తమ న్యాయమైన హకుల సాధన కోసం నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడమే కాకుండా, వారి గొంతునొక్కడం హత్యాయత్నమేనని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. మహబూబాబాద్లో ‘శక్తి’ సీమ్ను, జీవో
22ఏ నిషేధిత జాబితాలో ఆస్తులు చేరి తీవ్రంగా నష్టపోయిన బాధితులకు అండగా నిలిచేందుకు తెలంగాణభవన్లో బీఆర్ఎస్ లీగల్ సెల్ ఏర్పాటు చేస్తున్నట్టు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ�
ఇటీవల గుండె సంబంధిత శస్త్ర చికిత్స చేయించుకున్న సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే కె. సత్యనారాయణను సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని ఆయన నివాసంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ఎమ్మెల్యే మ
Harish Rao | ప్రభుత్వం మెడలు వంచి ప్రజల ఆస్తులకు రక్షణగా ఉంటామని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. 22ఏ నిషేధిత భూముల జాబితా అంశంపై తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడార�
Harish Rao | రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇద్దరు లైసెన్స్డ్ సర్వేయర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు హరీశ్రావు ఆవేదన వ్యక్
Harish Rao | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు ప్రజాపాలనగా లేదని ప్రజా కంటక పాలనగా కొనసాగుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే, మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆరోపించారు.
నిషేధిత భూముల వ్యవహారంలో నైతిక బాధ్యత వహించి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు డిమాండ్
Harish Rao | మీ భూములను 22ఏ నిషేధిత జాబితా నుంచి విడిపించే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత హరీశ్రావు ప్రజలకు హామీ ఇచ్చారు. న్యాయబద్ధంగా, కష్టార్జితంతో సంపాదించిన �
Sarvai Papanna Goud | సబ్బండ వర్గాలకు రాజకీయ, సామాజిక సమానత్వం కోసం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ (Sarvai Papanna Goud )చేసిన కృషి చరిత్రలో నిలిచి పోతుందని మాజీ మంత్రి హరీశ్ రావు( Harish Rao )అన్నారు.
‘కాంగ్రెస్ సర్కార్ భూ దందాలు.. కుంభకోణాలను ఆధారాలతో బయటపెడుతున్నందుకే నాపై కక్ష సాధిస్తున్నది.. కొంతకాలం కాళేశ్వరం.. ఇంకొంతకాలం తన ఆకారం.. ఇప్పుడు క్షుద్ర పూజల పేరిట దుష్ప్రచారానికి దిగుతున్నది’ అంటూ హ�
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 22-ఏ పేరిట దోపిడీకి తెరతీసి, అడ్డగోలుగా ప్రజల ఆస్తులు, భూములను నిషేధిత జాబితాలో పెట్టి కమీషన్లు దండుకుంటున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్రావు