‘299:512 టీఎంసీల నీటి హక్కుల విషయంలో బీఆర్ఎస్ సర్కార్ సంతకం పెట్టిందని సీఎం, మంత్రి చెప్తున్న మాటలు పచ్చి అబద్ధాలు. తాత్కాలిక, శాశ్వత ఒప్పందానికి తేడా తెలియని అజ్ఞానుల నోటి నుంచి ఇలాంటి మాటలే వస్తాయి. అప్ప
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు నిప్పులు చెరిగారు. హంతకుడే సంతాప సభ పెట్టినట్లు ఉంది కాంగ్రెస్ పార్టీ తీరు అని హరీశ్రావు విమర్శించారు. కృష్ణా జలాల వాటపై సీఎం రేవంత్ రెడ్డి ఒక
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా ఈనెల 25న నిర్వహించే గిరిప్రదక్షిణలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు పాల్గొంటారని బీఆర్ఎస్ మండలాధ�
రాష్ట్రంలోని రేషన్ డీలర్లకు నెలల తరబడి కమీషన్ను చెల్లించకుండా వారి జీవితాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు చెలగాటం ఆడుతున్నాయని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశా రు.
Harish Rao | ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండి.. పల్లెలో గులాబీలా జెండాలు ఎగిరే విధంగా కృషి చేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు సూచించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన దొం�
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీన నిర్వహించే గిరి ప్రదక్షిణలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ప�
Harish Rao | నెలల తరబడి రేషన్ కమీషన్ చెల్లించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ డీలర్ల జీవితాలతో చెలగాటం ఆడటం దుర్మార్గం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
‘కేసీఆర్ కలల ప్రాజెక్టు కాళేశ్వరం .. ఈ ప్రాజెక్టు వల్లే సిద్దిపేట ప్రాంతంలో ఆయిల్ పామ్ సాగవుతున్నది. రైతుల జీవితాల్లో వెలుగులు వచ్చాయంటే కారణం కాళేశ్వరం.
“నాడు కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపాం... కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాలు అసంతృప్తితో ఉన్నాయని, అందుకే ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలన రావాలని కోరు�
Harish Rao | నర్మెట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ మనకు ఎమోషన్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో హరీశ్రావు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ శివారులోని పామాయిల్ ఫ్యాక్�
అమెరికాలో హెచ్-1బీ వీసా రుసుం పెంపుదలకు మనదేశ ప్రధాని మోదీ వైఫల్యమే కారణమని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. భారత్పై తరచూ విరుచుకుపడుతున్న ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ వ్యవహారంపై హరీశ్రావ