ధాన్యం సేకరణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని, ప్రభుత్వ తీరుతో రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండ�
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఉద్యమకారుడిగా పార్టీ ప్రారంభం నుంచి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని పోరాటం చేసిన వ్యక్తి అని, ఆయనపై ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణలు సరికాదని జిల్లా పరిషత్ మాజీ చైర్మ�
కేసీఆర్ను, హరీశ్రావును విమర్శించకుంటే కవితకు పొద్దుగడవడం లేదని, ఆమె ఎవరి లాభం కోసం మాట్లాడుతున్నదో ప్రజలకు అర్థమవుతున్నదని, కాంగెస్కు, సీఎం రేవంత్రెడ్డికి మేలు కలిగేలా కవిత వ్యవహరిస్తున్నారని బీఆ�
ఉద్యమకారుడిగా, పార్టీ ప్రారంభం నుంచి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని పోరాటం చేసిన మాజీ మంత్రి హరీశ్రావుపై ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు సరికాదని నల్లగొండ జడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి పేర్కొన్నారు. ఆదివ
Harish Rao | పార్టీలు, రాజకీయాలు శాశ్వతం కాదని.. వ్యక్తులు చేసిన సేవలే శాశ్వతం అని చాటి చెప్పడమే మన సిద్దిపేట విజన్ అని హరీశ్రావు అన్నారు. సిద్దిపేటకు సేవ చేసిన వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు
Harish Rao | ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు.
‘సీఎం రేవంత్రెడ్డీ.. జూబ్లీహిల్స్ గెలిచానని విర్రవీగ కు.. గతంలో జీహెచ్ఎంసీ సహా అనేక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ డిపాజిట్లు కోల్పోయిన విషయం మరిచిపోకు’ అంటూ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్ తీవ్రస్థాయిలో
తెలంగాణ నీటి హక్కుల కోసం జీవితాన్ని ధారబోసిన ఆర్ విద్యాసాగర్రావు ‘నీళ్లసారు’ గా కిర్తీగడించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. శుక్రవారం ఆయన జయంతి సందర్భంగా ఎక్స్ వేదికగా �
కాశేశ్వరం ప్రాజెక్టులో భాగమైన సుందిళ్ల, మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల నిర్మాణాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక ఆధారంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు, ఇద్దరు ఉ�
తెలంగాణ సాహితీ దిగ్గజం దివికేగింది.. మూడు దశాబ్దాలకుపైగా కవిగా, గేయ రచయితగా తెలంగాణ ‘ప్రత్యేక’ పోరాటంలో కీలకపాత్ర పోషించిన ఆయన ప్రస్థానం ముగిసిపోయింది. ప్రసిద్ధిగాంచిన కవి, రచయిత పద్మశ్రీ అవార్డు గ్రహీ�
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ సోమవారం మరణించడంతో జిల్లాకు చెందిన ప్రముఖులు, సాహితీవేత్తలు, ప్రజలు ప్రగాఢ సంతాపం తెలిపారు. అందెశ్రీ మరణం బాధాకరమని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. సోమవారం సికింద్రాబాద్ లాలా
ఉప ఎన్నిక జరగనున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. ఓటర్లకు విచ్చలవిడిగా మద్యం, నగదు, లక్షలాది చీరలు, కుక్కర్లు, గ్రై
Harish Rao | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇష్టారాజ్యంగా మద్యాన్ని ప్రవహింపజేస్తూ, విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తుందని మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు. లక్షకు పైగా చీరలు, మిక్సీ గ్రైండర్లను ప
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డిని మాజీ మంత్రి హరీశ్రావు సహా బీఆర్ఎస్ నాయకులు కోరారు. ఈ మేరకు హైదరాబాద్ బీఆర్కే భవన్లో సీఈవ�