కేసీఆర్ పాలన (KCR) గురించి నోరు పారేసుకునే వారికి జాతీయ నేర గణాంక విభాగం నివేదిక చెప్పపెట్టు సమాధానమని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. 2014లో రైతు ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉన్న తెలంగాణ నేడు 14
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం బాకీ పడింది? ఒక్కో మహిళకు ఎంత బాకీ పడింది? ఒక్కో రైతుకు ఎంత బాకీ పడింది? ఒక్కో ఇంటికి ఎంతబాకీ పడ్డదో తెలిసేలా బాకీ కార్డు విడుదల చేస్తున్నామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే �
Harish Rao | తెలంగాణ కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి గ్యారంటీలకు టాటా చెప్పిండు.. లంకె బిందెలకు వేటపట్టిండు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు సెటైర్లు వేశారు. అబద్ధపు హామీలతో నమ్మించి గొంతు కోసి
ప్రకృతిని ప్రేమించే గొప్ప సంస్కృతి తెలంగాణ సొంతం అని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. సోమవారం సిద్దిపేటలోని కోమటి చెరువు వద్ద నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో కుటుంబంతో కలిసి ఆయన పాల్గొన్
Harish Rao | దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మర్పడ్గ గ్రామంలో వెలిసిన శ్రీవిజయదుర్గా సమేత శ్రీ సంతాన మల్లిఖార్జున స్వామి ఆలయాన్ని హరీశ్రావు దర్శించుకున్నారు.
Harish Rao | గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలు, హాస్టళ్లలో పని చేస్తున్న డైలీ వేజ్, ఔట్ సోర్సింగ్ కార్మికులకు ఆరు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం సిగ్గుచేటు అని హరీశ్రావు విమర్శించారు.
గురుకులాలకు నిత్యావసర సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్లకు ఆరు నెలలుగా బిల్లులు చెల్లించకపోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. నెలల తరబడి బిల్లులు పెండింగ్ పెడితే, గురుకులాకు �
సద్దుల బతుకమ్మ సందర్భంగా ఉమ్మడి జిల్లా ప్రజలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు, ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీకైన బతుకమ్మ పండుగను ప్రజలందరూ సంతోషంగ�
తెలంగాణ రాష్ర్టాంలోని దేవాలయాలను అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. దేవుడిపై ఉన్న నమ్మకం, విశ్వాసమే సమాజాన్ని సన్మార్గంలో నడిపిస్తుందన్నారు. దేవాలయాల పునరుద్ధ
అధికారం కోసం అడ్డమైన హామీలిచ్చి, గద్దెనెకిన తర్వాత వాటిని గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలపై బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిన ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ ప్రజల చేతిలో పాశుపతాస్త్రం అని బీఆర్ఎస్ ప�
రేవంత్రెడ్డీ..బురద రాజకీయాలు మానుకో.. వరద బాధితులను ఆదుకో..’ అంటూ మాజీ మంత్రి హరీశ్రావు ఫైర్ అ య్యారు. కాంగ్రెస్ నిర్లక్ష్యపు పాలన వల్లే హైదరాబాద్ జల దిగ్బంధమైందని శనివారం ఎక్స్ వేదికగా మండిపడ్డారు.
Harish Rao | ప్రపంచ పర్యాటక దినోత్సవం పురస్కరించుకొని టూరిజం అభివృద్ది పేరిట కమీషన్లు దండుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మరో కుట్రకు తెరతీసిందని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు.