బనకచర్ల ద్వారా 200 టీఎంసీల కృష్ణా నీటిని తరలించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు కుట్రలు చేస్తుంటే, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని మాజీ మంత్రి హరీశ్రావు ఒక ప్రకటనలో ప్రశ్నించారు. బనకచర్ల ద్వా�
Harish Rao | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జల దోపిడీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మొద్దు నిద్ర వీడాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు సూచించారు.
Harish Rao | మండుటెండలు రాకముందే.. తెలంగాణ వ్యాప్తంగా తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఈ తాగునీటి కష్టాలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్పందించారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి పథం వైపు కాకుండా పతనం వైపు తీసుకెళ్తున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం అనాలోచిత చర్యల కారణంగా రాష్ట్ర ఆ
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి పాలనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి గారూ.. మీరు చేస్తున్నది తెలంగాణ రైజింగ్ కాదు, తెలంగాణ ఫాలింగ్ అని సూచించారు. గత ఆరేళ్లలో ఫిబ్రవర�
స్కాలర్షిప్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పేద, మధ్యతరగతి విద్యార్థులకు శాపంగా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. విదేశీ విద్యా పథకం కింద ఎంపికై, విదేశాలకు వె�
కేసీఆర్ కట్టించిన సీతారామ ప్రాజెక్టు ఇప్పుడు దిక్కు అయ్యిం ది. ప్రతిపక్షంలో ఉన్నపుడు కాంగ్రెస్ వ్యతిరేకించినా ఆ ప్రాజెక్టే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వరప్రదాయినిగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష�
తెలంగాణకు అన్యాయం చేయడమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్తున్న సమన్యాయం అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ నిర్మిస్తు
గత ప్రభుత్వాలు ప్రజల కోసం చేసిన మంచి పనులు, పథకాలను అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు కొనసాగిస్తేనే ప్రజలకు మంచి జరుగుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూర�
Harish Rao | కాంగ్రెస్ చేతగానితనం, నిర్లక్ష్యం వల్ల కేంద్రంలో ఉన్న బీజేపీ పక్షపాత ధోరణి వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతున్నది అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ధ్వజమెత్తారు.
Harish Rao | కాళేశ్వరం తెలంగాణ వరప్రదాయిని అని.. కాళేశ్వరం కుంగింది అన్నవారికి, ఈ నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి? అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ప్రశ్నించారు.
Harish Rao | " ఓ వైపు ఎండిపోతున్న పంటలు... మరోవైపు రంగనాయకసాగర్లో అడుగంటుతున్న జలాలు" ఈ పరిస్థితిని చూసి దిగాలుగా ఉన్న సిద్దిపేట నియోజకవర్గ రైతుల పక్షాన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు చేసిన ప్రయత్నం ఫలించింది.
Harish Rao | కేసీఆర్ కృషి ఫలితం.. సీతారామా ప్రాజెక్టు, నెర్రెలు బాసిన సాగర్ ఆయకట్టుకు గోదావరి జలాలు అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు తెలిపారు. నాడు సీతారామ ప్రాజెక్టును వ్యతిరేకించిన కాంగ్రెస్.. అప్పట్ల
గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తాము లేవనెత్తిన అంశాలపై తమకు ఇప్పటికీ సమాధానాలు రాలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి తక్షణమే సమాధానాలు ఇప్పించాలని మంగళవారం ఆయన శాసనసభ స్ప�