నిప్పులు చెరిగింది. హరీశ్రావుతోపాటు మాజీ పోలీసు అధికారి రాధాకిషన్రావుపై దర్యాప్తు నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఈ కేసులో వారిద్దరినీ అరెస్ట్ చేయరాదంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వ
ఛత్రపతి శివాజీ మహరాజ్ యువతరానికి స్ఫూర్తి అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. శివాజీ జయంతి సందర్భంగా బుధవారం చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
పచ్చకామెర్లోనికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందన్నట్టు.. ప్రజాస్వామ్యానికి వెన్నెముక అయిన బ్యూరోక్రాట్ వ్యవస్థను కించపరిచేలా సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించడం తగదని మాజీ మంత్రి హరీశ్రావు హితవుపలిక
Harish Rao | స్వరాష్ట్ర సాధన కోసం ఉవ్వెత్తున ఉద్యమించిన తెలంగాణలో సరిగ్గా 11 ఏండ్ల క్రితం నవ చరితకు పునాది పడింది. 2014 ఫిబ్రవరి 18న లోక్సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందింది.
KCR | హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు బీఆర్ఎస్ పార
కేసీఆర్ అంటే నాలుగు కోట్ల మంది ప్రజల భావోద్వేగమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) అన్నారు. కేసీఆర్కు తెలంగాణకు ఉన్న బంధం పేగు బంధమని చెప్పారు. కేసీఆర్ ది తెలంగాణ ప్రజలది తల్లీబిడ్డల బంధమని తెలిప�
కేసీఆర్ అంటే తెలంగాణ ఉద్వేగం, ఉద్రేకం, తెలంగాణ స్వాభిమానం, జై తెలంగాణ యుద్ధ నినాదం, తెలంగాణ సమున్నత అస్తిత్వం అన్నారు. తెలంగాణ ప్రజా ఉద్యమ పటుత్వం, తెలంగాణ ఆవేశాల అగ్నితత్వం, తెలంగాణ అనురాగాల అమృతత్వం, తె�
నాగర్జునసాగర్ కుడికాలువ నుంచి ఏపీ ప్రభుత్వం రోజూ 10 వేల క్యూసెక్కుల నీటిని తరలించుకుపోతుంటే తెలంగాణ ప్రభుత్వం మౌనం వహిస్తూ రాష్ట్ర రైతాంగానికి తీరని అన్యాయం చేస్తున్నదని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమె
నమస్తే తెలంగాణ ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తి, శ్రీలత దంపతుల కుమారుడు శ్రీకర కపర్ది శర్మతో గౌరీభట్ల శారదాప్రసాద్, విరజ దంపతుల కూతురు మనస్విని వివాహ మహోత్సవం ఆదివారం సిద్దిపేటలో వైభవంగా జరిగింది.
Harish Rao | తెలంగాణ నీటి ప్రయోజనాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గండి కొడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తుండటం దుర్మార్గమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్రావు విమర్శించారు. కృష్ణా జలాలను ఏపీ అడ్
రాష్ట్రం సాధించి పెట్టిన కేసీఆర్ను తెలంగాణ నుంచి బహిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాట్లాడడంపై మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తంచేశారు.
దీర్ఘకాలిక లక్ష్యాలతో యువత రాజకీయాల్లోకి రావాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి టీ హరీశ్రావు సూచించారు. విద్యావంతులు సైతం రాజకీయాల్లో వస్తున్నారని, ఇది స్వాగతించాల్సిన విషయమని అన్నారు.
కాంగ్రెస్ అధ్వాన పాలనకు రాష్ట్రంలో అడుగంటుతున్న జలాలే సంకేతాలని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. సీఎం రేవంత్రెడ్డి ముందుచూపులేమి, వైఫల్యంతో నీటి సంక్షోభం దిశగా తెలంగాణ వెళ్తున్నదని, రాష్ట్రవ్య�