బీఆర్ఎస్ పాలనలో దేశానికే ఆదర్శమైన గురుకులాలు, రేవంత్ రెడ్డి పాలనా వైఫల్యం వల్ల నిర్వీర్యం అవుతుండటం దారుణమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. విద్యావ్యవస్థ పట్ల కాంగ్రెస్ చూపిస్తున�
బీఆర్ఎస్ నేతలను నేరుగా ఎదుర్కోవాలనుకుంటే జర్నలిజం ముసుగు వదిలేసి రాజకీయాల్లోకి వచ్చి నేరుగా తలపడాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి సవాల్ చేశారు.
తెలంగాణ మలిదశ ఉద్యమ కళాకారుడు సాయిచంద్ రెండో వర్ధంతి సందర్భంగా వనపర్తి జిల్లా అమరచింతలో సాయిచంద్ విగ్రహ ఆవిష్కరణలో భాగంగా ఆదివారం మాజీ మంత్రి హరీశ్రావు మార్గమధ్యంలో కొత్తకోట, మదనాపురం ఉమ్మడి మండల క
ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు రాంబల్నాయక్ను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఆదివారం పరామర్శించారు. నాలుగు రోజుల కిందట రాంబల్నాయక్ తండ్రి గోప్యానాయక్(80) మృతి చెందిన విషయాన్ని తెలుసు�
ఫోన్ ట్యాపింగ్ విషయమై కొన్ని టీవీ చానళ్లు, పత్రికలు కేటీఆర్, హరీశ్రావుపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఇది మంచిది కాదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ సూచించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై గతంలో క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన మినట్స్, సమగ్ర సమాచారాన్ని ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్కు సమర్పించినట్టు తెలిసింది.
అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, ఏటా రెండు లక్షల ఉద్యోగాలిస్తామని యూత్ డిక్లరేషన్ను అమలు చేస్తామని హామీలిచ్చి రేవంత్ సర్కారు తమను నిండా ముంచిందని నిరుద్యోగులు కన్నెర్ర జేశార�
కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల అశ్రునయనాల మధ్య జర్నలిస్ట్ స్వేచ్ఛ అంత్యక్రియలు ముగిశాయి. శుక్రవారం జవహర్నగర్లోని తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఆమెకు అంబర్నగర్లోని శ్మశానవాటికలో అంతిమ స
తెలంగాణ మలిదశ ఉద్యమ కళాకారుడు, అమరచింత ముద్దుబిడ్డ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ సాయిచంద్ రెండో వర్ధంతి ఆదివారం అమరచింతలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కొత్త బస్టాండ్లో ఏర్పాటు చేసిన �
విద్యార్థులు, నిరుద్యోగ అభ్యర్థులకు బీఆర్ఎస్ పూర్తి అండగా ఉంటుందని మాజీ మంత్రి హరీశ్రావు భరోసా ఇచ్చారు. యువతకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలయ్యే వరకు ప్రజాక్షేత్రంలో, అసెంబ్లీలో రేవంత్ సర్కారును ని
తెలంగాణ మలిదశ ఉద్యమ కళాకారుడు సాయిచంద్ రెండో వర్ధంతి సందర్భంగా వనపర్తి జిల్లా అమరచింత కొత్త బస్డాండ్ ఆవరణలో ఏడు అడుగుల క్యాంసవిగ్రహాన్ని ఆదివారం సాయంత్రం 4గంటలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ క�
Harish Rao | తెలంగాణ భవన్లో విద్యార్థులు, నిరుద్యోగులతో మాజీ మంత్రి హరీశ్రావు భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి, అశోక్ నగర్ నుంచి, వివిధ జిల్లాల నుంచి నిరుద�