‘హరీశన్నా.. మా దుకాణాలు కూలగొడుతున్నరు. మమ్మల్ని ఆదుకోండి. 28 ఏండ్ల సంది ఇక్కడనే ఉంటున్నం. ఎవరూ మా జోలికి రాలె. కానీ ఇప్పుడొచ్చి రోడ్లు ఆక్రమించిండ్రని కూలగొడుతున్నరు..’ అంటూ బండ్లగూడ జాగీర్కు చెందిన చిరు �
సిద్దిపేట-ఎల్కతుర్తి జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా సిద్దిపేట నియోజకవర్గంలోని నంగునూరు మండలం రాజగోపాల్పేట వద్ద సెంట్రల్ లైటింగ్, ఫుట్పాత్తో కూడిన డ్రైనేజ్ ఏర్పాటు చేయాలని ఇటీవల మాజీ మంత్రి, ఎమ్�
ఆర్ఎంపీలు, పీఎంపీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తున్నదని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. వారికి శిక్షణ ఇస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టి ఇప్పుడు మరిచిపోయిందని ధ్వజమెత్తారు. సోమవారం ఇ�
Harish Rao | రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. ఇందిరా పార్క్, ధర్నా చౌక్ వద్ద ఆర్ఎంపీ, పీఎంపీలు నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో హరీశ్రావ
Harish Rao | తెలంగాణలో ఏ వర్గాన్ని కదిలించినా కళ్లల్లో కన్నీళ్లే కనిపిస్తున్నాయని బీఆర్ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరాపార్క్, ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన ఆర్ఎంపీ, పీఎంపీ�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేసి మంత్రివర్గంలో 42 శాతం పదవులను బీసీలకు ఇవ్వాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు డిమాండ్ చేశారు.
నంగునూర్ మం డలం ఘణపూర్లో నిర్మిస్తున్న పంప్హౌస్ నిర్మాణ పనుల జాప్యంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నీట
Harish Rao | రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే మరీశ్రావు బహిరంగ లేఖ రాశారు. సన్నవడ్లు అమ్ముకొని రెండు నెలలైనా రైతులకు బోనస్ డబ్బులు ఇవ్వడం లేదు అని హరీశ్రావు మండిపడ�
Harish Rao | హైదరాబాద్లోని ఆదిభట్లలో మరో రియల్టర్ ఆత్మహత్య చేసుకోవడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మొన్న కొంపల్లిలో రియల్ ఎస్టేట్ వ్యాపారి వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య, �
కొత్త రేషన్కార్డుల కోసం దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం చేసిన ప్రకటన జనాలకు నిరాశనే మిగిల్చింది. దరఖాస్తులు స్వీకరించాలని శుక్రవారం పౌరసరఫరాలశాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ సూచించడంతో శనివారం జనం మీ స�
ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు గాడిద గుడ్డు మిగిలిందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు ఎద్దేవాచేశారు. హర్యానా, మహారాష్ట్రతోపాటు తాజాగా ఢిల్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంలో రాహుల్గాంధీ, రేవంత్రెడ్డ�
మల్లన్నసాగర్ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత సీఎం రేవంత్రెడ్డిపై ఉన్నదని మాజీ మంత్రి హరీశ్రావు స్పష్టంచేశారు. సిద్దిపేట జిల్లాలో నిర్మించిన శ్రీకొమురవెల్లి మల్లన్నసాగర్ రిజర్వాయర్�
ఆర్టీసీ కార్మికులకు డమ్మీ చెక్కులు ఇచ్చి మోసం చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికే దక్కిందని మాజీ మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. శనివారం ఆయన ఓ టీవీ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభుత్వ వైఫల్యాలను �