సింగరేణిలో నవంబర్ 24, 25న జరిగిన మెడికల్ బోర్డు మరోసారి నిర్వహించాలని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. శనివారం హైదరాబాద్లోని సింగరేణి భవన్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవాధ్య
సర్పంచ్ ఎన్నికల్లో తమకు ఓటు వేయలేదని అధికార పార్టీ నేత కక్షపెట్టుకుని దళితుడి ఇంటి నిర్మాణం కూల్చివేయగా, బాధిత కుటుంబానికి మాజీ మంత్రి హరీశ్రావు అండగా నిలిచారు. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం సజ్జా�
మొన్న మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు నర్సాపూర్లోని సబ్స్టేషన్ను సందర్శించారు. ఈ సందర్భంగా వ్యవసాయ రంగానికి ఎన్ని గంటలు కరెంట్ ఇస్తున్నారు... ఏ సమయం
యాసంగిలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పొలాలకు నీరు అందించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు నీటిపారుదలశాఖ అధికారులను కోరారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు �
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుకు ఓటు వేయలేదని దళితుని ఇంటిని కూల్చడం విచారకరమని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆద�
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు రైల్వే స్టేషన్ పనులను వెంటనే ప్రారంభించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని చి�
Harish Rao | యూరియా కష్టాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి హరీశ్రావు నిలదీశారు. సావు భాష తప్ప సాగు గురించి సోయి లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే రైతుల బతుకులు ఇలా క్యూ లైన్లలో తెల్లారాల్సిందేనని విమర్శి�
కాంగ్రెస్ ప్రభుత్వం సర్కారు విద్యను గాలికి వదిలేసిందని, సంక్షేమ హాస్టళ్లలో సమస్యలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు వి
‘అనాథ పిల్లలకు అన్నం పెట్టలేని రేవంత్రెడ్డి.. ఒక ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి. అలాంటి రేవంత్రెడ్డిని చెట్టుకు కట్టేసి కొరడా దెబ్బలు కొట్టి తొండలు జొర్రించినా తకువే. ఆయన మళ్లీ గెలుస్తా అని శపథాలు చేస్తున్న�
Harish Rao | సీఎం రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి హరీశ్రావు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అనాథ విద్యార్థులకు తిండిపెట్టలేని స్థితిలో ఈ దరిద్రపుగొట్టు ప్రభుత్వం ఉన్నదని ఆయన విమర
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కోస్గి సభలో కేసీఆర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలు, తిట్ల దండకంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. రేవంత్ సర్కారు రెండేండ్ల పాలనలో రైతులకు మళ్లీ పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. 24గంటల కరెంటిస్తామని ఎన్నికలప్పుడు ఊదరగొట్టి, ప్రస్తుతం 12గంటలకు కూ