ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 142 మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్�
నగరంలో వరుస రోడ్డు ప్రమాదాలపై హరీశ్రావు ఆందోళన వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లా దుండిగల్ పరిధిలో జరిగిన ప్రమాదం తనను ఎంతగానో కలిచివేసిందన్నారు. అభం శుభం తెలియని ఐదేండ్ల బాలుడు టిప్పర్ చక్రాల కింద నలి�
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో సాగు నీటి ప్రాజెక్టుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ప్రతిపాదిత ప్రాజెక్టుల నిర్మాణ పనుల�
ఆటో కార్మికుల కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని మాజీ మంత్రి హరీష్రావు అన్నారు. పటాన్చెరువు ఆటో డ్రైవర్ల సంఘం ప్రతినిధులు శుక్రవారం హరీష్రావును కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు.
బీఆర్ఎస్ పోరాటంతోనే సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ రైతులకు ప్రభుత్వం రైతు భరోసా జమచేసిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. గురువారం హైదరాబాద్లో మాజీ మంత్రి తన�
కంచె గచ్చిబౌలి భూముల తాకట్టు లో ప్రభుత్వం అనేక అవకతవకలకు పాల్పడిందని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. వాస్తవాలు దాచిపెట్టి, నిబంధనలు ఉల్లంఘిస్తూ రుణాలు సమీకరించారని, ఇది సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్
నర్మెట వద్ద నిర్మిస్తున్న ఆయిల్పామ్ ఫ్యాక్టరీని ఆసియా ఖండంలోనే అత్యాధునిక టెక్నాలజీతో నిర్మిస్తున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం
సీఎం రేవంత్రెడ్డితోపాటు మంత్రివర్గంలోని ఎవరికీ బనకచర్ల ప్రాజెక్టుపై కనీస అవగాహన లేదు.. కనీసం ఆప్రాంతం ఎక్కడ ఉన్నదో కూడా వారికి తెలియదు’ అని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల విమర్శించారు.
Harish Rao | రైతు నేస్తం సంబురాల పేరిట సచివాలయం ఎదుట నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి మరోసారి సంకుచితబుద్ధిని చాటుకున్నారని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. సహనం కోల్పోయి కేసీఆర్పై దూషణలకు ది�
Harish Rao | ప్రభుత్వ కార్యక్రమని మరిచి.. తెలంగాణ సాధకుడు, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై అడ్డగోలు వ్యాఖ్యలు చేసి సీఎం రేవంత్రెడ్డి తన చిల్లర బుద్ధిని ప్రదర్శించాడని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. తెలంగాణ�
Harish Rao | స్థానిక సంస్థల ఎన్నికల ముందు రైతు భరోసా పేరిట ఆడుతున్న డ్రామాలు ఆపి, 19 నెలల కాలంలో రైతన్నను అరిగోస పెట్టుకున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్�
ఏడాదిన్నరలోనే రాష్ట్రంలోని పంచాయతీల్లో కాంగ్రెస్ సర్కారు తెచ్చిన ‘చెత్త’ మార్పునకు.. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిప్పల్తుర్తి సాక్ష్యంగా నిలిచింది. గ్రామానికి గత సీఎం కేసీఆర్ అందించిన జీపీ ట్ర�