KCR : మున్సిపల్ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ను దెబ్బతీయాలనుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తుగడలకు కేసీఆర్(KCR) చెక్ పెట్టారు. దాంతో.. శుక్రవారం సిట్ విచారణ వాయిదాపడింది.
Mallanna Sagar | ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నిర్వహణ లేక మల్లన్న సాగర్ కాలువకు గండిపడింది. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని ప్రధాన కాలువతోపాటు ఉప్పర్పల్లి, చిన్నశంకరంపేట, రామాయంపేట కాలువల నిర్వహణను కాంగ్రెస్ ప్
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేండ్లలో అనేక కుంభకోణాలకు పాల్పడిందని, ఇప్పుడు ఎక్సైజ్శాఖలో మరో స్కామ్కు తెరలేపిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు చెప్పారు. రాష్ట్రంల�
మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లుల దీవెనలు రాష్ట్ర ప్రజలందరిపై ఉండా లని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూ టీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఆకాంక్షిం చారు. ఈ మేరకు బుధవారం ఆయన ఎక్స్ వేదికగా రాష్ట్ర ప్రజలకు జాతర శుభా
కాంగ్రెస్ సర్కార్ ‘పుర’పోరు సైరన్కు బీఆర్ఎస్ బస్తీమే గులాల్ అంటున్నది. గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన స్ఫూర్తితో బల్దియాలో జయకేతనం ఎగురవేస్తామనే ధీమాతో కార్యాచరణ రూపొందించుకున్నది. బీఆర్
harish rao | మెదక్ జిల్లా ఘనపూర్ ఆయకట్ట కింద 30వేల ఎకరాలకు క్రాప్ హాలిడే ప్రకటించారు.కానీ సంగారెడ్డి జిల్లాలో ఉన్న బీరు కంపెనీలకు మాత్రం ఎలాంటి ఆటంకం లేకుండా నీటి సరఫరా జరుగుతోందని..ఇది మద్యం తయార్ దారు ప్రభుత్వమ
ఫోన్ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ, మాజీ ఎంపీ సంతోష్కుమార్ను సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. దాదాపు 8 గంటలపాటు ఆయన విచారణ కొనసాగింది.
Joginapally Santhosh Kumar : ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ కమార్ (Joginapally Santhosh Kumar ) విచారణ ముగిసింది. ఏడున్నర గంటల పాటు విచారించిన సిట్ అధికారులు ఆయన వాంగ్మూలాన్ని మోదు చేశారు.
MLA Palla Rajeshwar Reddy : ఫోన్ ట్యాపింగ్ కేసు సీరియల్లో ఇప్పుడు మాజీ ఎంపీ సంతోష్ కుమార్ను విచారణ పేరుతో వేధించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి (MLA Palla Rajeshwar Reddy) ఆరోపించారు.
Harish rao | కేసీఆర్ సీఎం కాకముందు రాష్ట్రంలో 16 మాత్రమే బీసీ గురుకులాలు ఉండేవి.. కేసీఆర్ వచ్చాక వాటిని 350కు పెంచారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.