సిద్దిపేట ప్రజలు మంచివాదని, ఇక్కడి ప్రజలు సహకరిస్తారన్న పేరు వస్తే భవిష్యత్తులో మరింత మంది పారిశ్రామికవేత్తలు పరిశ్రమల స్థాపనకు ఇకడికి వస్తారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు అ న్నారు.
సిద్దిపేట అంటేనే సీఎం రేవంత్రెడ్డికి కడుపుమంట ఉందని, ఈ ప్రాంతంపై వివక్ష చూపుతూ అన్యాయం చేస్తున్నాడని బీఆర్ఎస్ డిఫ్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు.
అవసరమైన చోట పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, ఈ విషయంలో బీఆర్ఎస్,కాంగ్రెస్ ప్రభుత్వాల లక్ష్య ం ఒకటే అని రాష్ట్ర శాసనసభా వ్యవహారాలు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల �
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఇబ్బంది పడుతున్నారని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. రైతుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తుననదని.. పంట కొనుగోలులో నిర్లక్ష్యం వహి�
మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి రోజే బడుగు, బలహీన వర్గాలకు చెందిన ఇండ్లను కూల్చివేయడం దారుణమని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు శనివారం ఆయన ఎక్స్లో పోస్టు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతులను చిన్నచూపు చూస్తున్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ఆరోపించారు. సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే రైతులు తమ పంటను ఎక్కడ అమ్ముకోవాలని ప్రశ్ని�
నిరుపేద ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలోని పీహెచ్సీ (6 పడకలు ) నుంచి సీహెచ్సీ(30 పడకలు)గా అప్ గ్ర�
గొల్లపల్లి , చీర్కపల్లి రిజర్వాయర్ ప్రతిపాదనకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమం పోరాట స్ఫూర్తికి నిదర్శనమని, మాజీ మంత్రి హరీశ్రావు పర్యటన రైతుల్లో మనోనిబ్బరం నింపాయ ని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షు�