బీఆర్ఎస్ నాయకులపై పోలీసుల కుట్రలు కొనసాగుతున్నాయి. అధికార పార్టీ ఒత్తిడి మేరకు కేసులు తిరగదోడి అరెస్టుల పర్వాన్ని సాగిస్తున్నారు. తాజాగా మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్గౌడ్ను శనివా
Sharada Peetham Lands : ప్రజావ్యతిరేక నిర్ణయాలతో పాలన సాగిస్తున్న రేవంత్ రెడ్డి మరోసారి వెనకడుగు వేశారు. కోకాపేటలోని శారద పీఠం భూముల (Sharada Peetham Lands) విషయమై రేవంత్ వెనక్కి తగ్గారు.
Harish Rao | కోకాపేట్ నియోపోలిస్లోని విశాఖ శారద పీఠం, రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని రెవెన్యూ, పోలీసు అధికారులు అకస్మాత్తుగా చుట్టుముట్టి ఖాళీ చేయాలంటూ భయాందోళనలకు గురిచేస్తున్న నేపథ్యంలో హరీశ్రావు హుటాహుటిన
Harish Rao | మెదక్ మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ వరుసగా అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయడాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు.
Harish Rao | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్ణయాలు విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించేలా ఉన్నాయని బీఆర్ఎస్ ఎల్పీ డి ప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక ఎకరానికైనా నీళ్లు అందుతున్నా యా అని ప్రశ్నిస్తున్న సీఎం రేవంత్రెడ్డి, మైసంపల్లి గ్రామానికి వచ్చి ఇకడి పచ్చని పొలాలను చూడాలని మాజీ మంత్రి,ఎమ్మెల్యే హరీశ్రావు హితవు పలిక
Harish Rao | రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ విద్యా కమిషన్ ఇచ్చిన నివేదికపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు.
భూభారతి పేరుతో కాంగ్రెస్ సర్కార్ అవినీతికి పాల్పడుతున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా గాడితప్పిందని విమర్శిం�
సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్పల్లిలో ముత్యాల పోచమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో గురువారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో �
భూభారతి పేరుతో కాంగ్రెస్ సర్కార్ అవినీతికి పాల్పడుతున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా గాడితప్పిందని విమర్శిం�
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపిన జస్టిస్ పినాకీ చంద్రఘోష్ నివేదిక చెల్లదని నీటిపారుదల శాఖ మాజీ మంత్రి టీ హరీశ్రావు తరఫు సీనియర్ న్యాయవాది ఆర్యమ సుందరం బుధవారం హైకోర్టులో వాదించారు.
మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే రైతుభరోసా ఇస్తామని మిర్యాలగూడ సభలో ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. కోడ్ ముగిసి పది రోజులైనా ఎందుకు జమచేయడం లేదంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూట
Harish Rao | రైతుల కన్నీళ్లతో పునాదులు నిర్మించుకున్న ఏ ప్రభుత్వమూ మనుగడ సాగించినట్లు చరిత్రలో లేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు అన్నారు.