మున్సిపల్ ఎన్నికలకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు మెజార్టీ స్థానాల్లో గెలుపొంది సత్తాచాటారు. త్వరలో జరగనున్న మున్సిపల్
Harish Rao | సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పరిస్థితి చూస్తే జాలేస్తోందని హరీశ్రావు అన్నారు. ఐటీ మంత్రిని నేనే, సివిల్ ఏవియేషన్ మంత్రిని నేనే అని ఈ మధ్య చెప్పుకున్న కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఇ�
Harish Rao | సినిమా రంగం విషయంలో రేవంత్రెడ్డి సర్కారు అనుసరిస్తున్న వైఖరిపై బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు విమర్శలు గుప్పించారు. ‘సినిమా రంగాన్ని ఒక పరిశ్రమగా చూస్తున్నారా? లేక మీ రాజక�
Harish Rao | తెలంగాణలో ఇప్పుడు థియేటర్ల కంటే.. సచివాలయంలోనే ఒక పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకులు హరీశ్రావు తెలిపారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా.. ఉంటే ఎవరి కంట్రోల�
రెండేండ్లుగా రూపాయి కూడా ఇవ్వకుండా పట్టణాలను సంక్షోభంలోకి నెట్టిన కాంగ్రెస్ సర్కార్ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు.
పరీక్షల నిర్వహణలో కాంగ్రెస్ సర్కార్ ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. వరుసగా ప్రశ్నపత్రాల లీక్లతో విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని శుక్రవారం ఎక్స్ వేదికగా ఆందోళన వ
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి సినిమా థియేటర్ ప్రారంభోత్సవానికి వెళ్లడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకులు హరీశ్రావు సెటైర్లు వేశారు. సినిమా థియేటర్ ఓపెనింగ్కు వెళ్తున్న రేవంత్ రెడ్డికి.. అశోక్ నగర్ సెంట్రల్ ల
Harish Rao | ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీలో పేపర్ లీక్ ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకులు హరీశ్రావు మండిపడ్డారు. ఈ ఘటన పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ చేతగానితనాన్ని, అసమర్థతను, అవినీతిని బట్టబయలు చే
కృష్ణా జలాల వినియోగ లెక్కలు తేల్చేందుకు టెలిమెట్రీల ఏర్పాటుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. టెలిమెట్రీల కోసం కేటాయించిన రూ.4.18 కోట్లను కేఆర్ఎ
Harish Rao | జూన్ 2016లో జరిగిన కేఆర్ఎంబీ సమావేశ నిర్ణయం ప్రకారం మొదటి దశలో 18 చోట్ల టెలిమెట్రి పరికరాలు ఏర్పాటు చేయగా, రెండో దశలో ఇంకా 9 చోట్ల ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు అమలు కాకపోవడం దురదృష్టకరమని మా�
విదేశాల్లో ఉద్యోగావకాశాల కోసం యత్నిస్తున్న యువత కోసం హాస్లే హైవ్ రూపొందించిన ఏఐ ప్లాట్ఫామ్ ఇండియా కార్యాలయాన్ని హైదరాబాద్లో మాజీ మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా విద్య, ఉద్యోగాల
‘రేవంత్రెడ్డి.. యూనివర్సిటీలపై నీ కెందుకంత కక్ష..? విజ్ఞాన కేంద్రాల్లోని విలువైన భూములు అమ్మడంలోని అసలు ఆంతర్యమేంది?’ అని మాజీ మంత్రి హరీశ్రావు ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ సర్కార్కు ప్రశ్నలు సంధించారు.