పేద రైతుల భూములు గుంజుకొని ప్రభుత్వం రాక్షసానందం పొందుతున్నదని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి సబితారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్ అనేక చోట్ల భూములు గుంజు�
మాజీ మంత్రి హరీశ్రావు పర్యటనలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మాజీమంత్రి కొత్తపల్లి మండలంలోని తిమ్మారెడ్డిపల్లిలోని బావోజీ స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకొని ఓ దారిలో బయటకు రాగా మళ్లీ లోప
దొడ్డి కొమురయ్య తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తికి మార్గదర్శిగా నిలిచారని సిద్ధిపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు అన్నారు. కేసీఆర్ హ యాంలో పోరాట యోధులకు సముచిత స్థ�
కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్, బీజేపీ మధ్య చీకటి పొత్తుకు సాక్ష్యమని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు. కాళ
Harish Rao | తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేయక వెన్నుచూపి పారిపోయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్లమెంట్ సాక్షిగా మరోసారి ద్రోహానికి పాల్పడ్డారని
మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు మండిపడ్డారు.
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను సోషల్ మీడియా వేదికగా ఎండగట్టాలి అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా అని మండుటెండల్లోనూ కాలువల్లో గోదావరి జలాలు పారుతున్నాయని, సిద్దిపేట నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో 85,000 ఎకరాల్లో వరిసాగువుతున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రా
బీఆర్ఎస్ హయాంలోనే పద్మశాలీల అభివృద్ధి జరిగిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పద్మశాలీలకు సంబంధించి అన్ని ప్రభుత్వ పథకాలను బంద్ చేసిందన్నార�
Harish Rao | కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని, ఇవి బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ఫెవికాల్ బంధానికి నిదర్శనమని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు
కేరళ ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్ నేతలు అసెంబ్లీని 30వ తేదీనే హడావుడిగా ముగించారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు, ప్రజ�
Harish Rao | అసెంబ్లీలో సీఎం రేవంత్రెడ్డి పహిల్వాన్ భాష మాట్లడుతున్నడని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్రావు విమర్శించారు. సోమవారం అసెంబ్లీ మీడియా హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ�
రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు అనాగరిక భాష మాట్లాడాడు, మరి అది రిఫర్ చేయరా ఎథిక్స్ కమిటీకి..? అని అడిగారు. మీరు అసెంబ్లీలో మా గొంతు నొక్కే ప్రయత్నం చేసినా, ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని నిలదీస్తూనే ఉంటామని హరీష్ ర�