Harish Rao | రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతతో చెలగాట మాడుతుందని, నోటిఫికేష్ల విషయంలో నిరుద్యోగులపై అభాండాలు మోపుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు ఆరోపించారు.
Harish Rao | హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మాడల్) రోడ్ల టెండర్లలో భారీగా అవినీతి జరుగుతున్నది. ఎక్సెస్ టెండర్లతో రూ.5 వేల కోట్లకు పైగా ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టే కుట్ర జరుగుతున్నది’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్�
RS Praveen Kumar | ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావును ఇరికించేందుకే రేవంత్ సర్కార్ రెండో సిట్(స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ�
ఎన్నికలప్పుడు వరంగల్లో కాంగ్రెస్ చేసిన రైతు డిక్లరేషన్ పెద్ద బోగస్ అని మాజీ మంత్రి హరీశ్రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాలు పేరిట తరుగు తీస్తే తోలు తీస్తానన్న సీఎం రేవంత్రెడ్డి.. వడ్ల కొనుగోలు క�
నాలుగు రోజుల్లో ధాన్యం కొనుగోళ్ల సమస్య పరిష్కరించకపోతే జాతీయ రహదారుల దిగ్బంధంతో పాటు కలెక్టరేట్ల ముందు వంటావార్పు, ధర్నాలు చేస్తామని మాజీ మంత్రి హరీశ్రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
రైతులకు పంట రుణమాఫీ చేస్తామని దేవుళ్ల మీద ఒట్లు పెట్టి మరీ మాట తప్పిన రేవంత్ సరార్పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు న్యాయపోరాటం చేస్తున్నారు.
Harish Rao | కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ పెద్ద బోగస్ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు. ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీని పూర్తిగా అమలు చేయలేదని.. పంట కొనుగోళ్లలోనూ �
రెండున్నరేండ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజ్ బిడ్డలకు చేప పిల్లలు ఇవ్వకుండా వారి పొట్టగొడుతుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ఆరోపించారు.
బీఆర్ఎస్ పార్టీ అవిర్బావ దినోత్సవం సందర్భంగా షాబాద్ మాజీ జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి పార్టీకి తనవంతుగా రూ.10లక్షల విరాళం అందజేశారు. సోమవారం నగరంలోని తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్
సంక్షేమం అడుగంటి, అభివృద్ధి నిలిచిపోయి, అరాచకం తాండవం చేస్తున్న ప్రస్తుత కాలంలో ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు పేర్కొన్నారు. ఇ�
బీఆర్ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ జడ్పీటీసీ పట్నం అవినాశ్ రెడ్డి రూ.10 లక్షలు పార్టీ ఫండ్ ఇచ్చారు. ఈ మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిసి చెక్కు అందజేశారు.