రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దగా మరోసారి బట్టబయలైంది. ఆయా తరగతుల కార్పొరేషన్లకు భారీగా నిధులు కేటాయిస్తున్నట్టు ప్రగల్భాలు పలుకుతున్న రేవంత్రెడ్డి సర్కార్..
రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలను మోసం చేసిందని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్రావు ధ్వజమెత్తా రు. బుధవారం అసెంబ్లీలో పద్దులపై జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు.
‘మంత్రి లేకుండా బిల్లు పెడుతారా? అసెంబ్లీ నడిపే తీరిదేనా?’ అని కాంగ్రెస్ సర్కార్ తీరుపై బీఆర్ఎస్ శాసనసభ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తంచేశారు.
రాష్ట్ర ప్రభుత్వ వైద్యరంగ సేవలను మరింత మెరుగుపరచాలని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు, సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం తెలంగాణ వైద్యవ�
Harish Rao | ఎన్నికల సందర్భంగా ఓట్లు దండుకోవడం కోసం అలవిమాలిన హామీలు ఇచ్చి ఇప్పుడు మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) పై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు (BRS Leader), మాజీ మంత్రి హరీష్రావు (Harish Rao) మండిపడ్డారు.
రాష్ట్రంలో గొర్రెల కాపరులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ప్రస్తావించి పరిష్కార చర్యలు చేపట్టేలా చూడాలని రాష్ట్ర గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోచబోయిన శ్రీహరి యాదవ
Young India Schools Scam | ‘యంగ్ ఇండియా స్కూల్స్ టెండర్లలో వెయ్యి కోట్ల స్కామ్ జరిగింది. ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని మంత్రుల నియోజకవర్గాల వరకు 4.56 శాతం నుంచి 4.96 వరకు ఎక్సెస్కు ఖరారు కావడమే ఇందుకు నిదర్శనం’ అంటూ హరీశ్
Harish Rao | బ్యాంకు అప్పు ఉన్న బకరైతును ముంచేందుకు గిన్ని జిమ్మికులు, గిన్ని మ్యాజికులు చేస్తరా? అని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్రావు విరుచుకుపడ్డారు. ‘రుణమాఫీకి రూ.51 వేల కోట్లు �
ఇటీవల స్వల్ప అనారోగ్యానికి గురై చికిత్స హైదరాబాద్లోని ఆయన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎ
రిటైర్డ్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో గళమెత్తారు. వారి పట్ల సర్కార్ చిన్నచూపు చూస్తున్నదని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో మండిపడ్డారు.