కాంగ్రెస్ 14 నెలల పాలనలో రాష్ట్రంలో నాలుగు ప్రాజెక్టులు కుప్పకూలాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు దుయ్యబట్టారు. ఖమ్మం జిల్లాలో పెద్దవాగు, నల్లగొండ జిల్లాలో సుంకిశాల, పాలమూరులో వట్టెం పం
Revanth Reddy | కేటీఆర్, కేసీఆర్, హారీశ్రావు, బీఆర్ఎస్పై బట్టకాల్చి మీదేయడమే పనిగా పెట్టుకున్న సీఎం రేవంత్రెడ్డి మరో నాటకానికి తెరతీశారు. ఇటీవల పలువురు మరణించడాన్ని మాజీ మంత్రి కేటీఆర్కు అంటగట్టే కుట్రకు
ఢిల్లీ కాంగ్రెస్ను సాదేందుకే ఎల్ఆర్ఎస్ ముసుగులో ప్రజలను బాదేందుకు గల్లీ కాంగ్రెస్ సిద్ధమైందని, ఎన్నికల్లో ఓట్లకోసం ఫ్రీగా చేస్తామని చెప్పి ఇప్పుడు డిస్కౌంట్ల పేరిట మోసం చేస్తున్నదని మాజీ మంత్రి
దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదంలో 8 మంది చిక్కుకున్న ఘటనా స్థలానికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు, బీఆర్ఎస్ బృందం రానుంది. గురువారం అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్పందించారు.
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలనలో హైదరాబాద్ నగరంలో ఏ ఒక్కరోజు కూడా నీటి కష్టాల్లేవు. కానీ ఇవాళ ఎండాకాలం రాక�
రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత తీవ్రమైంది. వారం పది రోజులుగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా షాపుల వద్ద పోలీసుల పహారా నడుమ రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. టోకెన్ ఉంటేతప్ప దొరకడం లేదు. క్యూలో చెప్పుల�
‘ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకొని 8 మంది కార్మికులు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంటే..ముఖ్యమంత్రి మాత్రం ఇదేమీ పట్టకుండా ఎన్నికల ప్రచారానికి పోయిండు.. రేవంత్రెడ్డికి కార్మికుల ప్రాణాలు ముఖ్యమ�
మేడిగడ్డ బరాజ్ కుంగుబాటుపై దర్యాప్తు జరపాలని కోరుతూ నమోదైన ప్రైవేటు ఫిర్యాదులో కింది కోర్టు నోటీసులు జారీ చేయడాన్ని సవాలు చేస్తూ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు, మాజీ మంత్రి త�
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు ఎదుర్కొంటున్న యూరియా కష్టాలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు విమర్శలు గుప్పించారు. మొన్న మహబూబాబాద్ జిల్లాలో యూరియా పంపిణీ కోసం పోలీసులు టోకెన్లు జారీ చేస్తే
అధికారులను పావులుగా చేసుకొని ప్రతిపక్ష నేతలను సీఎం రేవంత్రెడ్డి వేధింపులకు గురిచేస్తున్నారని బీఆర్ఎస్ నేత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శించారు. ఏదైనా చేసి మాజీ మంత్రి హరీశ్రావును ఇరిక�
కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలన వల్లే ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానికితనానికి ఈ ఘటన నిదర్శనమని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆరోపించారు.
నారాయణపేటలో జరిగిన సీఎం రేవంత్రెడ్డి కార్యక్రమంలో ఓ విద్యార్థిని ప్రసంగం అందరినీ ఆకట్టుకున్నది. నారాయణపేట మెడికల్ కాలేజీ విద్యార్థిని సత్యజ్యోతి తన కుటుంబ, విద్యానేపథ్యంపై మాట్లాడారు.