రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను మొదటి సంవత్సరం ఇంజినీరింగ్ కోర్సులలో అడ్మిషన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది.
స్వయం సహాయక సంఘానికి చెందిన మహిళల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకోవడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాకు దక్కాల్సిన విభజన చట్ట హామీల సాధనకై కలిసి ఉద్యమిద్దామని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.
సహకార రంగంలో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ముల్కనూరు సహకార గ్రామీణ పరపతి సంఘం పై వ్యక్తిగత విమర్శలు చేయవద్దని సంఘం అధ్యక్షుడు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి అన్నారు.
కార్పొరేట్ శక్తులకు అనుకూల నిర్ణయాలు తీసుకుంటూ కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని, కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు �
ముల్కనూరు సహకార గ్రామీణ పరపతి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత కాశీ విశ్వనాథ రెడ్డి సేవలు మరువలేనివని ప్రస్తుత అధ్యక్షులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి అన్నారు.
తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందనే నెపంతో అతడితో పాటు ఓ మహిళను వివస్త్రను చేసి, గుండు గీయించి, ప్రైవేట్ పార్ట్స్లో జీడి పోసి హింసించిన ఘటన హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో శనివారం �
భారత మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావు (PV Narasimha Rao) జయంతి నేడు. భారతరత్న పీవీ బహుముఖ ప్రజ్ఞాశాలి. నూతన ఆర్థిక సంస్కరణల సృష్టికర్త. మౌనమునిగా పేరుగాంచిన పీవీ నరసింహారావు భారత జాతి ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చా�
Gulf | సౌదీ అరేబియాలో మరో వలస కార్మికుడి జీవితం చిధ్రమౌతుంది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పూర్ గ్రామ వాసి తాళ్ళపల్లి ఈశ్వర్ సౌదీ అరేబియా దేశంలోని ఓ ఖర్జూర తోటలో వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు.