రెండేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదింపి అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సే అని, పార్టీ శ్రేణులు ఎక్కడ కూడా ధైర్యం కోల్పోకుండా ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు
“సిద్దిపేట యువతకు ఉచితంగా ఆన్లైన్ కోచింగ్ అందించాలనే లక్ష్యంతో ‘హరీశ్ అన్న ఉద్యోగ యాప్' ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది.. యాప్ని ప్రారంభిస్తున్న సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి చరిత్ర ఉంది.
ఖమ్మం జిల్లాకు చెందిన రిటైర్డ్ ఎస్సై మైసయ్య మృతి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. మైసయ్య రిటైరై ఏడాదైనా రూ.60 లక్షల రిటైర్మెంట్ ప్రయోజనాలను ఇంకా అందించకపోవడం ప్రభుత్వ
పులి సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని, ప్రజలను అప్రమత్తం చేయాలని అటవీశాఖ అధికారులను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు సూచించారు.. సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జిల్లా అటవీ
సాగునీటి సరఫరా విషయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉరేస్తున్నదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆరోపించారు. శుక్రవారం ఆయన మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వ�
Harish Rao : బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అన్నివిధాలా అండగా నిలిస్తే కాంగ్రెస్ సర్కార్ మాత్రం ఏమీ పట్టనట్టుగా ఉంటోందని ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు.
Harish Rao : రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao ) తీవ్రంగా విమర్శించారు. నాట్ల సమయంలో ఇవ్వాల్సిన 'రైతు బంధు' నిధులను ఇంకా విడుదల చేయకపోవడంపై ఆయన మండిపడ్డారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, కాంగ్రెస్ మంత్రులు ప్రజాతీర్పును కాలరాస్తే సహించేది లేదని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉన్న మాజీ ఎంపీ బాల్క సుమన్తోపాటు ఇతర నాయకులను �
క్యాతనపల్లి ఘటనపై గవర్నర్ జోక్యం చేసుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మాజీ మంత్రి హరీశ్రావు విజ్ఞప్తి చేశారు. గురువారం ఆదిలాబాద్ జైలులో ఉన్న మాజీ ఎంపీ బాల్క సుమన్తో పాటు ఇతర నాయకులను బీఆర్ఎస్ నే
KTR | క్యాతనపల్లిలో ప్రజలు బీఆర్ఎస్ను గెలిపిస్తూ స్పష్టమైన తీర్పు ఇచ్చినా అధికార పార్టీ అడ్డదారిలో గెలిచేందుకు యత్నిస్తున్నది. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన రిటర్నింగ్ అధికారులు, పోలీసులు కాంగ్రె�