Harish Rao | ఖమ్మం జిల్లా వెలుగుమట్ల వినోభానగర్లో పేదల ఇండ్లను వందలాది మంది పోలీసుల పహారాలో కూల్చివేయడం అత్యంత హేయమైన చర్య అని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకొని కక్షపూరిత రాజకీయాలు చేయడం మాని, ప్రజల కష్టాలు తీర్చడానికి అధికారాన్ని వినియోగించాలని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. మంగళవారం ఆయన వరంగల�
“గులాబీ అధినేత కేసీఆర్ సార్ ఉన్నప్పుడే బాగుండే..రైతు భరోసా బంద్ అయ్యింది... కరెంట్ సరిగ్గా వస్తలేదు.. కేసీఆర్ మళ్లీ సీఎం అయితేనే అన్నీ వస్తాయి” అంటూ రైతులు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావుతో చెప్పారు. �
Harish Rao | కేసీఆర్ 100 కోట్లతో జర్నలిస్టుల సంక్షేమ నిధి ఏర్పాటు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండు బడ్జెట్లలో జర్నలిస్టుల కోసం ఒక్క రూపాయి అయినా కేటాయించిందా..? అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ�
కమీషన్ల కోసం బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్న కాంగ్రెస్ సర్కార్ ‘మన ఊరు-మన బడి’ కింద పనులు చేసిన చిన్న కాంట్రాక్టర్లపై కక్ష సాధిస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ
ప్రజాక్షేత్రంలో రాజకీయ పార్టీలకు ఒడిదుడుకులు సర్వసాధారణమని, 2029 ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని మాజీ మంత్రి హరీశ్రావు ధీమావ్యక్తం చేశారు. సంగారెడ్డి నియోజకవర్గంలోని సంగారెడ్డి, సదాశ�
Kalvakuntla Sanjay | అతి తెలివితో సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ విమర్శించారు. మున్సిపల్ ఎన్నికలు మొత్తాన్ని ఒక డ్రామా నడిపించారని అన్నారు.
మూసీ పునరుజ్జీవం పేరిట పేదల ఆస్తులను కొల్లగొట్టి బడా కాంట్రాక్టర్లకు కట్టబెట్టాలని చూస్తే బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ చూస్తూ ఊరుకోబోరని మాజీ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. గాంధీ సరోవర్ కోసం 450 కుటు�
సంగారెడ్డి జిల్లాలో ఎన్నిక ఏదైనా గులాబీ పార్టీదే పైచేయి అవుతున్నది. కాంగ్రెస్ అధికారబలం, ధనబలంతో పాటు దౌర్జన్యాలకు పాల్పడినా వారి ఎత్తులను బీఆర్ఎస్ చిత్తుచేస్తూ జిల్లాపై తనపట్టును నిలుపుకొంటున్నద