సిద్దిపేట నియోజకవర్గంలో నాలుగేండ్ల నుంచి యాసంగి పంటకు రంగనాయకసాగర్ కాల్వల ద్వారా రైతుల పంట పొలాలకు సాగు నీటిని అందిస్తున్నామని, ఈ సారి యాసంగి పంటకాలం పూర్తయ్యే వరకు సాగునీటిని అందించాలని రాష్ట్ర నీటి
‘తెలంగాణను ఎండబెట్టి ఏపీకి నీళ్లిస్తరా? మన రాష్ట్ర వాటాగా దాచిపెట్టుకున్న కృష్ణా నీటిని ఏపీ అక్రమంగా తరలిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చోద్యం చూస్తున్నది?’ అంటూ మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ఆగ్రహం వ్
‘భార్యాపిల్లలతో కలిసి ఫంక్షన్కు వెళ్తున్న నాకు పంజాగుట్ట ఎస్ఐ శివశంకర్ ఫోన్ చేసి.. డీసీపీ సారు రమ్మంటున్నారు పది నిమిషాల్లో మాట్లాడి పంపిస్తామని చెప్పారు. ఈ నెల 15న రాత్రి 7.30 గంటలకు వెళ్లిన నన్ను అర్ధ�
మాజీ మంత్రి హరీశ్రావు, మాజీ పోలీసు అధికారి రాధాకిషన్రావుపై నమోదై న ఫోన్ట్యాపింగ్ కేసు దర్యాప్తును నిలిపివేస్తూ వెలువరించిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది.
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డికి నిజాలు ఇష్టం లేకపోయినా.. అవి ఆయన్ను వెంటాడుతూనే ఉన్నాయని తెలిపారు. తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిన కే�
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి తనకు అలవాటైన పైశాచిక భాషలో పాలమూరు ప్రగతిపై పచ్చి అబద్ధాలు ఆడారని.. పిచ్చి ప్రేలాపనలు పేలాడని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు అన్నారు. కృష్ణా జలాలను ఏపీ యథేచ్చగా తరలించుకప�
Harish Rao | రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు నిప్పులు చెరిగారు. ఇప్పటికీ చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదని, రైతుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్త�
తెలంగాణకు ఏమైనా ద్రోహం జరిగిందంటే దానికి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, చంద్రబాబు నాయుడు, ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి బాధ్యులని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అని చె�
గులాబీ శ్రేణుల్లో నూతనోత్తేజం తొణకిసలాడుతున్నది. పార్టీ 25వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో ఏడాదంతా రజతోత్సవాలు ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బుధవారం ఇచ్చిన పిలుపుతో రాష్ట్ర వ�
తెలంగాణ ఆత్మలేని రేవంత్రెడ్డి కట్టప్పలా మారి మరో కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. తన సీటు కాపాడుకోవడం కోసం రేవంత్రెడ్డి రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నా�
ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్గౌడ్ ఫిర్యాదు ఆధారంగా పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన కేసులో దర్యాప్తు నిలిపివేస్తూ ఇచ్చిన ఆదేశాలను సవరించాలని కోరుతూ పోలీసులు గురువారం
Harish Rao | ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి, ఆంధ్రప్రదేశ్ చేస్తున్న జల దోపిడీని అడ్డుకోవాలి అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు సూచించారు.
నిప్పులు చెరిగింది. హరీశ్రావుతోపాటు మాజీ పోలీసు అధికారి రాధాకిషన్రావుపై దర్యాప్తు నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఈ కేసులో వారిద్దరినీ అరెస్ట్ చేయరాదంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వ