బంజారాల ఆరాధ్య దైవం సద్గురు సంత్ శ్రీసేవాలాల్ మహరాజ్ జయంతి సందర్భంగా గిరిజన బిడ్డలందరికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) శుభాకాంక్షలు తెలిపారు. ఆ మహనీయుడు చూపిన ఆదర్శమార్గంలో మానవ శ్రేయస్సు క
సంగారెడ్డి జిల్లాలో నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరందించే సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ఆరోపించారు.
పచ్చని పంటలు, చెరువులు, పర్యాటకానికి నెలవైన గుమ్మిడిదలలో జీహెచ్ఎంసీ డంపింగ్యార్డు ఏర్పాటుతో ప్రభుత్వం ఈ ప్రాంతంలో కుంపటి పెట్టాలని చూస్తున్నదని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ధ్వజమెత్తారు.
గుమ్మడిదలను మరో లగచర్లగా మారిస్తే సహించేది లేదని, ఇక్కడి రైతులే ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని మాజీ మంత్రి హరీశ్రావు హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలను ఆగం చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం డంప
ఫోన్ట్యాపింగ్పై రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్గౌడ్ ఫిర్యాదు మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు ఇతరులపై పంజాగుట్ట పీఎస్లో నమోదైన కేసులో సాక్షిని ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలోనే విచారణక�
Harish Rao | నీళ్ల కోసం మరో పోరాటానికి సిద్ధమవుదాం.. 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఆరాటపడిన కేసీఆర్ ఆకాంక్షను నెరవేర్చుదామని సంగారెడ్డి జిల్లా ముఖ్య నాయకులకు, ప్రజలకు మాజీ మంత్రి, సిద్దిప�
Harish Rao | సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో డంపింగ్ యార్డు ఏర్పాటును వ్యతిరేకిస్తూ నిరసన చేస్తున్న రైతులు, స్థానికులకు మాజీ మంత్రి హరీశ్ రావు మద్దతు ప్రకటించారు.
కేసీఆర్ పదేండ్లలో తెలంగాణ వైద్యారోగ్య రంగాన్ని దేశానికే రోల్మాడల్గా నిలిపితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఖ్యాతిని దూరం చేస్తున్నది. 134 రకాల రోగనిర్ధారణ పరీక్షలను పేద ప్రజలకు ఉచితంగా అందించేందుకు
టీ- డయా�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనేక సంక్షేమ పథకాల ద్వారా ఆదివాసీ ఎరుకలను ఆదుకున్నామని మాజీ మంత్రి హరీశ్రావు గుర్తుచేశారు. తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర కమిటీ క్యాలెండర్-2025ను గురువారం హరీశ్రావు ఆవి�
Kodangal | వేసవి ప్రారంభానికి ముందే తాగునీటి కటకట మొదలైంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే మంచి నీటి కరువు ఏర్పడింది. కొడంగల్ నియోజకవర్గంలోని టేకుల్ కోడ్ గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని ప�
ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలంటూ గొప్పలు చెప్పుకొంటున్న రాష్ట్ర ప్రభుత్వం 12 రోజులు గడుస్తున్నా హోంగార్డులకు జీతాలు చెల్లించకపోవడంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు మండిపడ్డారు. 16 వేల మంది హోం�
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించిన తర్వాతే స్థానిక సం స్థల ఎన్నికలు నిర్వహించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు డిమాండ్ చేశారు. మంగళవారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని కోనాయిపల్ల�
‘పిల్లల ఫీజులు ఎట్ల కట్టాలె? ఇల్లు అద్దె ఎల్లాలె? ఈ పాలన మాకొద్దు. హరీశన్నా.. బతకలేకపోతున్నం. ఆటో కిరాయి 200 కూడా వస్తలేవు. మాకు చావు తప్ప వేరే దిక్కు లేదు.’ అంటూ ఆటో డ్రైవర్ మల్లయ్య మాజీ మంత్రి హరీశ్ వద్ద కన్�