Harish Rao | ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు విమర్శించారు. రేవంత్ రెడ్డికి పాలన చేతకాక ప్రకృతిపై, ప్రతిపక్షాలపై నిందలు వేసి తప్పించుకునే ప్రయ
Million March | తెలంగాణ మలిదశ ఉద్యమంలో అత్యంత కీలకమైన ఘట్టాల్లో ఒకటైన మిలియన్ మార్చ్కు నేటితో 14 ఏళ్లు పూర్తి అయిన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్రావు నాటి సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు.
ఎండల వల్ల పంటలు ఎండుతున్నాయని సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్రావు భగ్గుమన్నారు. పాలన చేతగాక ప్రకృతి మీద కూడా రేవంత్రెడ్డి నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. ‘ఎండలకు పంటలు ఎండుతు
టీఎన్జీవో కోశాధికారి, ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్గా బాధ్యతలు నిర్వహిస్తున్న రామినేని శ్రీనివాసరావు (60) అలియాస్ బొట్టు శ్రీను, అలియాస్ తెలంగాణ శ్రీను ఆదివారం మృతిచెందారు.
రంగనాయకసాగర్ నుంచి ఎడమ కాల్వ ద్వారా సాగునీరు విడుదల చేయించినందుకు నారాయణరావుపేట మం డలం బంజేరుపల్లిలో ఆదివారం ఎమ్మెల్యే హరీశ్రావు చిత్రపటానికి రైతులు క్షీరాభిషేకం చేశారు.
Ramineni Srinivasa Rao | తెలంగాణ ఉద్యమకారుడు, టీఎన్జీవో ట్రెజరర్, ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్గా బాధ్యతలు నిర్వహిస్తున్న రామినేని శ్రీనివాసరావు (60) అలియాస్ బొట్టు శ్రీను మరణం పట్ల బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీశ్రా
Harish Rao | గుమ్మడిదల, మార్చి9: డంపింగ్యార్డు రద్దు కోసం అన్ని సాక్ష్యాధారాలతో గ్రీన్ట్రిబ్యునల్ కోర్టును ఆశ్రయించాలని డంపింగ్యార్డు వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీర�
Harish Rao | పటాన్చెరులో మార్చి 11వ తేదీన నిర్వహిస్తున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి రావాలని సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావును మహిళలు ఆహ్వానించారు. నగరంలోని హరీశ్రావు కార్యాలయంలో పటాన్చెరు కార్�
Revanth Reddy | సీఎం రేవంత్రెడ్డి మరోసారి తన అసమర్థతను, నిస్సహాయతను చాటుకున్నారు. పంటలకు నీళ్లివ్వడం తన వల్ల కాదని చెప్పకనే చెబుతూ చేతులెత్తేశారు. పంటలు ఎండి, గుండెలు పగిలి రైతన్నలు ఉరికొయ్యలకు వేలాడుతుంటే ప్రభ�
సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని వెలిమెలలోని శ్రీఅనంత పద్మనాభస్వామి బ్రహ్మోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. రాత్రి సమయంలో స్వామివారి కల్యాణం కనుల పండువగా నిర్వహించారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలను మొదటినుంచి కాపాడుకుంటూ వస్తున్న బీఆర్ఎస్సే తెలంగాణ సమాజానికి రక్షణ కవచమని ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పునరుద్ఘాటించారు. ఈ విషయం గత 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ ప�
ప్రజాప్రభుత్వం అంటే పలాయనం చిత్తగించడమేనా? అని మాజీమంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ కమీషన్ల కకుర్తి సచివాలయం సాక్షిగా బయటపడిందని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
బనకచర్ల ద్వారా 200 టీఎంసీల కృష్ణా నీటిని తరలించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు కుట్రలు చేస్తుంటే, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని మాజీ మంత్రి హరీశ్రావు ఒక ప్రకటనలో ప్రశ్నించారు. బనకచర్ల ద్వా�