయ పార్టీలకు ఒడిదుడుకులు సర్వసాధారణమని, 2029 ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని మాజీ మంత్రి హరీశ్రావు ధీమావ్యక్తం చేశారు. సంగారెడ్డి నియోజకవర్గంలోని సంగారెడ్డి, సదాశ�
Kalvakuntla Sanjay | అతి తెలివితో సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ విమర్శించారు. మున్సిపల్ ఎన్నికలు మొత్తాన్ని ఒక డ్రామా నడిపించారని అన్నారు.
మూసీ పునరుజ్జీవం పేరిట పేదల ఆస్తులను కొల్లగొట్టి బడా కాంట్రాక్టర్లకు కట్టబెట్టాలని చూస్తే బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ చూస్తూ ఊరుకోబోరని మాజీ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. గాంధీ సరోవర్ కోసం 450 కుటు�
సంగారెడ్డి జిల్లాలో ఎన్నిక ఏదైనా గులాబీ పార్టీదే పైచేయి అవుతున్నది. కాంగ్రెస్ అధికారబలం, ధనబలంతో పాటు దౌర్జన్యాలకు పాల్పడినా వారి ఎత్తులను బీఆర్ఎస్ చిత్తుచేస్తూ జిల్లాపై తనపట్టును నిలుపుకొంటున్నద
Harish Rao | 5 గంటలకు ఎన్నికల ప్రచారం అయిపోయినా.. రాత్రి 12:30 గంటలకు పదుల సంఖ్యలో ఫాలోవర్లతో వెళ్ళిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ మీద ఇతర కాంగ్రెస్ నాయకుల మీద కేసులు ఎందుకు పెట్టలేదు..? ఎందుకు చర్యలు తీసుకోవ�
Harish Rao | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమెరికాతో చేసుకున్న ఒప్పందం వల్ల రైతులకు తీవ్ర నష్టం జరగబోతుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్కు సొంత రాష్ట్ర ప్రయోజనాల కంటే ఆయన గురువు చంద్రుబాబు మెప్పు కోసమే ఎక్కువ తపిస్తున్నారని, అందుకే గోదావరి జలాలు ఆంధ్రాకు తరలిపోయేలా గురుదక్షిణ చెల్లిస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్సీ