రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరికి రెండు రోజుల్లో జరిగిన పైరెండు ఘటనలే నిదర్శనం. నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ ఘటనలో ప్రభుత్వం ఒకో పార్టీతో ఒకో విధంగా వ్యవహరిస్తుండటం�
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గూండాలు పేట్రేగిపోతున్నారు. బీఆర్ఎస్ నేతలపై వరుస దాడులకు పాల్పడుతున్నారు. మొన్న చిన్నంబావి మండలం లక్ష్మీపల్లిలో శ్రీధర్రెడ్డి హత్య నిన�
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లింలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు శనివారం శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసంలో నిర్వహించే ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలతో సామరస్యం, ఆనందం వెల్లివిరియా�
సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావుపై అక్రమ కేసులు తగవని రైతుబంధు సమితి రాష్ట్ర కౌన్సిల్ మాజీ సభ్యుడు దేవీరవీందర్ అన్నారు. శనివారం గజ్వేల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
యాసంగిలో రైతులు సాగుచేసిన పంటలు ఎండిపోతున్నాయని, సాగునీటిని అందించి పంటలను కాపాడాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డిని శనివారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ఫోన్లో కోరారు.
Harish Rao | ఏడాది కిందటి వరకు శాంతియుతంగా ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే హింస, నేరాలు పెరిగిపోతున్నాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు.
వరంగల్ జిల్లా మామునూరులో కొత్త ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కీలక ముందడుగు పడింది. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్రం శుక్రవారం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు లేఖ ఇచ్చింది
ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరఫున బీఆర్ఎస్ నేతలు సంధించే ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానాలు ఇవ్వలేకపోతున్నది. 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయాలని నిగ్గదీయడాన్ని రేవంత్రెడ్డి సర్కారు తట్టుకోలేకపోత�
పౌల్ట్రీ రైతులను ప్రోత్సహించాలని కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవటం లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. శుక్రవారం పట్టణంలోని డిగ్రీ కళాశాల మైదానంలో సిద్దిపేట జిల్లా పౌల్ట్రీ
గుండె శస్త్ర చికిత్స అనంతరం కోలుకుంటున్న నర్సాపూర్ మాజీ ఎమ్మె ల్యే చిలుముల మదన్రెడ్డిని హైదరాబాద్లోని ఆయన నివాసంలో శుక్రవారం మాజీ మంత్రి హరీశ్రావు, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, జహీర�
Harish Rao | విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో క్రీడలు అంతే ముఖ్యమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హరీశ్రావు తెలిపారు. సిద్దిపేట విపంచి కళానిలయంలో ఇక్రా ఇంటర్నేషనల్ స్కూల్ వార్షికోత్సవంలో హరీశ్రావు
Harish Rao | చికెన్, కోడిగుడ్ల విషయంలో సోషల్మీడియాలో సృష్టించే అపోహలను నమ్మవద్దని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు సూచించారు. సిద్దిపేట జిల్లా పౌల్ట్రీ రైతుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత చికెన్ అండ్ �
Errolla Srinivas | కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయడం లేదని ముఖ్యమంత్రిని ఎనుముల రేవంత్ రెడ్డి కాదు, ఎగవేతల రేవ�