నీళ్ల పంపకాల్లో అంతర్రాష్ట్ర ఒప్పందాలపై ఎవరు సంతకం పెడతారో అవగాహనలేకనే పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఎద్దేవా చేశారు. నీళ్ల పంపకా�
సీఎంల భేటీలో బనకచర్ల అంశం ఎజెండాలో ఉన్నదా? లేదా? బనకచర్ల కమిటీ పడిందా? లేదా? ఆంధ్రా మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పింది నిజమా? కాదా? కమిటీ వేసినట్టు ఆల్ ఇండియా రేడియో చెప్పింది నిజమా? అబద్ధమా? చెప్పాలని మాజ�
Harish Rao | రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలం అయింది అని మాజీ మంత్రి హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ రోజు మా మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటి పైన దాడి, నా క్యాంపు కార్యాలయం, పాడి కౌశిక్ ర
Harish Rao | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై చెత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన చెత్త వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను అని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రంలోని 109 సర్వే నంబర్ అసైన్డ్ భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు భరోసా ఇచ్చారు.
రాష్ట్రంలో సాగుతున్నది కాంగ్రెస్ పాలన కాదని, బీజేపీ-టీడీపీ రిమోట్ పాలన అని మాజీ మంత్రి హరీశ్రావు దుయ్యబట్టారు. తెలంగాణలో రేవంత్రెడ్డి ప్లస్ కూటమి విషపు పాలన నడుస్తున్నదని ధ్వజమెత్తారు. సీఎం రేవంత�
Harish Rao | మండల కేంద్రంలోని 109 సర్వే నంబర్ అసైన్డ్ భూములను కోల్పోతున్న రైతులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు భూబాధితులకు హామీ ఇచ్చారు.
‘కాంగ్రెస్ పాలనలో గురుకులాల్లో మరణ మృదంగం మోగుతూనే ఉన్నది.. హస్తం పార్టీ గద్దెనెక్కిన 20 నెలల్లో 93 మంది విద్యార్థుల మరణమే ఇందుకు నిదర్శనం.. బీఆర్ఎస్ పాలనలో దేశానికే దిక్సూచిగా నిలిచిన తెలంగాణ గురుకులా�
సీనియర్ నటులు కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) మరణం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర సంతాపం తెలిపారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా, అసాధారణ పాత్రధారిగా తనదైన ముద్ర వేసిన కోట శ�
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సాగు, తాగునీరు అందించేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా సీతారామ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టింది. సాగునీటికి ఇబ్బంది లేకుండా రైతులు పంటలు పండించుకునేందుకు, ప్ర�
‘రాష్ట్రంలో వానలు పడుతలేవు.. లోటు వర్షపాతం ఏర్పడింది.. రైతుల చేన్లు ఎండిపోయే పరిస్థితి ఉన్నది. రేవంత్రెడ్డేమో మోటర్లు ఆన్ చేయకుండా రాజకీయాలు చేస్తున్నడు.. కేసీఆర్కు పేరు వస్తదని రైతులకు నీళ్లిస్తలేడు
Harish Rao | కేసీఆర్ ముందుచూపుతో గోదావరి జలాలను ఖమ్మం జిల్లాకు తరలించి సస్యశ్యామలంగా చేయాలన్న సంకల్పంతో నిర్మించిన సీతారామ ప్రాజెక్టు ఫలాలు రైతులకు అందడం సంతోషంగా ఉందని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు.
టీఆర్ఎస్కేవీతోనే కార్మికుల సమస్యలు పరిషారమవుతాయని డీసీసీబీ మాజీ చైర్మన్, టీఆర్ఎస్కేవీ అధ్యక్షుడు గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. మోటకొండూర్ మండలంలోని కాటేపల్లి ఎక్స్ప్లోజివ్ కంపెనీలో టీఆర�
తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులు, నీటి వాటాల్లో నిజానిజాలను తేల్చేందుకు దమ్ముంటే సీఎం రేవంత్రెడ్డికి నచ్చిన తేదీల్లో అసెంబ్లీలో చర్చ పెట్టాలని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. ‘శాసనసభలో చర్చకు మ�