మహబూబాబాద్ జిల్లా గార్ల మండల ‘నమస్తే తెలంగాణ’ రిపోర్టర్ సోమయ్యపై దాడిచేసిన ఇద్దరు కాంగ్రెస్ గూండాలపై ఆదివారం కేసు నమోదు అయింది. వివరాల్లోకి వెళ్తే.. రిపోర్టర్ సోమయ్యపై శనివారం కాంగ్రెస్ పార్టీకి �
Harish Rao | సింగరేణిలో 51% వాటా రాష్ట్రానిది, 49% వాటా కేంద్రానిదని.. ఇంత పెద్ద స్కాం జరుగుతున్నా కేంద్రం ఎందుకు మౌనంగా ఉందని హరీశ్రావు ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి సింగరేణిని దివాళా తీయించి, ప్రైవేటుపరం చ
Harish Rao | సాధారణంగా టెండర్ షరతులు మార్చిస్తే అన్ని కాంట్రాక్టర్లతో సమావేశం పెట్టాలని.. వారి అభిప్రాయాలు తీసుకోవాలని.. మినిట్స్ నమోదు చేయాలని హరీశ్రావు తెలిపారు. కానీ ఇక్కడ అది జరగలేదని అన్నారు.. ఈ తతంగం వెనుక
Harish Rao | 2018లోనే సైట్ విజిట్ సర్టిఫికెట్ ప్రతిపాదన ఉందని భట్టి విక్రమార్క నిన్న చెప్పారని హరీశ్రావు ప్రస్తావించారు. కానీ ఈ సైట్ విజిట్ సిఫార్సు 2018లో ఎటువంటి పనుల కోసం ఇచ్చారనేది చెప్పలేదని అన్నారు.
Harish Rao | సింగరేణి స్కాం సూత్రధారి సీఎం రేవంత్ రెడ్డి అయితే.. పాత్రధారి ఆయన బామ్మర్ది సృజన్ రెడ్డి అని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిన్న ప్రెస్మీట్లో మాట్లాడుతూ.. ఈ
Harish Rao | తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తన 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని రంగరించి సీఎం రేవంత్ రెడ్డిని బొగ్గు కుంభకోణం నుంచి బయటపడేసేందుకు యత్నిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావ�
ఫోన్ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రులైన కేటీఆర్, హరీశ్రావును నిందితులుగా విచారణకు పిలువలేదని, కేవలం సాక్షులుగానే పిలిచినట్టు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టంచేశారు.
నైని టెండర్ను రద్దు చేయడమే అవినీతికి నిదర్శనమని, అదే తరహాలో పిలిచిన మిగిలిన టెండర్లను ఎందుకు రద్దు చేయడం లేదని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీశ్రావు ప్రశ్నించారు.
Global BRS NRIs | కేసీఆర్ మేనిఫెస్టోలో పొందుపరచని అనేక సంక్షేమ పథకాలను కూడా అమలు చేసి తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపారని గుర్తు చేశారు. రైతుబంధు, కల్యాణలక్ష్మీ, కేసీఆర్ కిట్ వంటి పథకాలు కోట్లాది కుటుంబాల జీవిత�
Harish Rao | బొగ్గు కుంభకోణం విషయంలో అవినీతి ఆరోపణలు రావడంతో నైనీ టెండర్ రద్దు చేశారంటే, స్కాం జరిగినట్లేనని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్రావు ఆరోపించారు.
Harish Rao | రాష్ట్రంలో సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కాదని.. స్రిప్టెడ్ ఇన్వెస్టిగేషన్ టీంగా మారిందని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. తమ పరిధిని విచిడిచిపెట్టి.. చట్టాన్ని అతిక్రమిస్తూ పనిచే�
Singareni Scam | రామగుండంలోని 107 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లో అతిపెద్ద కుంభకోణానికి రేవంత్ ప్రభుత్వం తెరలేపిందని మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన విమర్శలు చేశారు.
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్)లో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్రావు కేంద్ర మంత్రి జీ కిషన్రెడ్డికి శుక్రవ�