harish rao | తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించేందుకే సీఎం రేవంత్ రెడ్డి నీటిని కిందకి వదులుతున్నాడని ఫైర్ అయ్యారు..
మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అధ్యక్షతన నేడు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా అందోల్ మండలంలోని సంగుపేట లక్ష్మీనర్సింహ గార్డెన్లో సర్పై నియోజకవర్గస్థాయి బీఎల్ఏలు, పార్టీ శ్రేణులకు అవగ�
Harish Rao Demand | జిల్లాలోని కొత్తూరు మండలం సిద్దాపూర్లో డంపింగ్ యార్డు ఏర్పాటుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘రియల్ ఎస్టేట్ ఒక పెద్ద వ్యాపారం, రియల్ ఎస్టేట్ బాగుంటే దానికి అనుబంధంగా ఎన్నో రంగాలు బాగుంటాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వ్యవస్థ మొత్తం కుప్పకూలింది’ అని మాజీ మంత్రి, స�
సత్యసాయి సంజీవని దవాఖానలో చికిత్స పొందిన చిన్నారులు మృత్యుంజయులు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా కొండపాకలోని సత్యసాయి సంజీవని దవాఖానలో ‘గిఫ్ట�
Harish Rao | రంకెలు వేసినంత మాత్రాన అంకెలు మారవని భట్టి విక్రమార్క కోపంతో ఊగిపోయి ఆగ్రహంగా మాట్లాడితే లెక్కలు మారిపోతాయా..? హరీశ్ రావు ప్రశ్నించారు. ఆర్థిక శాఖ మంత్రి అయి ఉండి తప్పులు, అబద్ధాలు మాట్లాడొచ్చా..? అన�
Harish Rao | సిద్దిపేట జిల్లా కొండపాకలో శ్రీ సత్య సాయి సంజీవని చైల్డ్ హార్ట్ కేర్ ఆసుపత్రికి నా ఒక సంవత్సరం వేతనాన్ని డొనేట్ చేస్తున్నట్టు మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ప్రకటించారు.
�
Harish Rao | సిద్దిపేటలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. కోటి రూపాయల విలువైన ఆస్తి కూడా అమ్ముడుపోవడం లేదు. పిల్లల పె�
harish rao | కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిపోయిందని, దాని ప్రభావంతో చిన్న వ్యాపారాలు, టీ హోటళ్లు, దుకాణాలు, ఇతర అనుబంధ వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని.. ఇది ఒక్క సిద్దిపేట పరిస�
తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్యకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఫ్లోర్ లీడర్ హరీశ్రావు నివాళులర్పించారు. తెలంగాణ పోరాట స్ఫూర్తికి నిలువెత్తు రూపం దొడ్డి కొమురయ్య అని కొనియాడారు
సింగరేణి సంస్థకు చెందిన 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయంకావడంపై సర్కార్ ఎట్టకేలకు స్పందించింది. ఈ కుంభకోణంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుక్రవారం
కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరంపై విమర్శలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మూసీని నింపేందుకు కాళేశ్వరం వైపు చూస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్రావు అన్నారు.