కాంగ్రెస్ ప్రభుత్వం బ్రాహ్మణులపై శీతకన్ను వేసిందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని రామభ్రద క్షేత్రంలో శుక్రవారం క్షేత్ర వ్యవస్థాపక అధ్యక్షుడు సంతోష్ శర్మ ఆధ�
రాష్ట్రంలోని యూరియా సంక్షోభానికి ముమ్మాటికీ రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారే కారణమని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. కాంగ్రెస్ చేతగాని, దద్దమ్మ పాలనతోనే పంట పొలాల్లో ఉండాల్సిన రైతులు రోడ్ల వెంట బా�
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని శేఖపూర్లో నిర్వహించే హజ్రత్ షేక్ షాబుద్దీన్ షాహిద్ దర్గా ఉత్సవాలు ముగిశాయి. ఈ ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని మంగళవారం రాత్రి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మ�
Harish Rao | రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతాంగానికి యూరియా సంక్షోభం వచ్చి పడిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. రైతు సమస్యలు పక్కనపెట్టి.. అసెంబ్లీలో బురద రాజకీయాలకు
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు వేయాల్సిందేనని, లేదంటే మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు స్పష్టంచేశారు. ‘ఆ పది మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరారన�
మల్లన్నసాగర్ను వైఎస్ రాజశేఖర్రెడ్డి 2008, 2009లో కట్టించారంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించడంపై మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. వైఎస్ బతికి ఉంటే ఈ అబద్ధాలు విని సిగ్గుతో తలదించుక
Harish Rao | దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి బతికుంటే రేవంత్ రెడ్డి అబద్ధాలు విని సిగ్గుతో తల దించుకునే వాడని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. కాళేశ్వరంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచ�
Harish Rao | మేడిపండు చూడు మేలిమై ఉండును పొట్ట విప్పి చూడు పురుగులు ఉండును అన్నట్టు.. రేవంత్ రెడ్డి నోరు విప్పితే అబద్ధాలు తప్ప ఏం లేదని రుజువయింది అని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.
Koppula Eshwar | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఆయన కేబినెట్లోని మంత్రుల మాటలకు చేతలకు పొంతన లేదు అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. సీఎం, మంత్రులు అసహనంతో మాట్లాడుతున్నారని మం�
గ్రూప్-1 పిటిషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. లోపభూయిష్టంగా పరీక్షలు నిర్వహించి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని విమర�
తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర చాలా గొప్పదని, గజ్వేల్ జర్నలిస్టుల పాత్ర మరువలేనిదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్లోని ఎస్ఎల్�