తెలంగాణ ఉద్యమ నాయకుడు హరీశ్రావు క్షుద్ర పూజలు చేస్తున్నందు వల్లనే వర్షాలు కురువడం లేదని విచిత్ర ప్రచారం చేస్తున్నారు. వర్షాలు కురువాలని వరుణ జపాలు, సుదర్శన హోమాలు, విరాటపర్వ పారాయణాలు, కప్పల పెండ్లిండ�
Harish Rao | Harish Rao | ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి ఏ రోజు కూడా జై తెలంగాణ అనలేదు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వ్యక్తి ఈరోజు తెలంగాణ సీఎంగా ఉన్నాడని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ ర�
మాజీ మంత్రి హరీశ్రావు చేతబడి చేశారని తాను అనలేదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ అన్నారు. బుధవారం నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన స్థానిక ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో మ�
బీఆర్ఎస్ నిలదీతతో తెలంగాణ సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆగమాగం అయ్యారు. బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్రావు సంధించిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా దాటవేశారు.
‘తెలంగాణ నీటి ప్రాజెక్టుల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మౌనం వెనుక మర్మమేమిటి? ఏపీ సీఎం చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించేందుకేనా? ఇంకేదైనా మతలబు ఉన్న దా?’ అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్
షార్ట్కట్ పద్ధతిలో ముఖ్యమంత్రి అయిన రేవంత్రెడ్డి, సీఎం కుర్చీ హుందాతనాన్ని కాపాడకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నడు. రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం పరితపిస్తూ హార్డ్వర్క్ చేస్తున్న హరీశ్రావు క్ష�
ఒక వ్యక్తి ప్రాచీన దేవాలయాలను దర్శించడాన్ని, ఆధ్యాత్మిక సంచారం చేయడాన్ని ‘క్షుద్ర పూజ‘గా ముద్రవేసి, అది వర్షాలను అడ్డుకోగలదని, కరువును కొనితేగలదని ప్రజాబాహుళ్యంలో ప్రచారం చేయడం శాస్త్రీయ చింతనకు పూర్�
కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ లాంటి కొంతమంది వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావుపై అసత్య, అసందర్భ ఆరోపణలు చ�
Harish Rao | మీ ముగ్గురు ముఖ్యమంత్రుల సమావేశంలో సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు 47 టీఎంసీల మన రాష్ట్ర వాటాను ఆంధ్ర ప్రదేశ్ కోసం వదులుకోవడానికి రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడా..? చెప్పాలన్నారు. మీరు కర్ణాటక సమావేశం తర్వాత
Harish Rao | తెలంగాణ అంటే ఎట్లా కనబడుతుంది మీకు. త్యాగాల పునాదుల మీద, పోరాటాల మీద సాధించుకున్న ఈ తెలంగాణ నీళ్ల కోసం జరిగిన ఈ ఉద్యమంలో కేసీఆర్ కష్టపడి 383 టీఎంసీల గోదావరి జలాలను మేం అనుమతులు తెచ్చినమన్నారు. తెచ్చిన �
Harish Rao | టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్కు మాజీ మంత్రి హరీశ్రావు లీగల్ నోటీసులు పంపారు. హరీశ్రావు క్షుద్ర పూజలు నిర్వహించారని మహేశ్ చేసిన వ్యాఖ్యలు పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయని పేరొంటూ తన �
పరిపాలనలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తున్నందుకే మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీశ్రావుపై ఆ పార్టీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్వీ నాయకులు మండి�