Phone Tapping Case | ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావును విచారించిన సంగతి తెలిసిందే. సిట్ అధికారులు తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు నోటీసులు అందజేశారు.
‘కాంగ్రెస్ తెచ్చిన ప్రజాపాలన అంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేపై దాడి చేయడం..ప్రశ్నించే వారి గొంతులు నొక్కడమేనా?’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వి�
Sajjanar | పంజాగుట్ట పోలీస్స్టేషన్లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసు (క్రైమ్ నంబర్ 243/2024) దర్యాప్తులో సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు విచారణ ఇంకా పూర్తికాలేదని స్పెషల్ సిట్ చీఫ్ సజ్జనార్ తెలిప�
Harish Rao | ఫోన్ ట్యాపింగ్ కేసుతో తనకేం సంబంధమని సిట్ అధికారులకు హరీశ్రావు సమాధానమిచ్చినట్టు తెలిసింది. హరీశ్రావు మంగళవారం తమ ఎదుట విచారణకు రావాలని ప్రత్యేక సిట్ నోటీసులు ఇవ్వడంతో.. ఆయన ఉదయమే తన ఇంటి నుం
తమ అభిమాన నేతపై అక్రమ కేసులు బనాయించి విచారణకు పిలిచి ఇబ్బంది పెడుతున్నారనే ఆవేదనతో పీఎస్ వద్దకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలపై పోలీసులు జులుం ప్రదర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీ
రాజకీయ వే ధింపులే లక్ష్యంగా కాంగ్రెస్ పాలన కొనసాగుతున్నదని, సీఎం కుర్చీకి తగని వ్యక్తి రేవంత్రెడ్డి అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు.
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ తయారుచేసిన రత్నాలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు అని బీఆర్ఎస్ నేత దూదిమెట్ల బాలరాజుయాదవ్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దోపిడీ, అరాచకాలపై ప్రశ్నించినందుకే కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ మంత్రి హరీశ్రావుకు నోటీసులు ఇచ్చిందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరో�
సీఎం రేవంత్రెడ్డి తన బావమరిది సృజన్రెడ్డితో కలిసి చేసిన సింగరేణి బొగ్గు కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు.
రేవంత్రెడ్డీ.. నీ పతనం ప్రారంభమైంది. సిట్ నోటీసులతో నీ పతనాన్ని మరింత వేగంగా నువ్వే దగ్గర చేసుకున్నవ్. సిట్ నోటీసు, విచారణ అంతా ట్రాష్. నీ లీకులు, స్కాముల ప్రభుత్వం పేకమేడలా కూలిపోతది’ అని బీఆర్ఎస్�