ఇంజినీరింగ్ విద్యార్థులను ‘క్రిమినల్ వేస్ట్' అంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు అత్యంత దురదృష్టకరమని తీవ్రంగా మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. విద్యార్థులకు అప్లికేషన్లు కూడా నిం�
Harish Rao | చేసిందేమి లేదు కానీ ఇంజినీరింగ్ పిల్లలను క్రిమినల్ వేస్ట్ అని యావత్ ఇంజనీరింగ్ విద్యార్థులను అవమానిస్తున్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ �
కాన్సర్వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స చేయించుకోవడం కంటే ప్రాథమిక దశలో గుర్తిస్తే నివారించడం తేలిక అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్ రావు స్పష్టం చేశారు. బుధవారం సిద్దిప�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీరుతెన్నులు కొన్ని నెలలుగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ చర్చ కేవలం రాజకీయ నాయకులకే పరిమితం కాకుండా సామాన్య ప్రజల్లోకి విస్తరించింది. అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో చూద్ద�
Harish Rao | సిద్ధిపేటలోని విపంచి ఆడిటోరియంలో సింధూ హాస్పిటల్ సహకారంతో నిర్వహిస్తున్న 2 రోజుల ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ఆరోగ్యం కంటే గొప్ప �
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురై సికింద్రాబాద్లోని యశోద దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ
హైడ్రా కమిషనర్ రంగనాథ్ను ఆ పోస్టు నుంచి తప్పించాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. హైడ్రా పేరుతో పేదల ఇండ్లపై దమనకాండ సా
‘ఎట్టి పరిస్థితుల్లో అధైర్యపడొద్దు.. పార్టీ తరఫున అండగా ఉంటాం.. అంతా మంచే జరుగు తుంది’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్రావు భరోసానిచ్చారు.
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారనే విషయం ఆదివారం వరంగల్ ఉమ్మడి జిల్లానే కాదు.. తెలంగాణ వ్యాప్తంగా కలవరానికి గురిచేసింది. బీఆర్ఎస్ అధినేత, రాష్ట్�
నలభై ఏండ్లు దాటిన మహిళలు క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరానికి హాజరై పరీక్షలు చేయించుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు సూచించారు.ఈ నెల 29న సిద్దిపేట విపంచి కళానిలయంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత�
Harish Rao | నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రాణాలు కాపాడటానికి డాక్టర్ మమతారెడ్డి ఎంతో కృషి చేశారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ప్రశంసించారు. అంకితభావంతో పనిచ
Peddi Sudarshan Reddy | నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరా తీశారు. అనారోగ్యానికి గురైన పెద్ది సుదర్శన్ రెడ్డికి హైదరాబాద్లో వెంట ఉండి అత్యుత్తమ చికిత్స అందేలా చ�
Peddi Sudarshan Reddy | నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హనుమకొండలోని నివాసంలో ఉండగా ఆదివారం ఉదయం ఆయనకు గుండెపోటు వచ్చింది.
‘దేశవ్యాప్తంగా సమాజంలో ఒక సరికొత్త వైఖరి, మార్పు ప్రారంభమైంది. అది ఇప్పుడు ప్రత్యక్షంగా కనిపిస్తున్నది’ అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్రావు వ్యాఖ్యానించారు.