సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో ప్రమాదం జరిగి నెల రోజులు గడుస్తున్నా తమకు ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వైపు ప్రాణాలు కోల్�
సిగాచి పరిశ్రమ పేలుడులో మరణించిన కుటుంబాలకు బాసటగా ఉంటూ, పరిహారం కోసం పోరుబాట పట్టిన మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావుకు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని ఇస్నాపూర్ చౌరస్తాలో ఘ
Harish Rao | సిగాచీ పరిశ్రమలో పేలుళ్లు సంభవించి 54 మంది మరణించారని, ఈ దుర్ఘటన జరిగి నెలరోజులైనా బాధిత కుటుంబాలకు పరిహారం అందలేదని బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్రావు ఆవేదన వ్యక్తంచేశారు. సోమవారం బాధిత కుట
రాష్ట్ర ప్రభు త్వం గురుకులాలను భ్రష్టుపట్టిస్తున్నదని, నాగర్కర్నూల్లోని ఉయ్యాలవాడ బీసీ గురుకుల పాఠశాలలో ఒకేసారి 111 మంది విద్యార్థులు అస్వస్థతకు గురవడం దురదృష్టకరమని మాజీ మంత్రి హరీశ్రా వు ఆవేదన వ్�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారంలోని సిగాచి పరిశ్రమ బాధిత కుటుం బాలకు బీఆర్ఎస్ అండగా నిలుస్తున్నది. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి మాజీ మంత్రి, ఎమ�
గురుకులాలపై జరుగుతున్న వివక్షత, సంఘటనలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుమోటోగా కేసు స్వీకరించాలని.. విద్యార్థులకు న్యాయం చేయాలని రెండు చేతులు జోడించి అభ్యర్థిస్తున్నామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావ�
Harish Rao | రాష్ట్రంలోని గురుకులాల్లో జరుగుతున్న వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీశ్రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటలను హ్యూమన్ రైట్స్ కమిషన్ సుమోటోగా తీసుకుని విచారణ జరిపించా�
Harish Rao | కేసీఆర్ ఆనవాళ్లు మార్చడం అంటే గురుకుల విద్యార్థులను ఆస్పత్రి పాలు చేయడమా? వారిని పొట్టన పెట్టుకోవడమా అని సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్రావు ధ్వజమెత్తారు. రాజకీయాలు ఉంటే ఎన్నికలప్పుడు చేసుకుందాం.. కేస�
నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలోని ఉయ్యాలవాడలో గల మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో ఫుడ్పాయిజన్కు గురైన విద్యార్థులను మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హరీశ్ రావు పరామర్శించారు.
Nagarkurnool నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలోని ఉయ్యాలవాడలో గల మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో ఫుడ్పాయిజన్కు గురైన విద్యార్థులను బీఆర్ఎస్ నేత హరీశ్రావు పరామర్శించేందుకు వెళ్తున్న విషయం తెలియడంతో కా�
సిద్దిపేటలో ఏటా నిర్వహించే హాఫ్ మారథాన్ (Half Marathon) ఘనంగా ప్రారంభమైంది. ఆదివారం ఉదయం సిద్దిపేట శివారులోని రంగనాయక సాగర్ రిజర్వాయర్ కట్టపై హాఫ్ మారథాన్ను నిర్వహించారు. సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ �
నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం చేయాలని చూస్తే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో మరో ఉద్యమం చేపడుతామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు హెచ్చరించారు. బనకచర్ల విషయంలో ఢిల్లీ మెడలు వంచుతా
Harish Rao | గోదావరిలో తెలంగాణకు 967 టీఎంసీలు, ఏపీకి 513 టీఎంసీలు కేటాయించారని హరీశ్రావు తెలిపారు. తెలంగాణ చర్చ సందర్భంగా ఇవి కూడా చర్చకు వచ్చాయని అన్నారు. కానీ తెలంగాణకు రావాల్సిన 967 టీఎంసీలను కూడా ఏపీ వ్యతిరేకిస్�
Harish Rao | నదీ పరివాహక ప్రాంతంలో నాగరికత ఉంటుందని అన్నారు. కృష్ణా, గోదావరి జలాల్లో మన వాటా మనం దక్కించుకోవాలని పిలుపునిచ్చారు. గోదావరి బనకచర్ల ద్వారా తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని హరీశ్రావు అన్నారు.
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డికి నచ్చని ఒకే ఒక నినాదం జై తెలంగాణ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు అన్నారు. అల్లు అర్జున్, బాలకృష్ణ కూడా జై తెలంగాణ అన్నారని, కానీ రేవంత్ రెడ్డి మాత్రం జై తెలంగాణ అని అనడని ఎద�