హయత్నగర్ దసరా గుడి ప్రాంగణంలో బొడ్రాయి విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం మాజీ మంత్రులు హరీశ్రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహి�
Hayath Nagar | హైదరాబాద్ హయత్ నగర్లో బొడ్రాయి పునః ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ క్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డితో కలిసి మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్రా
Harish Rao | ఉపాధి కోసం వెళ్లి జోర్డాన్లో చిక్కుకున్న 12 మంది తెలంగాన వలస కార్మికులకు బీఆర్ఎస్ నేత హరీశ్రావు భరోసా కల్పించారు. వారి సమస్యలను విదేశీ వ్యవహారాల శాఖ దృష్టికి తీసుకెళ్లామని.. వారిని తెలంగాణకు రప్�
Harish Rao | కేంద్రంలోని బీజేపీ సహకారంతో బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులను ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ ఏపీ ప్రభుత్వం ముందుకుపోతుంటే సీఎం రేవంత్రెడ్డి నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటూ ఏపీకి పూర్తిగా స�
Harish Rao | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నల్లమల పులి కాదు.. నల్లమల పిల్లి అని మాజీ మంత్రి హరీశ్రావు సెటైర్లు వేశారు. కింద గోదావరి నీళ్లు ఏపీ తీసుకుపోతే.. పైన కృష్ణా నీళ్లు కర్ణాటక తీసుకుపోతే, మన బ్రతుకు ఏం క�
Harish Rao | బనకచర్ల ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకించడం లేదు..? అని మాజీ మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. బనకచర్ల డీపీఆర్ అప్రైజల్పై సీఎం రేవంత్ ఎందుకు స్పందించడం లేదని హరీ
గల్ఫ్ కార్మికుల సంక్షేమాన్ని రేవంత్ సర్కారు విస్మరించిందని, జోర్డాన్లో చిక్కుకున్న 12 మంది గల్ఫ్ కార్మికు లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్వదే శానికి తీసుకురావాలని మాజీ మం త్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన
Harish Rao | ఉపాధి కోసం వెళ్లి జోర్డాన్లో చిక్కుకున్న 12 మంది వలస కార్మికుల ఆవేదనను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గం అని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు.
బీఆర్ఎస్ నేత, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్కు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి విజ్జయ్య గురువారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్లో అనారోగ్యంతో మరణి
అధికారం కోసం గత ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీ మాదిరిగానే 42 శాతం బీసీ రిజర్వేషన్లపైనా కాంగ్రెస్ హైడ్రామా నడిపిందని మాజీమంత్రి హరీశ్రావు విమర్శించారు.
సిద్దిపేట జిల్లా కొండపాక మాజీ ఎంపీపీ అనంతుల పద్మానరేందర్ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరారు. కోడెల ఐలయ్య, రాంపల్లి మల్లేశంతో సహా మరో 100మందితో కలిసి ఆయన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు, బీఆర్ఎస్ గజ�
Gajwel | సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ మాజీ ఎంపీపీ పద్మా నరేందర్తో పాటు వందకు పైగా నాయకులు, కార్యకర్తలు కారెక్కారు.
ఇందిరమ్మ పాలన అంటే హౌస్ అరెస్టులు, మీడియాపై ఆంక్షలు పెట్టడమా అని రేవంత్ రెడ్డి సర్కార్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ప్రశ్నించారు. మహిళలకు ఉచిత బస్ససు ప్రయాణం కల్పించి, పురుషులకు బస్ టికెట
సిటీ బస్సులో పెంచిన చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ‘చలో బస్ భవన్’ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ (BRS) చేపట్టింది. తీవ్ర నిర్బంధాల నడుమ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిద్దిపేట ఎమ�