Harish Rao | చట్టవిరుద్ధమైన ఫోన్ ట్యాపింగ్ కేసులో గజ్వేల్ ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను సిట్ విచారించడం ముగిసిందని సిట్ చీఫ్, సీపీ సజ్జనార్ ఆదివారం రాత్రి ప్రకటించారు. దీనిపై బీఆర్ఎస్ నేత, మా�
Harish Rao | సిట్ చీఫ్ సజ్జనార్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్రావు సీరియస్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం విచారణలోనే ఉన్నప్పుడే ఇల్లీగల్ అని ఎలా తేల్చేశారని ప్రశ్నించారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ సాధకుడు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడం కక్షసాధింపు చర్యలకు, నీచ రాజకీయాలకు పరాకాష్ట అని బీఆర్ఎస్ఎల్పీ ఉప నేత హరీశ్రావు నిప్పులు చెరిగారు.
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ నిర్ల క్ష్యం, కాంగ్రెస్ వైఫల్యానికి కేంద్ర బడ్జెట్ మరో నిదర్శనమని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. దేశ ఆర్థిక వృద్ధికి కీలకంగా దోహదపడుతున్న తెలంగాణకు ఈ బడ్జెట్లోనూ న్య
మున్సిపల్ ఎన్నికల వేళ మెదక్నియోజకవర్గంలోని రామాయంపేటలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నేత చౌదరి సుప్రభాతరావు ఆపార్టీకి గుడ్బై చెప్పి బీఆర్ఎస్లో చేరారు.
కేంద్రంతో చర్చలకు సిద్ధమై తెలంగాణ నీటిహక్కులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మరో ద్రోహాన్ని తలపెట్టారని మాజీ మంత్రి హరీశ్రావు నిప్పులు చెరిగారు. ఏపీ చేపట్టిన పోలవరం నల్లమలసాగర్ లింకు ప్రాజెక్టుకు గోదా
కాంగ్రెస్ పాలనపై ప్రజలతోపాటు ఆ పార్టీ నేతల్లోనే తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా అభివృద్ధి, సంక్షేమాన్ని మరచ
Harish Rao | బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ నీటిని ఒడిసిపట్టిండ్రని, ఇప్పుడు సీఎం రేవంత్రెడ్డి విడిచిపెట్టిండని మాజీ మంత్రి హరీష్రావు మండిపడ్డారు. ఏపీ పాలకులతో కలిసి తెలంగాణకు జలద్రోహం చేస్తున్నడని విమర్శించా
Harish Rao | రేవంత్రెడ్డి ప్రభుత్వం తమ రెండు షరతులకు ఒప్పుకుంటేనే ఢిల్లీ సమావేశానికి వస్తమని గతంలో ఢిల్లీకి ఉత్తరం రాసిందని, ఇప్పుడు ఆ కండిషన్లకు కేంద్రంగానీ, ఏపీ సర్కారుగానీ ఎలాంటి హామీ ఇవ్వకపోయినా ఎగేసుకు
Harish Rao | సమైక్య పాలనలో మనకు నీటి వాటాల్లో తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ.. నేడు మరో చారిత్రక ద్రోహం చేస్తున్నదని మాజీ మంత్రి హరీష్రావు విమర్శించారు. ఇవాళ్టి ఇరిగేషన్ మీటింగ్ ద్వారా రాష్ట్ర కాంగ్రెస్
Harish Rao | గోదావరి జలాల విషయంలో తెలంగాణ ద్రోహం జరుగుతున్నదని మాజీ మంత్రి హరీష్రావు మండిపడ్డారు. శుక్రవారం ఢిల్లీలో ఇరిగేషన్ మీటింగ్ సాక్షిగా రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు మర
కాంగ్రెస్ పాలనలో రైతులకు నీళ్లు బంద్ పెట్టి.. బీరు కంపెనీలకు మాత్రం నీళ్లు ఫుల్గా ఇస్తరా? అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ తన్నీరు హరీశ్రావు ప్రశ్నించారు. సాగునీరు లేక మెదక్ జిల్లాలో రైతుల పరి
కేసీఆర్ను టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమే అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు పేర్కొన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిట్ నోటీసులపై గురు