Rythu Bharosa | రైతు భరోసా విషయంలో చేసేది గోరంత.. చెప్పుకునేది కొండంత అన్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఉందని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. రైతులందరికీ ఎకరాకు రూ.7,500 రైతు భరోసా అని చెప్పి.. ఎందుకు రూ.6వేలకు కుదిం�
Harish Rao | సంగారెడ్డి జిల్లా నల్లవల్లి, ప్యారానగర్ గ్రామాల పరిధిలో జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డ్ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న స్థానిక ప్రజలు, రైతులకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక�
Harish Rao | ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు క్వాష్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా హరీశ్రావును అరెస్ట్ చేయొద్దన్న మధ్యంతర ఉత్తర్వులన�
అసెంబ్లీ ప్రారంభమైన వెంటనే వాయిదా వేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ ప్రారంభమైన రెండు నిమిషాలకే వాయిదా వేయటం ఏమిటని ప్రశ్నించారు. క్యాబినెట్ సమావేశం ఇంకా కొనసాగుతు�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుక్రవారం చేసిన వ్యాఖ్యలు గులాబీ దళంలో జోష్ను నింపాయి. ప్రజా సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరు చేద్దామని కేసీఆర్ ఇచ్చిన పిలుపు క్యాడర్లో సమరోత్సాహాన్ని న�
కాంగ్రెస్ మాయమాటలు నమ్మి మోసపోవద్దని, అధికారంలోకి రాగానే సీఎం రేవంత్రెడ్డి వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తానని చెప్పి మాట తప్పారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు.
Harish Rao | చిన్న చిన్న బిల్డర్లను రోడ్డున పడేస్తూ, వారి ఆత్మహత్యలకు కారణమవుతున్న హైడ్రాపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Harish Rao | కాంగ్రెస్ పార్టీ అసమర్ధ పాలనతో ఆత్మహత్య చేసుకున్న బిల్డర్ వేణుగోపాల్ రెడ్డి కుటుంబాన్ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పరామర్శించారు.
రైతు భరోసా 26 జనవరి రాత్రి టికు టికుమని రైతుల ఖాతాల్లో పడుతుందన్నాడు సీఎం... టికు టికు లేదు.. టంగుటంగు లేదు.. మాటలకు చేతలకు పొంతన లేని కాంగ్రెస్ ప్రభుత్వంపై విసుగు వచ్చిందంటూ రైతులు ఎమ్మెల్యే హరీశ్రావుకు వ�
Harish Rao | కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్పై మాజీ ఆర్థిక మంత్రి హరీశ్రావు విరుచుకుపడ్డారు. సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్.. దేశమంటే కొన్ని రాష్ట్రాలే అన్నట్లు ఉందని విమర్శించారు. తెలంగాణ ను�
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావును శుక్రవారం నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి మున్సిపల్ మాజీ పాలకవర్గ సభ్యులతో కలిసి గచ్చిబౌలిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
Harish Rao | కేసీఆర్ పాలనలో జరిగిన సమగ్ర అభివృద్ధి కేంద్ర ఆర్థిక సర్వేతో మరోసారి రుజువైందని, ఇది కాంగ్రెస్కు చెంపపెట్టు లాంటిదని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ‘ఎక్స్' వేదికగా స్ప