Delhi Elections | ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోకపోవడంపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు సెటైర్లు వేశారు. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు గాడిద గుడ్డు మాత్రమే మిగిలిందని విమర్శించారు.
రేషన్ కార్డులకు మీసేవా దరఖాస్తుల పేరుతో కాంగ్రెస్ పార్టీ మరోసారి దగా చేస్తున్నదంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తుల పేరిరు ప్రజలను ఇంకెన్ని సార్లు మోసం చేస్తారన�
కులగణనతో కాంగ్రెస్ ప్రభుత్వం సెల్ఫ్గోల్ చేసుకున్నదని మాజీ మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. ఎక్కడైనా సర్వే చేస్తే జనాభా పెరగాలి కానీ తగ్గడం ఏమిటని ప్రశ్నించారు. శుక్రవారం ఒక చానల్కు ఇచ్చిన ఇంటర్వ్
మహబూబాబాద్ జిల్లా దామరవంచ గిరిజన గురుకులంలో ఫుడ్ పాయిజన్ జరిగి, విద్యార్థులు దవాఖాన పాలుకావడం సర్కారు నిర్లక్ష్యానికి పరాకాష్ట అని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏడాది కాంగ్రెస్ పాల�
Harish Rao | మహబూబాబాద్ జిల్లా దామరవంచ గిరిజన గురుకులంలో ఫుడ్ పాయిజన్ జరిగి, విద్యార్థులు ఆసుపత్రి పాలు అయ్యారు. ఈ ఘటనపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్పందించారు. ఫుడ్ పాయిజన్ ఘటన కాంగ్రెస్ ప�
వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రజల పాలిట అభయహస్తం కాదని, భస్మాసుర హస్తమని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హ�
Harish Rao | రాష్ట్ర ప్రజలారా.. ఆత్మహత్యలు పరిష్కారం కాదు. నమ్మి ఓటేసినందుకు నట్టేట ముంచుతున్న కాంగ్రెస్ పార్టీపై కొట్లాడుదామని పిలుపునిచ్చారు. హక్కుగా రావాల్సిన పథకాలను సాధించుకుందామన్నారు. బీఆర్ఎస్ పార్టీ మ
Harish Rao | మధ్యాహ్న భోజనం పథకం అమలులో కాంగ్రెస్ సర్కార్ వహిస్తున్న నిర్లక్ష్యంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాయణపేట జిల్లా కోస్గి మండలం చెన్నారం ప్రాథమిక పాఠశాలలో విద్�
రియల్ఎస్టేట్ వ్యాపారి చక్రధర్గౌడ్ చేసిన ఫిర్యాదుపై పంజాగుట్ట పోలీస్స్టేషన్లో నమోదైన కేసులో మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యుడు టీ హరీశ్రావుకు హైకోర్టు మంజూరుచేసిన మధ్యంతర బెయిల్ను ఈ నెల 12 వరకు
రాష్ట్ర ప్రభుత్వం ఫ్రంట్లైన్ వర్కర్లకు జీతాలివ్వకపోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. తెలంగాణ వైద్యవిధాన పరిషత్ దవాఖానలల్లో శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బందికి 3 నెల�
సంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ నాయకుల అరెస్టుపై మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలోని నల్లవల్లి, ప్యారానగర్ గ్రామా ల పరిధిలో జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డ్�
Rythu Bharosa | రైతు భరోసా విషయంలో చేసేది గోరంత.. చెప్పుకునేది కొండంత అన్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఉందని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. రైతులందరికీ ఎకరాకు రూ.7,500 రైతు భరోసా అని చెప్పి.. ఎందుకు రూ.6వేలకు కుదిం�