సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో నేడు ఉదయం ఎస్ఐఆర్, బీఆర్ఎస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదుపై ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ బీఎల్ఏకు అ
ప్రతిపక్ష నాయకులైన కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు అనాగరికమని బీఆర్ఎస్ శాసన మండలి విప్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ శనివారం ఒక ప్రకటనలో తీవ్�
పౌరులకు రాజ్యాంగం కల్పించిన గొప్ప హక్కు ఓటు అని, ప్రతి ఓటు కీలకం కాబట్టి, సర్ ప్రక్రియలో ఒక్క ఓటు పోకుండా బూత్ లెవల్ ఏజెంట్లు కీలక పాత్ర పోషించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ప్రతి ఒక ఓట�
తనకు ఇంజినీరింగ్ సీటు ఇప్పించి కెరీర్లో నిలదొక్కుకునేలా సహకరించినందుకు రోహిత్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి రుణం తీర్చుకోవడానికి ముందుకు వచ్చాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. సిద్దిపేట పట్టణానికి చెందిన శ్రీన�
Harish Rao | రాష్ట్రంలో ఈరోజు జరిగిన హృదయ విదారక సంఘటన ప్రతి మధ్యతరగతి, పేద కుటుంబాన్ని తీవ్రంగా కలచివేసింది. ముఖ్యంగా ఆడపిల్లలున్న తల్లిదండ్రులందరినీ తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. రంగారెడ్డి జిల్లా షాబాద్ల�
KTR | ఈ దేశంలో, రాష్ట్రంలో శీలపరీక్షలు ఎవరికన్నా పెట్టాల్సింది ఉంటే అది రేవంత్రెడ్డికి.. ఎందుకంటే ఆయన లాగా మాకు లాలూచీ పడాల్సిన అవసరం లేదు. ఆ పరిస్థితి లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం
Harish Rao | ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నది కాలం తెచ్చిన కరువు కాదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , కాంగ్రెస్ పార్టీ కుటిల బుద్ధితో తెచ్చిన కరువు అని మాజీ మంత్రి హరీష్రావు ఆరోపించారు.
‘వృథాగా సముద్రంలో కలుస్తున్న గోదావరి జలాలను మళ్లించి రైతుల గోస తీర్చాలన్నదే బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉపనేత హరీశ్రావు ఆరాటం. అందుకే మూడు నెలలు ఇరిగేషన్ మంత్రిగా అవకాశమిస్తే చేసి చూపుతానని సవాల్ విసిర
మెదక్ మున్సిపల్ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్కు అనుకూలంగా పని చేస్తున్నారని కొందరు దుండగులు పార్టీ కార్యకర్త హబీబ్ ఆటోను దగ్ధం చేశారు. దీంతో జీవనోపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్ హబీబ్కు బీఆర్ఎస్ డిప్యూ�
కమీషన్ల మీద ఉన్న యావ కాంగ్రెస్ సర్కారుకు ప్రజా సంక్షేమంపై లేదని మా జీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. కాళేశ్వరం నుంచి వచ్చే గోదావరి జలా లు ప్రజల కండ్లకు కనబడుతున్నాయని, రేవంత్ రెడ�
కాళేశ్వరం నుంచి వచ్చే పారే గోదావరి జలాలు ప్రజల కండ్ల కు కనిపిస్తున్నా, సీఎం రేవంత్రెడ్డి కండ్లకు మాత్రం కనిపించడం లేదా? అని మాజీ మంత్రి హరీశ్రావు విరుచుకుపడ్డారు. గురువారం సిద్దిపేటలో క్యాంప్ కార్యా�
Harish Rao | మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు గురువారం సిద్దిపేటలోని తన క్యాంపు కార్యాలయంలో స్వయంగా తన ఓటరు ఎన్యుమరేషన్ ఫామ్ నింపి బీఎల్ఓకు అందజేశారు. ఓటరు జాబితా సవరణ కోసం చేపట్టిన SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజ�