‘రైతులకు 24 గంటల కరెంట్ అవసరం లేదు.. మూడు గంటల కరెంట్ చాలు’ అని విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) ఎదుట కాంగ్రెస్ నేత, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి చేసిన వ్యాఖ్యలు రేవంత్ ప్రభుత్వ రైతు వ్యతిరేక ముఖ�
‘చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం’ అని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం తామే స్వయంగా టార్గెట్ను తగ్గించుకోవడం అన్నదాతలను నిలువునా మోసం చేయడమేనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ �
Harish Rao | రైతులకు 24 గంటల కరెంట్ అవసరం లేదు. 3 గంటల కరెంట్ చాలని ఈఆర్సీ ఎదుట కాంగ్రెస్ నేత, రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మాజీ మంత్రి, హరీష్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
టెమ్రిస్ వైస్ చైర్మన్ అండతో, సర్కార్ పెద్దల కనుసన్నల్లో పెద్దషాపూర్ భూ కుంభంకోణం జరిగిందని బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్రెడ్డి ఆరోపించారు. అన్ని ఆధారాలతో మాజీ మంత్రి హరీశ్రావు బయటపెట్టిన ఈ భ
శంషాబాద్ మండలం పెద్దషాపూర్ భూకుంభకోణంపై సీఎం రేవంత్రెడ్డి స్పందించాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. శంషాబాద్లో బుధవారం జరిగిన బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో పాల
‘ఆధారాలు సహా మాజీ మంత్రి హరీశ్రావు బయటపెట్టిన వెయ్యి కోట్ల భూ కుంభకోణంపై ప్రభుత్వం తేలుకుట్టిన దొంగలా వ్యవహరిస్తున్నది. సమాధానం చెప్పకుండా సర్కార్ పెద్దలు తప్పించుకొని తిరుగుతున్నారు. వారి తీరు చూస�
రైతు డిస్కమ్ డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన దరఖాస్తును తిరస్కరించాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కు బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్రావు విజ్ఞప్తిచేశా�
అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని చూసి రైతులు కన్నీరుమున్నీరవుతున్నారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు తెలిపారు. తడిసిన వడ్డు రేపటికల్లా మొలకలు వచ్చి పగిలిపోతాయని, కాబట్టి వెంటనే సీఎం స్�
Harish Rao | నియోజకవర్గాల వారీగా నియమితులైన సమన్వయకర్తలు స్థానిక నాయకత్వంతో మమేకమై, ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు సూచించారు. ప్రతీ ఒక్క నాయకుడు, కార్యకర్త �
Harish Rao | జిల్లాలోని చిన్నకోడూరు మండల కేంద్రంతో పాటు గోనపల్లి, ఇబ్రహీంనగర్ గ్రామాల్లోని వడ్ల కొనుగోలు కేంద్రాలను మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు సందర్శించారు.
బీఆర్ఎస్ పాలనలో సిరులగనిగా ఉన్న సింగరేణి, కాంగ్రెస్ పాలనలో సింగరేణి సామ్లా గనిగా మారిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు ఆందోళన వ్యక్తంచేశారు. 40లక్షల మెట్రిక్ టన్�
Harish Rao | జగిత్యాల ఆర్టీసీ డ్రైవర్ అశోక్ డ్రైవరే కావొచ్చు. కానీ సాటి మనిషి. ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన బిడ్డ. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన బిడ్డగా రాష్ట్రంలోని రైతులు బాధపడుతున్న విషయాన్ని దృష్టిలో పెట�