కాకతీయ విశ్వవిద్యాలయ భౌతికశాస్త్ర విభాగానికి చెందిన ప్రొఫెసర్ సి.జె.శ్రీలత 2025 సంవత్సరానికిగాను ‘ఇండియా మోస్ట్ ప్రాగమెటిక్ ఉమెన్ లీడర్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్-2025’ అవార్డుకు ఎన్నికయ్యారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఓసీలకు ఈడబ్ల్యూఎస్ పటిష్ట అమలుకు వెంటనే ఓసీ కమిషన్ ఏర్పాటు చేయాలని ఓసీ జేఏసీ రాష్ర్ట అధ్యక్షుడు గోపు జైపాల్రెడ్డి
డిమాండ్ చేశారు.
Hockey competitions | చెన్నై సత్యభామ యూనివర్సిటీలో జరిగే సౌత్జోన్ ఈస్ట్ ఇంటర్ యూనివర్సిటీ హాకీ పోటీలకు కాకతీయ యూనివర్సిటీ టీంను ఎంపిక చేసినట్లు కేయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ వై వెంకయ్య తెలిపారు.
Athletics | ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ అథ్లెటిక్స్ టోర్నమెంట్కు కేయూ జట్టును ఎంపిక చేసినట్లు కేయూ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి ప్రొఫెసర్ వై వెంకయ్య తెలిపారు.
కాక వెంకట స్వామి మెమోరియల్ టీ-20 ఫేజ్-2 క్రికెట్ పోటీల్లో మ్యాచ్లో వరుస విజయాలను నిజామాబాద్ నమోదు చేసుకోగా నిన్న ఓడిపోయిన రంగారెడ్డి, ఖమ్మం జట్లు నేడు గెలిచి పర్వాలేదు అనిపించాయి.
KU Girls Hostel | హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్లో గురువారం పెట్టిన భోజనంలో పురుగులు, ఇనుప మేకులు వచ్చాయి. దీంతో విద్యార్థులు కే యూ పరిపాలనా భవనాన్ని ముట్టడిం చి వర్సిటీ అధికారులకు వ్యతిరేకంగా
T20 Cricket | ఉమ్మడి జిల్లాలు, అంతర్ జిల్లాల టీ-20 పోటీల్లో భాగంగా నేటి నుంచి 10 తేదీ వరకు జరిగే పోటీలకు వేదికైన వరంగల్ జిల్లాలో జరిగే పోటీలను వంగాలపల్లిలోని వరంగల్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ క్రికెట్�