Harish Rao | డాక్టర్ నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించిన సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి కళా నిలయంలో పౌర సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ డ�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ శాసన సభాపక్ష ఉపనేత తన్నీరు హరీశ్రావు శనివారం మరోసారి మాజీ మంత్రి జీవన్రెడ్డి ఇంటికి వెళ్లి మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హరీశ్రావ
గులాబీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపాలి.. ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలన్నదే లక్ష్యంగా.. సరిగ్గా పదేండ్ల క్రితం ఖమ్మంలో జరిగిన ప్లీనరీ స్ఫూర్తిగా.. ఆ పార్టీ మరోసారి ఆత్మీయ సమ్మేళ�
కేంద్ర సాహిత్య అవార్డు రావడం అనేది సిధారెడ్డికి కాదు.. అవార్డుకే అలంకారంగా భావిస్తున్నట్లు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. అవార్డు అనేది సిద్దిపేటకు, తెలంగాణ రాష్ర్టానికి, కవులు, కళ�
KCR Sabha | తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఈ నెల 20న జగిత్యాలలో ‘ప్రజా ఆశీర్వాద సభ’ నిర్వహించనున్నారు. ఈ సభ ఏర్పాట్లలో బీఆర్ఎస్ కీలక నేతలు బిజీబిజీగా ఉన్నారు. స్థానిక నేతలు
హామీల అమలులో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి,సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. శుక్రవారం హైదరాబాద్ కోకాపేటలో మాజీ మంత్రి హరీశ్రావు నివాసంలో నారాయణఖేడ్ మాజీ ఎమ్మె�
తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో 2011 మార్చి 10న జరిగిన మిలియన్ మార్చ్ కార్యక్రమం సందర్భంగా తమపై నమోదైన కేసులను కొట్టేయాలంటూ మాజీ సీఎం కే చంద్రశేఖర్రావు, మాజీ మంత్రులు, కే తారకరామారావు, హరీశ్రావు వేర్వేరుగా