Harish Rao: రైతులకు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రెండు బస్తాల యూరియా కూడా ఇవ్వలేకపోతుందా అని తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. యూరియా కోసం ఒక రైతు కాళ్లు పట్టుకోవడంపై హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశ�
Harish Rao | గోదావరి బోర్డు రూపొందించిన ఎజెండాను సవరించాలని తెలంగాణ ప్రభుత్వం లేఖ రాయడంపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు స్పందించారు. బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా అని ప్రశ్నించారు.
సిద్దిపేట జిల్లాలోని రిజర్వాయర్లలో తక్షణమే 30 టీఎంసీల నీటిని ఎత్తిపోసి వచ్చే ఏడాది వరకు సాగు,తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని, రానున్న వేసవిలో నీటిని ఎత్తిపోయడానికి మిడ్ మానేరులో సరిపడా నీళ్లు నిల�
ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో జిల్లాలో రైతులు వరి సాగుకు దూరంగా ఉండాలని, ఆరుతడి పంటలు సాగు చేయాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె.హైమావతి సూచించారు.
Peddi Sudarshan Reddy | నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, దివంగత నేత పెద్ది సుదర్శన్రెడ్డి ధన్యజీవి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లిలో సోమవారం
Peddi Sudarshan Reddy | తెలంగాణ నిస్వార్థ పోరాట యోధుడు పెద్ది సుదర్శన్రెడ్డి అని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు పేర్కొన్నారు. పెద్ది సుదర్శన్రెడ్డి ప్రతి కదలిక, ప్రతి పోరాటాన్నీ బీఆర్ఎస్ పా�
ఉద్యోగాల కోసం ఆందోళన చేపడుతామని బీఆర్ఎస్ హెచ్చరిస్తేనే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారని ఆపార్టీ రాష్ట్ర నాయకులు పాలసాయిరామ్, ఎడ్ల సోమిరెడ్డి అన్నారు. సిద
ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అకాలమరణం ఆయన కుటుంబ సభ్యులను ఎంత కలవరపాటుకు గురిచేసిందో యావత్ గులాబీదళాన్ని అంతే కల్లోలానికి లోనుచేసింది. నల్లబెల్లిలో యూత్క్లబ్తో మొదలైన పెద్ది
తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సంస్మరణ సభ ప్రజాదరణకు నిదర్శనంగా నిలిచింది. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్య�
పెద్దికి సంబంధించిన 17 నిమిషాల నిడివితో ప్రత్యేకమైన డాక్యుమెంటరీని ప్రదర్శించగా, తిలకిస్తూ చాలా మంది భావోద్వేగానికి గురయ్యా రు. బాధాతప్త హృదయాలతో కన్నీటిని ఆపుకోలేక పోయారు. సుదర్శన్రెడ్డి సతీమణి స్వప�
ఎల్ నినో ప్రభావం వల్ల నెలకొన్న వర్షాభావ పరిస్థితుల్లో సాగునీరు లేక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారని, రాజకీయాలు పక్కన పెట్టి వెంటనే రైతుల కు కాళేశ్వరం నీళ్లివ్వాలని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్, మాజ
Harish Rao | ఒక ఉద్యమకారుడు తెలంగాణలో ఆత్మహత్య చేసుకుంటే డీసీఎంపై ఆ అమరుడి అంతిమయాత్ర జరుగుతుంది. ఆ అంతిమ యాత్ర జరుగుతుంటే వరంగల్లోని అమరవీరులస్థూపం వద్ద పోలీసులకు, మనకు మధ్య బాగా ఘర్షణ అయింది. ఆ ఘర్షణలో నేను డ
Harish rao | తక్షణమే కాళేశ్వరం మోటర్లు ఆన్ చేసి రైతుల ఇబ్బందులు తొలగించాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి హరీశ్ రావు లేఖ రాశారు.