యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి సేవలో మాజీ మంత్రి తన్నీరు హరీశ్ పాల్గొన్నారు. గురువా రం స్వామివారి జన్మనక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు గొం
BRS Party | సిర్పూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్ఎస్ వర్కిండ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వాన�
ప్రముఖ రచయిత కొంపెల్లి వెంకట్గౌడ్ (Kompelli Venkat Goud) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన దవాణాకలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ‘వొడువని ముచ్చట’, ‘నీళ్ల ముచ్చట’, ‘సర్వాయి పాపన్న చరిత్ర�
యాదగిరిగుట్ట (Yadagrigutta) లక్ష్మీనరసింహస్వామి వారి జన్మనక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా యాదాద్రి ఆలయంలో నిర్వహించిన గిరిప్రదక్షిణ నిర్వహించారు. గిరిప్రదక్షిణలో సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావ�
‘299:512 టీఎంసీల నీటి హక్కుల విషయంలో బీఆర్ఎస్ సర్కార్ సంతకం పెట్టిందని సీఎం, మంత్రి చెప్తున్న మాటలు పచ్చి అబద్ధాలు. తాత్కాలిక, శాశ్వత ఒప్పందానికి తేడా తెలియని అజ్ఞానుల నోటి నుంచి ఇలాంటి మాటలే వస్తాయి. అప్ప
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు నిప్పులు చెరిగారు. హంతకుడే సంతాప సభ పెట్టినట్లు ఉంది కాంగ్రెస్ పార్టీ తీరు అని హరీశ్రావు విమర్శించారు. కృష్ణా జలాల వాటపై సీఎం రేవంత్ రెడ్డి ఒక
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా ఈనెల 25న నిర్వహించే గిరిప్రదక్షిణలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు పాల్గొంటారని బీఆర్ఎస్ మండలాధ�
రాష్ట్రంలోని రేషన్ డీలర్లకు నెలల తరబడి కమీషన్ను చెల్లించకుండా వారి జీవితాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు చెలగాటం ఆడుతున్నాయని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశా రు.
Harish Rao | ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండి.. పల్లెలో గులాబీలా జెండాలు ఎగిరే విధంగా కృషి చేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు సూచించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన దొం�
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీన నిర్వహించే గిరి ప్రదక్షిణలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ప�
Harish Rao | నెలల తరబడి రేషన్ కమీషన్ చెల్లించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ డీలర్ల జీవితాలతో చెలగాటం ఆడటం దుర్మార్గం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
‘కేసీఆర్ కలల ప్రాజెక్టు కాళేశ్వరం .. ఈ ప్రాజెక్టు వల్లే సిద్దిపేట ప్రాంతంలో ఆయిల్ పామ్ సాగవుతున్నది. రైతుల జీవితాల్లో వెలుగులు వచ్చాయంటే కారణం కాళేశ్వరం.