‘రాహుల్జీ..రాజ్యాంగ రక్షణ కోసం పోరాడుతున్నానని రాజ్యాంగప్రతులను పట్టుకొని దేశమంతా పర్యటిస్తారు. రాజ్యాంగ విలువల పరిరక్షణ కాంగ్రెస్ ప్రధాన లక్ష్యమని పార్లమెంట్, బహిరంగ సభలు, ఎన్నికల ప్రచారాల్లో ఊదర�
కాళేశ్వరం ప్రాజెక్ట్పై విచారణ కమిషన్ ఏర్పాటును సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు, మాజీ మంత్రి టీ హరీశ్రావు ఇతరులు దాఖలు చేసిన వ్యాజ్యాలపై గురువారం హైకోర్�
Harish rao | రోజుకు 5–6 సార్లు కరెంట్ ట్రిప్ అవుతుంది. రైతులకు వ్యవసాయానికి కేవలం 12 గంటల కరెంట్ మాత్రమే వస్తుంది. ఆ ఇచ్చిన 12 గంటల కరెంట్ నాలుగు సార్లు ట్రిప్ అవుతుందని వార్తలు పత్రికల్లో కూడా వచ్చాయి. రైతులు మాకు కూ�
Harish Rao | కరెంట్ సరఫరా ఎలా ఉందో తెలుసుకునేందుకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు సబ్ స్టేషన్న్ను ఆకస్మికంగా సందర్శించారు. గురువారం జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహీర్ మండలం డిగ్వాల్ సబ్స్టేషన్ను హరీశ్
తెలంగాణను ఢిల్లీకి ఏటీఎంగా మార్చిన సీఎం రేవంత్రెడ్డి దోపిడీ అంతాఇంతా కాదని, అన్నిరంగాల్లో అక్రమాల విధ్వంసం సృష్టిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
“పదేండ్ల కేసీఆర్ పాలనలో అన్నివర్గాల ప్రజలు సంతోషంగా బతికారని, పేదల సంక్షేమం కోసం కేసీఆర్ ఎన్నో పథకాలు తీసుకువచ్చారని, ఇప్పుడు రేవంత్రెడ్డి పాలనలో ప్రజా సంక్షేమం పక్కనబెడితే పేదల భూములు గుంజుకోవాలి.
ఢిల్లీలో రాజ్యాంగం గురించి గొప్పలు చెప్తూ రాష్ట్రాల్లో మాత్రం అదే రాజ్యాంగాన్ని కాంగ్రెస్ తుంగలో తొక్కుతున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజాస్వా మ్య వ్య�
పవిత్ర రంజాన్ మాసంలో పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధంతో అన్నివర్గాలు ఇబ్బందులు పడుతున్నాయని, గ్యాస్ సిలిండర్, నిత్యావసరాల ధరలు పెరగడంతో పండుగ వేళ ముస్లిములపై తీవ్ర ప్రభావం చూపుతోందని బీఆర్ఎస్ డి�
Harish Rao : తెలంగాణలో రెండేళ్లు దాటినా డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఏది? ఇది రాజ్యాంగ శూన్యత కాదా? రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) డిమాండ్ చేశారు.