రహదారుల భద్రతా చర్యల్లో భాగంగా ప్రతి 15 రోజులకు ఒకసారి ఆర్ అండ్ బి, పోలీస్, జాతీయ రహదారులు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్�
ACB raids | ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు కార్యాలయానికి వస్తే రైటర్ల ద్వారా కట్టాల్సిన చలాన్ కంటే అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని తమకు పక్కా సమాచారం ఉందన్నారు వరంగల్ ఏసీబీ అధికారులు
Warangal | తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం టీజీపాలీసెట్–2025 అడ్మిషన్ కౌన్సిలింగ్ గురువారం రాష్ట్రవ్యాప్తంగా హెల్ప్ లైన్ సెంటర్లలో ఒకేసారి విజయవంతంగా ప్రారంభమైంది.
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతిని పురస్కరించుకొని ఈనెల 27న హనుమకొండ బాలసముద్రంలోని ప్రెస్ క్లబ్లో సిడీ ఆవిష్కరించనున్నట్లు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు పాములపర్తి రామారావు తెలిపారు.
Thousand Pillar Temple | చారిత్రాత్మక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో 6 సంవత్సరాల తర్వాత శివప్రీతికరమైన సోమవారం రోజున మాసశివరాత్రి కలిసి రావడంతో భక్తులు దేవాలయాన్ని సందర్శించి సామూహిక రుద్రాభిషేకాలు నిర్వహ�
RMP doctor dies | సిద్దిపేట - హనుమకొండ ప్రధాన రహదారిపై గట్ల నర్సింగాపూర్ గ్రామ సమీపంలో బైక్ అదుపుతప్పిన ఘటనలో చిర్ర సుదర్శన్(60) అనే వృద్దుడు ఆదివారం మృతి చెందినట్లు ముల్కనూరు ఎస్ఐ నండ్రు సాయిబాబు తెలిపారు.
అప్పుల బాధతో మరో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. దిగుబడులు రాక.. అప్పులు తీర్చలేక తీవ్రమనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడ్డారు. జనగామ మండలం శామీర్పేటకు చెందిన రైతు చాపల భాస్కర్(41) తనకున్న ఎకరం సాగు చ�
వారసత్వ భూమిలో వాటా విషయమై దాయాదుల మధ్య వివాదం రాజుకుంది. తమకు రావాల్సిన వాటాను కూడా తమకు తెలియకుండా తమ దాయాది తుటిక శ్రీనివాస్ పట్టా చేయించుకున్నాడని తుటిక శ్రీకాంత్, అతడి తల్లి రాజేశ్వరి పోలీసులను ఆ
మెట్టుగుట్ట దేవస్థానంలో జరిగిన అక్రమాలపై సంబంధిత అధికారుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రీయ హిందూ పరిషత్ అధ్యక్షులు మండల భూపాల్ డిమాండ్ చేశారు.