జిల్లాలోని కొహెడలో రాష్ట్ర రైతుల ప్రయోజనాల కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిన 200 ఎకరాలపై ప్రభుత్వ పెద్దల కన్ను పడిందని, ఈ భూములను కాసేసేందుకు సీఎం రేవంత్, ఆయన అనుయాయులు యత్నిస్తున్నారని మాజీ మంత్ర�
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కుమారుడు హర్షరెడ్డి గతంలో అదనపు డైరెక్టర్గా ఉండి రాజీనామా చేసిన ఏక్యూ స్కేర్ రియల్టర్స్ కంపెనీ ప్రతినిధులు రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని రంగనాయక సాగర్ రిజర్వాయర్లోకి నీటి పం పింగ్ ప్రారంభం కావడం తో సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు కృషి ఫలించింది. యాసంగి సాగు పూర్తయ్య వరకు రిజర్వాయర్లోకి నీటిని వ
harish rao | హైదరాబాద్ నడిబొడ్డున ఇంత మైనింగ్ జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు..? ప్రతిపక్షాల మీద సిట్ లు వేసే రేవంత్ రెడ్డి దీనిపై ఎందుకు మాట్లాడరు..?అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హ�
Harish Rao | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులు, బలహీన వర్గాల భూములను అధికార పార్టీ పెద్దలు గద్దల్లా తన్నుకుపోతున్నారని హరీష్ రావు మండిపడ్డారు. ఒకవైపు పారిశ్రామిక వేత్తల ముసుగులో, మరోవైపు కబ�
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు కృషి ఫలించింది. యాసంగి పంట పూర్తి అయ్యేంత వరకు నీటి విడుదల చేయాలని ఇటీవల మంత్రి ఉత్తమ్ కు హరీశ్ రావు లేఖ రాశారు.
‘తెలంగాణలో నందమూరి తారక రామారావుకు అభిమానులు ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడుకు సహచరులు, అనుచరులు ఉన్నారు. వాళ్లందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే.. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉండొద్దని కక్షగట్టి, పార్టీ నాయక�
ఈనెల 9వ తేదీన మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు జిల్లా పర్యటనను విజయవంతం చేద్దామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోన
Harish Rao | ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పై కాంగ్రెస్ గూండాల దాడిని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్రావు తీవ్రంగా ఖండించారు.
‘రాష్ట్రంలో ఏ గ్యారెంటీని అమలు చేసినవ్? మహారాష్ట్రకు పోతే అక్కడ కాంగ్రెస్ను ప్రజలు ఎండగట్టిండ్రు. రేపు కేరళలో కూడా కాంగ్రెస్ ఓడిపోతది. రేవంత్రెడ్డి ఐరన్ లెగ్' అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర�