సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులో రైల్వేస్టేషన్ ఏర్పాటైతే వాణిజ్య, వ్యాపార పరంగా ఈ ప్రాంతంలో అభివృద్ధి సాధ్యమవుతుందని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణ శర్మ అన్నారు. చిన్నకోడూరులో రైల్వే �
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాలపై జస్టిస్ పినాకిచంద్రఘోష్ సమర్పించిన నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టి చర్చించిన తరువాత చర్యలపై నిర్ణయం తీసుకుంటారా లేక
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక పూర్తి రాజకీయ నివేదికలా ఉన్నదని, దానిని రద్దు చేయాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు హైకోర్టును కోరా
వసతి గృహ విద్యార్థులను కన్న పిల్లలుగా చూసుకోవాలని, హాస్టళ్లలో సమస్యల పరిషారానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తనవంతుగా కృషి చేస్తానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు.
TG High Court | కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మాజీ మంత్రి హరీశ్రావు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను తెలంగాణ హైకోర
రైతులకు యూరియా అందించాలని, లేకుంటే యూరియా కోసం ఉద్యమం తప్పదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు హెచ్చరించారు. బుధవారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించార
‘కాళేశ్వరం ప్రాజెక్టు కూలితే రంగనాయకసాగర్కు గోదావరి జలాలు ఎలా వచ్చాయి? ఎకడో ఒకచోట ఒక పిల్లర్ కుంగితే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కూలిందని సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ నాయకులు గ్లోబల్ ప్రచారాలకు ప
Harish Rao | మహబూబాబాద్ జిల్లా నర్సింహులుపేట మండలంలో ఎరువుల కోసం లైన్లో నిలుచున్న రైతులపై లాఠీచార్జ్ చేసిన ఈ ప్రభుత్వ నిరంకుశత్వాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు �
Harish Rao | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్కు అందాల పోటీ మీద ఉన్న శ్రద్ధ.. యూరియా మీద లేదాయె అని హరీశ్రావు విమర్శించారు.
రాష్ట్రంలో యూరియా కొరతతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యూరియా బస్తాల కోసం తెల్లవారుజాము నుంచే పడిగాపులు కాయాల్సి వస్తుంది. గంటలతరబడి లైన్లలో నిలబడలేక చెప్పులను, పాస్బుక్లను క్యూలైన్లలో పెడ�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కృషితోనే చెరువుల్లో జలకళ సంతరించుకుందని మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి (Gongidi Sunitha) అన్నారు. బీఆర్ఎస్ పాలనలోనే రైతుల సంతోషంగా ఉన్నారని, మిషన్ కాకతీయ పథక�