‘ఆర్డీఎస్ నీటివాటా విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై స్పష్టమైన హామీ సాధించారా? ఆంధ్రావైపు ఉన్న ఆర్డీఎస్ తూములను శాశ్వతంగా మూసివేసేలా, ఆనకట్టకు మరమ్మతులు చేసేలా ఏపీ ప్రభుత్వాన్ని ఒప్పించా రా? కర
Harish Rao | కాంగ్రెస్ వచ్చాక కొత్త స్కీమ్స్ ఏమీ రాలేదు కానీ అన్ని స్కామ్లే జరిగాయని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు. కాంగ్రెసోళ్లు కేవలం ఓట్ల కోసమే వస్తారని.. ఓట్లు అయిపోతే మాయమవుతారని
Harish Rao Letter | తుంగభద్ర పై కర్ణాటక అక్రమ ప్రాజెక్టులను అడ్డుకుని ఆర్డీఎస్, తుమ్మిళ్ల, భీమా ప్రాజెక్టుల ప్రయోజనాలను కాపాడాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ �
ఇందిరమ్మ రాజ్యం అని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. క్రూరమైన హిట్లర్ రాజ్యాన్ని నడుపుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్లీడర్ తన్నీరు హరీశ్రావు మండిపడ్డారు. మంగళవా�
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పుణ్యమా అని సింగరేణి సంస్థ పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయిందని మాజీ మంత్రి హరీశ్రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల ర�
యూరియా యాప్ వద్దు.. షాపులోనే అమ్మాలని రైతులు నెత్తినోరు బాదుకుంటున్నా సర్కార్ తనకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నది. చదువు రాని తమకు యాప్లో బుక్ చేయడం రాదని ఎన్నిసార్లు చెప్పినా ఏమాత్రం పట్టనట్టు ప్రవ�
Harish rao | మేమిచ్చిన పంటల బోనస్ ౩ సార్ల రైతు బంధు కంటే ఎక్కువ అని మంత్రి జూపల్లి కృష్ణారావు అంటుండు. జూపల్లి తెలుసుకో లెక్క. చర్చ పెడదామా.. అసెంబ్లీకి వచ్చి మాట్లాడదాం. నువ్వు ఇచ్చిన బోనస కేవలం 3 వేల కోట్లు కూడా �
Harish Rao | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసెంబ్లీలో చెప్పినా.. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినా.. దేవుళ్ల మీద ప్రమాణం చేసినా.. పబ్లిక్ మీటింగ్లో చెప్పిన మాటలన్నీ అబద్ధాలేనని.. అబద్ధాలకు ఆయన బ్రాండ్ అంబాసిడర్ అని �
బీఆర్ఎస్ నేత, శాసనసభ డిప్యూటీ ఫ్లోర్లీడర్ తన్నీరు హరీశ్రావు భద్రాద్రి జిల్లాలో మంగళవారం పర్యటించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి ఓసీలను ప్రైవేటుపరం చేసి మెడికల్ బోర్డును లేకుండా చేసినంద
‘మొలకెత్తిన వడ్లు కొనలేని చేతగాని దద్దమ్మ.. బీఆర్ఎస్ను ఉమ్మడి జిల్లాలో మొలకెత్తినీయడంట.. పాలమూరు జిల్లాలో ఎగిరేది గులాబీ జెండానే.. ప్రజలే బీఆర్ఎస్కు బ్రహ్మరథం పడ్తారు.. ఇక్కడి 14 స్థానాల్లో 14 సీట్లు గె�
భూపాలపల్లి డీటీవో వెంకన్న అనుమానాస్పద మరణం వెనుక దాగి ఉన్న నిజాన్ని వెలికితీయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్రావు పేర్కొన్నారు.