పానీపూరి తిని తీవ్ర అస్వస్థతకు గురైన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వైద్యులకు సూచించారు. గురువారం ఆయన మాజీ మంత్రి హరీశ్రావుతో కలిసి సిరి
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం సిరిసిల్లలో పర్యటించారు. బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావుతో కలిసి వచ్చిన ఆయన, పలువురు బాధితులను పరామర్శించి ఓదార్�
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గురువారం బీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి టీ హరీష్ రావు పర్యటించారు. సిరిసిల్ల సెస్ చైర్మన్ చిక్కాల రామారావు తనయుడు ఆశ్విన్ రావు ద్వాదశ దినకర్మ కార్యక్రమాని
KTR | రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ గ్రామ పంచాయతీ పరిధిలో పానీపూరి తిన్న 31 మంది అస్వస్థతకు గురయ్యారని తెలిసిందే. కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను గురువారం బీఆర్ఎ�
Harish Rao | ముఖ్యమంత్రే స్వయంగా మున్సిపల్ శాఖకు, పోలీసులకు సమన్వయం లేదని.. అధికారులు నా మాట వినడం లేదనే వ్యాఖ్యలపై మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తనదైన శైలిలో స్పందించారు.
Harish Rao | తెలంగాణ ఉద్యమ తొలి నాళ్లలో కేసీఆర్ నిరాహార దీక్షకు వెళ్తుంటే.. ఆయనతో పాటే అలుగునూరు చౌరస్తాలో అరెస్టయి జైలు జీవితం గడిపిన గొప్ప నిబద్ధత గల నాయకుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు. ఈ వయసులో కూడా పార్టీ కార్
పచ్చి అబద్ధాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్, ముప్పైనెలల పాలనలో అన్ని వర్గాలను నిలువునా ముంచిందని, మోసమే ఆ పార్టీ నైజమని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి పాలనలో స్
సీఎం రేవంత్రెడ్డికి రైతులపై ప్రే ముంటే మూడుసార్లు ఎగ్గొట్టిన బాకీ పడ్డ రైతుబంధు రూ.19వేల కోట్లను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్, మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. రైతుబీమ
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాడ్డాక కేసీఆర్ హయాంలో స్కీంలు చేపడితే కాంగ్రెస్ పాలనలో రేవంత్ సర్కారు స్కాంలకు పాల్పడుతుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. కరీంనగర్ జిల్లా అల్గునూర
Harish Rao | ఎన్నికల ముందు పరీక్షల ఫీజు ఫ్రీ అన్నాడు. ఇప్పుడు రూ.400 ఫీజు ఉంటే వాటిని రూ.800 చేశాడు. ఎన్నికల ముందైతే ఫ్రీ ఎన్నికల తర్వాతైతే డబుల్ అన్నట్టు అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు .
Harish rao | కోటిమంది మహిళలను కోటీశ్వర్లను చేస్తానని రేవంత్ రెడ్డి చెప్పాడు.. కోటి మంది మహిళలు కోటీశ్వర్లు కాలేదు కానీ అనుముల వారి నలుగురు అన్నా తమ్ముళ్లు మాత్రం కోటీశ్వర్లు అయ్యారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ
కృతజ్ఞతకు, ఆశకు మధ్య జరిగిన పోటీలో ఆశ గెలిచిందని.. నాడు కాంగ్రెస్ ప్రజలకు ఆశ చూపి నేడు మోసం చేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం శంకరాయకుంటలో బాలవి�