ప్రతి అంశంలోనూ నాలుక మడతేస్తు న్న సీఎం రేవంత్రెడ్డి, భూముల అమ్మకంపై నా ప్లేటు ఫిరాయించి నిస్సిగ్గుగా నిధుల సమీకరణ కోసం వేలంబాట పట్టాడని మాజీ మంత్రి హరీశ్రావు ఫైర్ అయ్యారు.
సిద్దిపేట రూరల్ మండలం అంకంపేట, సీతారాంపల్లి గ్రామాల్లో వందల ఎకరాల్లో వరి పొలాలు ఎండిపోయాయి. ఈ రెండు గ్రామాలే కాదు ఏ ఊరిలో చూసినా వరిపొలాలు ఎండిపోయి కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ హయాంలో ఎప్పుడూ చెరువుల్ల�
Harish Rao | ప్రతీ అంశం లో ప్లేటు ఫిరాయిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ భూముల అమ్మకంపై కూడా తన నాలుకను మడత పెట్టి నిస్సిగ్గుగా నిధుల సమీకరణ కోసం వేలాల బాట పట్టిండు అని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు
Harish Rao | రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు లేఖ రాశారు. నక్షత్రం గుర్తు లేని ప్రశ్నలకు ఇప్పటి వరకు ఎందుకు సమాధానాలు ఇవ్వలేదని స్పీక
మాజీ మంత్రి హరీశ్రావు లేఖకు ప్రభుత్వం స్పందించింది. ప్రభుత్వం సన్ప్లవర్ కొనుగోలు చేయకపోవడంతో రైతులు దళారులకు పంటను అమ్మి నష్టపోతున్నారని, వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని హరీశ్రావు ఆదివ�
కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యానికి ఎస్ఎల్బీసీ ఘటనలో కార్మికులు బలయ్యారని మాజీ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. వారి మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పది రోజులైనా సహాయక చర్
టన్నెల్లో ప్రమాదం జరిగి పది రోజులైనా రెస్క్యూ ఆపరేషన్ కొలిక్కి రాలేదు. ఈ ప్రభుత్వం కనీసం మృతదేహాలను కూడా బయటకు తీసుకురాలేక పోతున్నది. ఈ అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఫెయిలైంది. 2 రోజుల్లో ఆపరేష�
కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తా, తుడిచేస్తా అనే కురచ బుద్ధితో ఉన్న సీఎం రేవంత్ రెడ్డికి జాతిపిత గాంధీజీ కూడా టార్గెట్ అయినట్టున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. గాంధీ పేరు చెప్పి ర�
‘మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టడం.. పాలనా వైఫల్యాల నుంచి దృష్టిమళ్లించడం..పూటకో మాట చెప్తూ ప్రజలను మోసం చెయ్యడం సీఎం రేవంత్రెడ్డి నైజం’ అంటూ మాజీ మంత్రి హరీశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో పొద్దుతిరుగుడు గింజల కొనుగోళ్లను వెంటనే చేపట్టాలని, కొనుగోలు కేంద్రాలను సోమవారం నుంచే ప్రారంభించాలని బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్
ఇందిరమ్మ రాజ్యమని చెప్పుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇష్టారాజ్యంగా పాలన సాగిస్తున్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శలు గుప్పించారు.
Harish Rao | మీ రాజకీయ ప్రయోజనాల కోసం సాంకేతికపరమైన విషయాలు నిర్లక్ష్యం చేసి ఆదరబాదరగా ఎస్ఎల్బీసీ పనులు పరిగెత్తించారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు తెలిపారు. కార్మికులు వద్దని వారిస్తున్నా వినకుండ�
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడికి పోయినా పాత చింతకాయ పచ్చడి వాగుడే వాగుతున్నాడని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు విమర్శించారు. కేసీఆర్ను తిట్టడం తప్ప ప్రజలకు పనికొచ్చే విషయం ఒక్కటి కూడా మాట్లాడ�
Harish Rao | సన్ ఫ్లవర్ రైతుల కష్టాలు మీకు పట్టవా..? అని ప్రశ్నిస్తూ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు బహిరంగ లేఖ రాశారు. సన్ ఫ్లవర్ కొనుగోలు కేంద్రాలను ఇంకెప్పుడు ప్రారంభ�