కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి అందించిన నివేదికపై చర్యలు తీసుకోకుండా నివేదిక అమలును నిలిపివేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు హైకోర్టుల
KTR |నిన్న అసెంబ్లీలో హరీశ్రావు చేసిన ప్రసంగంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెట్ కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. హరీశ్రావును ట్యాగ్ చేస్తూ ట్విట్టర్(ఎక్స్)లో పోస్టు పెట్టారు.
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు అన్ని అనుమతులిస్తూ అప్పటి కేంద్ర జల్శక్తి మంత్రి ఉమాభారతి లేఖ రాశారని..కానీ కేసీఆర్ ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా ప్రాజెక్టు సైట్ను తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చి
కాళేశ్వరం ప్రాజెక్టు ఎంతో అద్భుతమైనదని హరీశ్రావు కొనియాడారు. ఆదివారం అసెంబ్లీ చర్చలో ఆయన మాట్లాడుతూ ‘కాళేశ్వరం ఈజ్ ఏ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్.. ఎందుకంటే మంచిగా కాలమై.. మంచిగా వర్షాలు కురిస్తే ఎస్సారెస�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మున్సిపాలిటీలకు ఎన్ని నిధులు మంజూరు చేసిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ప్రశ్నించారు. కొత్తగా ఎన్ని మున్సిపాలిటీలు ఏర్పాటుచేశామన్నది మ�
ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ముఖ్యమంత్రి సహా ఏడుగురు మంత్రులు హరీశ్రావు ప్రసంగానికి 30 సార్లు అడ్డుతగిలారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద మాట్లాడుతున్న సందర్భంలో హరీశ్రావు ఏకాగ్రతను దెబ్బతీసి, సబ్జెక్టు దారి మళ
కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో జరిగిన చర్చ వాడీవేడిగా సాగింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు చేసిన ఆరోపణలను మాజీమంత్రి హరీశ్రావు దీటైన సమాధానాలతో తిప్పికొట్టారు. హరీశ్రావు మాట్లాడుతు
BRS : కాళేశ్వరంపై జస్టిస్ పీ సీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికపై చర్చ సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకునేందుకు మహిళా మార్షల్స్ను రంగంలోకి దింపింది అధికార పక్షం. దాంతో.. ప్రభుత్వ తీరును నిరసిస్తూ సభ ను�
Harish Rao | ఘోష్ కమిషన్ అప్పటి ఇంజినీర్ల నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను పట్టించుకోలేదని.. అందుకే దాన్ని తాము పీసీసీ కమిటీగా అంటున్నామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్పష్టం చేశారు. తమ సూచనలతోన
Harish Rao | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా తుమ్మిడిహట్టిలో తట్టెడు మట్టి ఎందుకు తీయలేదని హరీశ్రావు నిలదీశారు. గ్రావిటీ ద్వారా నీళ్లు తేకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కాళేశ్వరం రిపో�
Harish Rao | తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరం రిపోర్ట్పై వాడీవేడిగా చర్చ సాగుతున్నది. ఘోష్ కమిషన్ నివేదికను మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడారు. అయితే, ఆయన ప్రసం�
Harish Rao | జస్టిస్ పీసీ ఘోష్ విచారణ కమిటీ తమ హక్కులను కాలరాసిందని హరీశ్రావు ఆరోపించారు. కాళేశ్వరం రిపోర్ట్పై విచారణ సందర్భంగా ఆయన హరీశ్రావు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పీసీ ఘోష్ ఎఫెక్ట్ ప�