Harish Rao | కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో పాలమూరు ప్రాజెక్టులో చేసిన పనులు ఏమున్నాయని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్రావు ప్రశ్నించారు.
Harish Rao | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి బేసిన్లు గూడా సక్కగ తెల్వయని, ఏ ప్రాజెక్టు ఏ బేసిన్ల ఉందో ఆయన చెప్పలేరని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత హరీశ్రావు ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్లో సోమవారం �
Harish Rao | బీఆర్ఎస్ అధినేత (BRS chief) కేసీఆర్ (KCR) ఆదివారం నిర్వహించిన ప్రెస్మీట్ (Press meet) లో రాష్ట్ర ప్రయోజనాల గురించే మాట్లాడారని మాజీ మంత్రి (Ex Minister) హరీశ్రావు (Harish Rao) చెప్పారు.
KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్ తెలంగాణ భవన్లో కాసేపట్లో బీఆర్ఎస్ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆ
కేసీఆర్ పాలనలో సింగరేణి సీఎస్ఆర్ నిధులను పూర్తిగా మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ కాలేజీల నిర్మాణం కోసం వినియోగించారు. రెండేండ్ల పాలనలో ప్రజలంతా సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి �
Harish Rao | రేవంత్ రెడ్డి పాలన అంతా దుబారా అని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. రేవంత్ రెడ్డిది, ఆయన మనవడిది సోకు తీర్చుకోవడానికి మొన్న రూ.100 కోట్లు పెట్టి ఫుట్బాల్ ఆడాడాని మండిపడ్డారు.
Harish Rao | పంచాయతీ ఎన్నికలు బీఆర్ఎస్ సత్తా ఏంటో చూపించాయని మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు. కారు జోరుతో కాంగ్రెస్ బేజారయ్యారని ఎద్దేవా చేశారు. 4 వేలకు పైగా బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులు గెలిచారని అన్నారు.
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి గాంధీజీ పేరు తొలగించడం ఆక్షేపణీయమని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. పేదల బతుకుల్లో వెలుగులు నింపిన స్కీమ్కు వికసిత్ భారత్జీ రామ్జీగా పేరుపెట్టడం అభ్య�
సిద్దిపేట పట్టణంలోని ఆర్అండ్బీ గెస్ట్హౌస్ వద్ద గల బస్తీ దవాఖానను మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బస్తీ దవాఖానలో ఉన్న స్టాఫ్ నర్స్తో మాట్లాడారు. గ�
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు మరోసారి ఔదార్యాన్ని చాటుకున్నారు. ఆపదలో ఉన్నారంటే ఆగమేఘాల మీద స్పందిం చే హరీశ్రావు, తాజాగా ఓ నిరుపేద వైద్యవిద్యార్థిని భవిష్యత్తుకు చేయూత అందించారు
Harish Rao | బస్తీ దవాఖానాల నిర్వహణలో నిర్లక్ష్యంపై మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. సిద్దిపేట పట్టణంలోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ వద్ద గల బస్తీ దవాఖానను ఆయన శనివారం ఆకస్మికంగా సందర్శించారు.
Harish Rao | పేద విద్యార్థిని పీజీ వైద్య విద్య కోసం మాజీ మంత్రి హరీశ్రావు ఏకంగా తన ఇంటినే తాకట్టు పెట్టారు. సిద్దిపేటలోని తన స్వగృహాన్ని బ్యాంకులో తనఖా పెట్టి మమత అనే అమ్మాయికి రూ.20లక్షల ఎడ్యుకేషన్ లోన్ మంజూర
రాష్ట్రంలో మరో ఆరునెలల వరకు ఎలాం టి ఎన్నికలు పెట్టుకోవద్దని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. తాజా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీకి చావు తప్పి కండ్లు లొట్టపోయినట్టు ఫలితాలు వచ్చిన