గ్రేటర్ హైదరాబాద్లో హిల్ట్ పాలసీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 5 లక్షల కోట్ల విలువైన పారిశ్రామిక భూములను ప్రైవేట్ వ్యక్తులకు బదలాయించేందుకు చేస్తున్న కుట్రను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ పో�
నేడు, రేపు పారిశ్రామికవాడలో కేటీఆర్, హరీశ్రావు పర్యటనగ్రేటర్ హైదరాబాద్లో హిల్ట్ పాలసీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.5 లక్షల కోట్ల విలువైన పారిశ్రామిక భూములను ప్రైవేట్ వ్యక్తులకు బదలాయించేందుకు
గ్రేటర్ హైదరాబాద్లో హిల్ట్ పాలసీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.5 లక్షల కోట్ల విలువైన పారిశ్రామిక భూములను ప్రైవేట్ వ్యక్తులకు బదలాయించేందుకు చేస్తున్న కుట్రను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ పోరు బాట ప�
‘30% కమీషన్ల కోసమే కాంగ్రెస్ సర్కారు కొత్త థర్మల్ పవర్ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నదని, రూ.50వేల కోట్ల కుంభకోణానికి శ్రీకారం చుట్టిందనే ఆరోపణలను పక్కా ఆధారాలతోనే చేస్తున్నామని మాజీ మంత్రి హరీశ్రావు స్�
Harish Rao | నీది ప్రజాపాలననా.. తెలంగాణ ద్రోహుల పాలననా అని సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత హరీశ్రావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ శాఖలో మొత్తం ఉన్నతాధికారులుగా త�
Harish Rao | కాంగ్రెస్ అప్పులు, తప్పులు తెలంగాణ ప్రజలకు భారంగా మారుతున్నాయని హరీశ్రావు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా తెలంగాణకు ఎన్టీపీసీ 4 వేల మెగావాట్ల ప్లాంట్ నిర్మించిందని అన్నారు. అప
కాంగ్రెస్ ప్రభుత్వం (Congress) రైతాంగానికి చేసిన మోసాలకు ఖమ్మం కౌలు రైతు బానోతు వీరన్న ఆత్మహత్యే నిదర్శనమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. వీరన్న బలవన్మరణం అత్యంత బాధాకరమన్నారు. కాంగ్రెస్ ప�
సంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల పనులను వెంటనే ప్రారంభించాలని, లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా పాదయాత్ర చేపడతామని, ప
ప్రజావ్యతిరేక పాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్కు ప్రజ చేతిలో గుణపాఠం తప్పదని, రానున్న రోజుల్లో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ మాత్రమేనని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఆదివారం సిర�
గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తి అన్నట్లు వ్యవహరిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తోడు దొంగలని మాజీ మంత్రి హరీశ్రావు దుయ్యబట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల కోసం గ్రామాల్లోకి వచ్చే తోడుదొంగల పార్�
మోసపూరిత హామీలతో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు స్థానిక ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలోని బాయికాడి పద్మయ