KTR | కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం బీఆర్ఎస్ది అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ సాధించామని గుర్తుచేశారు.
KTR |హైదరాబాద్లోని తెలంగాణ భవన్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బయల్దేరారు. నందినగర్లోని తన నివాసం నుంచి ఆయన తెలంగాణ భవన్కు ర్యాలీగా బయల్దేరారు. కేటీఆర్ వెంట హరీశ్రావు, ఇతర బీఆర్ఎస్ నాయకులు
KTR | రాష్ట్రంలో మళ్లీ డైవర్షన్ పాలి‘ట్రిక్స్'కు తెరతీశారు. ఓ వైపు సింగరేణి బొగ్గు కుంభకోణం, మరోవైపు మంత్రుల మధ్య అంతర్గతపోరు, ప్రత్యారోపణలు, ఇంకోవైపు పాలనావైఫల్యం.. ఇలా ఒక్కో వ్యవహారం మెడకు చుట్టుకోవడం త�
స్వల్ప అనారోగ్యంతో దవాఖానలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డిని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు, మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ గురువారం
Harish Rao | నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా.. ఎన్ని అటెన్షన్ డైవర్షన్లు చేసినా నీ వెంటనే పడ్తమని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డిని హెచ్చరించారు.
Phone Tapping Case | ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావును విచారించిన సంగతి తెలిసిందే. సిట్ అధికారులు తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు నోటీసులు అందజేశారు.
‘కాంగ్రెస్ తెచ్చిన ప్రజాపాలన అంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేపై దాడి చేయడం..ప్రశ్నించే వారి గొంతులు నొక్కడమేనా?’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వి�
Sajjanar | పంజాగుట్ట పోలీస్స్టేషన్లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసు (క్రైమ్ నంబర్ 243/2024) దర్యాప్తులో సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు విచారణ ఇంకా పూర్తికాలేదని స్పెషల్ సిట్ చీఫ్ సజ్జనార్ తెలిప�
Harish Rao | ఫోన్ ట్యాపింగ్ కేసుతో తనకేం సంబంధమని సిట్ అధికారులకు హరీశ్రావు సమాధానమిచ్చినట్టు తెలిసింది. హరీశ్రావు మంగళవారం తమ ఎదుట విచారణకు రావాలని ప్రత్యేక సిట్ నోటీసులు ఇవ్వడంతో.. ఆయన ఉదయమే తన ఇంటి నుం
తమ అభిమాన నేతపై అక్రమ కేసులు బనాయించి విచారణకు పిలిచి ఇబ్బంది పెడుతున్నారనే ఆవేదనతో పీఎస్ వద్దకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలపై పోలీసులు జులుం ప్రదర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీ
రాజకీయ వే ధింపులే లక్ష్యంగా కాంగ్రెస్ పాలన కొనసాగుతున్నదని, సీఎం కుర్చీకి తగని వ్యక్తి రేవంత్రెడ్డి అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు.