ముప్పిరినాథ స్వామి ఆలయంలో(Muppiri Nathaswamy Temple) ఉన్న కాకతీయుల కాలం నాటి ప్రాచీన చిత్రాలను ప్రభుత్వం పరిరక్షించాలని ప్లిచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో ఈమని శివనాగిరెడ్డి కోరారు.
2026-27 వార్షిక బడ్జెట్ సామాన్యుడి ఆశలను నీరుగార్చిందని అఖిల భారత విశ్వవిద్యాలయాల ఉద్యోగుల సమాఖ్య, జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ పుల్లా శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు.
Admissions | ఆన్ లైన్ ద్వారా ఆరవ తరగతి ప్రవేశాలతోపాటు, ఏడవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల కోసం జనవరి 28 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఆన్ లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని ముల్కనూరు ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ ముజీ
Hanumakonda | హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికల్పేటలో కొడుకులు తనను పోషించడం లేదంటూ ఓ పూజారి తనకున్న అసైన్డ్ భూమిని గ్రామపంచాయతీకి రాసిచ్చారు.