మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు జన్మదిన వేడుకలను యూకేలోని ప్రెస్టన్లో ఘంగా నిర్వహించారు. నాగార్జున సాగర్ బీఆర్ఎస్వీ, బీఆర్ఎస్ యూకే నాయకులు బాణాల పవన్ రావు ఆధ్వర్యంలో కేక్ కట్ చే
NRI BRS UK : ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు జన్మదిన వేడుకలను లండన్లో ఘనంగా నిర్వహించారు.
Harish Rao | త్యాగాల చరిత్రకు న్యాయం జరిగిన రోజు.. అవమానాల అధ్యాయానికి ముగింపు పలికిన రోజు.. తెలంగాణ ఆత్మగౌరవ పతాకం సగర్వంగా ఎగిరిన రోజు.. నాలుగు కోట్ల ప్రజల ఆత్మగౌరవ ఆకాంక్షలు సాకారమైన రోజు నేడు అని బీఆర్ఎస్ డిప్�
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావును ఆయన నివాసంలో బీఆర్ఎస్ మైనార్టీ నాయకులు కలిశారు. ఈ నెల 3వ తేదీన హరీశ్రావు బర్త్డే సందర్భంగా ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అజ్మీర్
ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారనే అక్కసుతోనే హరీశ్రావుపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్రెడ్డి మండిపడ్డారు.
‘మూడో డిస్కమ్ రైతులపాలిట శాపం గా మారనున్నది.. ఈ డిస్కమ్ వల్ల సాగు, తాగునీటి ప్రాజెక్టులకు కరెంట్ కోతలు తప్ప వు. దమ్ముంటే రైతులకు 24గంటల ఉచిత విద్యుత్ ఇస్తేనే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగుతానని సీఎం రేవం�
అనేక హామీలిచ్చి గద్దెనెక్కాక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, పదేండ్లలో కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలు బంద్ చేసి ఇబ్బందులు పెడుతున్నదని మాజీ మంత్రి,బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ�
బీజేపీతో అంటకాగుతున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాజీ మంత్రి హరీశ్రావుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ మండిపడ్డారు. కేసీఆర్ మార్గదర్శకత్వంలో ప్రజాసమస
Harish Rao | పంద్రాగస్టుకల్లా రుణమాఫీ చేస్తమని దేవుడి మీద ఒట్టు పెట్టి మాట తప్పినోడు. ఆయిల్ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా సిద్దిపేటకు వచ్చి45 రోజుల్లో 9 వేల కోట్లు రైతుల అకౌంట్లలో రైతు బంధు డబ్బులు వేస�
Harish Rao | ఈ ప్రభుత్వ విధానం చూశాం. గతంలో రేవంత్ రెడ్డి రైతులకు మూడు గంటలు కరెంట్ చాలు అని చెప్పారు. నిన్న రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి రైతులకు 3 గంటల కరెంటు చాలని కాంగ్రెస్ ప్రభుత్వం తరుపున, కాంగ్రెస్ పా�
Devi Prasad | ప్రజాప్రతినిధిగా నిత్యం ప్రజల్లో ఉంటూ, ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకున్న హరీశ్ రావుపై ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు మాజీ కార్పొరేషన్ చైర్మన్ దేవీ
కాంగ్రెసోళ్లు కరెంటును కూడా ఆగం చేస్తున్నారని, కొత్తగా రైతు డిసమ్ పేరుతో రైతు మెడకు ఉరితాడు బిగించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ సర్కారు ప్రభుత్వ విద్యను చిన్నచూపు చూస్తూ నీరుగారుస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. శనివారం సిద్దిపేట రెడ్డి భవన్లో ఏర్పాటు చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీని�
మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు శనివారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం మీదుగా వెళ్తూ మార్గమధ్యలో ముండ్రాయి గ్రామంలో ఆగి రైతులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా రైతులు కాంగ్రెస్ �