కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగం గా నిర్మించిన అన్నపూర్ణ, రంగనాయకసాగర్, కొమురవెల్లి మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్లపై రెండేండ్లుగా కాంగ్రెస్ సర్కార్ వివక్ష చూపుతున్నదని మాజీ మంత�
కొండాపూర్, మార్చి 14: రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని దేశంలోనే మొదటిసారిగా ముస్లీంలకు తోఫాను అందజేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు(Harish Rao) అన్నారు.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావును శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇవాళ హైదరాబాద్లోని హరీశ్రావు నివాసానికి వచ్చిన స్�
Harish Rao | గల్ఫ్లో బాంబులతో అమెరికా, తెలంగాణలో యుద్ధం లేకున్నా బుల్డోజర్లతో రేవంత్ సర్కార్ పేద, మధ్యతరగతి ప్రజల ఇండ్లను ధ్వంసం చేస్తున్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావ
పదేండ్ల కేసీఆర్ హయాంలో మైనార్టీలకు పెద్దపీట వేశారని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని మదీనా మసీద్లో శుక్రవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్�
టెన్త్ పరీక్షలు రాస్తున్న విద్యార్థినీ విద్యార్థులకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 100శాత�
‘రాహుల్జీ..రాజ్యాంగ రక్షణ కోసం పోరాడుతున్నానని రాజ్యాంగప్రతులను పట్టుకొని దేశమంతా పర్యటిస్తారు. రాజ్యాంగ విలువల పరిరక్షణ కాంగ్రెస్ ప్రధాన లక్ష్యమని పార్లమెంట్, బహిరంగ సభలు, ఎన్నికల ప్రచారాల్లో ఊదర�
కాళేశ్వరం ప్రాజెక్ట్పై విచారణ కమిషన్ ఏర్పాటును సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు, మాజీ మంత్రి టీ హరీశ్రావు ఇతరులు దాఖలు చేసిన వ్యాజ్యాలపై గురువారం హైకోర్�
Harish rao | రోజుకు 5–6 సార్లు కరెంట్ ట్రిప్ అవుతుంది. రైతులకు వ్యవసాయానికి కేవలం 12 గంటల కరెంట్ మాత్రమే వస్తుంది. ఆ ఇచ్చిన 12 గంటల కరెంట్ నాలుగు సార్లు ట్రిప్ అవుతుందని వార్తలు పత్రికల్లో కూడా వచ్చాయి. రైతులు మాకు కూ�
Harish Rao | కరెంట్ సరఫరా ఎలా ఉందో తెలుసుకునేందుకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు సబ్ స్టేషన్న్ను ఆకస్మికంగా సందర్శించారు. గురువారం జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహీర్ మండలం డిగ్వాల్ సబ్స్టేషన్ను హరీశ్
తెలంగాణను ఢిల్లీకి ఏటీఎంగా మార్చిన సీఎం రేవంత్రెడ్డి దోపిడీ అంతాఇంతా కాదని, అన్నిరంగాల్లో అక్రమాల విధ్వంసం సృష్టిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.