సంగారెడ్డి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలు, కరవు, సాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడకుండా ప్రతిపక్ష నేతలపై వ్య
స్వాతంత్య్ర దినోత్సవం రోజున సాధారణంగా దేశాభివృద్ధి, రాష్ట్ర ప్రగతి, ప్రజా సంక్షేమం, స్వాతంత్య్ర సమరయోధుల త్యా గాలు, దేశ సమగ్రత వంటి అంశాలపై ముఖ్యమంత్రులు మాట్లాడుతారని, కానీ రేవంత్రెడ్డి ప్రసంగం మాత్ర�
“స్వాతంత్య్ర దినోత్సవం రోజు భారతదేశంలో ఏ సీఎం ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడరు. సంగారెడ్డికి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు ఎదురొంటున్న ప్రధాన సమస్యలపై మాట్లాడకుండా రాజకీయ �
ప్రతి పౌరుడి ప్రాథమిక కర్తవ్యాల్లో శాస్త్రీయ దృక్పథం, మానవతావాదం, విచారణ, సంస్కరణ స్ఫూర్తిని పెంపొందించడం గురించి రాజ్యాంగంలోని 51ఏ(హెచ్)లో స్పష్టంగా ఉన్నది. ఇది కేవలం పాఠ్యపుస్తకంలోని ఒక వాక్యం కాదు.
Harish Rao | ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాతంత్య్ర దినోత్సవం రోజు కూడా చిల్లర మాటలు, రోత మాటలు మాట్లాడటం ఒక్క ఆయనకే చెల్లింది. స్వాతంత్య్ర దినోత్సవం రోజు ఇంత రోత మాటలు, చిల్లర మాటలు మాట్లాడిన ముఖ్యమంత్రి బహూశా
రాష్ట్ర ‘భువన విజయం’ తెలంగాణ భవన్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు. తెలంగాణ భవన్ నిర్మించి రెండు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఆయన ‘ఎక్స్' వేదికగా స్పందిస్తూ.. స�
మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావును లక్ష్యంగా చేసుకొని ఇటీవల చేసిన ‘క్షుద్ర పూజల’ ఆరోపణలు ముఖ్యమంత్రి స్థాయికి ఏమాత్రం తగవన్న భావన రాష్ట్ర మంత్రివర్గంలో వ్యక్తమైంది. శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రే�
రంగారెడ్డి జిల్లా రాయదుర్గ్ పన్మక్తాలో వక్ఫ్ భూముల వేలాన్ని వెంటనే నిలిపేయాలని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సిద్దిపేట జిల్లా సిద్దిపేట పట్టణంలో మోడల్గా తీర్చిదిద్దిన శ్రీరామకుంట వైకుంఠధామాన్ని మరింతగా సుందరీకరణ చేపడుతున్న నేపథ్యంలో అక్కడ జరుగుతున్న పనులను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు గురు�
ప్రాజెక్టులపై తెలంగాణ వ్యతిరేక ప్రతిపాదనలను ఉపసంహరించుకోకుండా సమావేశం నిర్వహిస్తే ఈ నెల 18న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వేలాది మందితో జీఆర్ఎంబీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర�
ఉదయ్ నాగరాజు తన పేరుకు తగ్గట్టే తెలంగాణలో ఉదయించి బ్రిటన్లో వెలుగొందుతున్నారని బీఆర్ఎస్ఎల్పీ ఉప నేత హరీశ్రావు కొనియాడారు. బ్రిటన్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ లార్డ్స్కు ఎన్నికైన ఉదయ్ నాగరాజు పౌర స�