కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనా విధానాలను, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి మాగంటి సునీత గోపీనాథ్ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని మజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల�
Harish Rao | పరిపాలన కేంద్రంగా ఉండాల్సిన సచివాలయం కాంగ్రెస్ పాలనలో ధర్నాచౌక్ లా మారిందని మంత్రి హరీశ్రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గ, అసమర్థ పాలనకు నిదర్శనమిదీ అని అన్నారు.
Jubilee Hills By Election | జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచారం కోసం భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ తరపున మొత్తం 40 మంది స్టార్ క్యాంపెయినర్లకు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) కార్యాలయం ఆమోదం తెలి�
కేసీఆర్పై కోపంతో కేసీఆర్ కిట్లు తీసేయడంతో పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. పేదల ఆరోగ్యంపై రేవంత్కు (Revanth Reddy) శ్రద్ధ లేదని విమర్శించారు. కాంగ్రెస్
దీపావళి పండుగ సందర్భంగా హైదరాబాద్ చార్మినార్లోని భాగ్యలక్ష్మి అమ్మవారిని సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) దర్శించుకున్నారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి అమ్మవార�
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్లోకి చేరికలు ఉపందుకున్నాయి. కాంగ్రెస్ సహా ఇతర పార్టీల నుంచి కూడా పెద్ద సంఖ్యలో నాయకులు గులాబీ గూటికి చేరుతున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి బూతులు, తిట్లపై ఉన్న సోయి రైతుల మీద లేదని మాజీమంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మాచాపూర్లో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రతో కలిసి ఆద
Harish Rao | సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్లో రైతులతో మాజీ మంత్రి హరీశ్రావు ముచ్చటించారు. బావి వద్ద మధ్యాహ్నం భోజనం చేస్తున్న మొక్కజొన్న రైతులను హరీశ్రావు ఆత్మీయంగా పలకరించారు. వారి సమస్యలను అ
బీసీ కోటా సాధించే విషయంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ నాటకాలు ఆడుతున్నాయి. కేంద్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలైన ఆ రెండూ ఒక్కటైతే బీసీ రిజర్వేషన్ల పెంపును అడ్డుకునేదెవరు? ఢిల్లీలో కొట్లా డాల్సిన
Harish Rao | కాంగ్రెస్, బీజేపీలు బీసీలపై కపటి ప్రేమ కురిపిస్తున్నాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. రిజర్వేషన్ల పెంపు పై ఢిల్లీలో కొట్లాడాల్సిన రెండు జాతీయ పార్టీలు బీసీలను మ
కాంగ్రెస్ సర్కారుది క్యాబినెట్లా లేదని.. దండుపాళ్యం ముఠాలా ఉన్నదని మాజీ మంత్రి హరీశ్రావు దెప్పిపొడిచారు. క్యాబినెట్ మీటింగ్ పేరిట కాంగ్రెస్ మంత్రులు కమీషన్లు, కాంట్రాక్టులు, కబ్జాలు, పోస్టింగుల్
సిద్దిపేట అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్లు ఆటోవాలాలు అని మాజీమంత్రి హరీశ్రావు గొప్పగా చెబుతుంటారు. రెకాడితో కాని డొకాడని పరిస్థితి ఆటోవాలాలది. వారి శ్రేయస్సు కోరి అండగా నిలుస్తూ ఆటో కో ఆపరేట్ సొసైటీ