CM Cup | గ్రామీణ స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ క్రీడలు నిర్వహిస్తుందని ఒలంపిక్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మమహ్మద్ అజిజ్ఖాన్ అన్నారు.
DYFI | రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీ ఏటా లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లతోనే ఉద్యోగాలను భర్తీ చేసి చేతులు దులుపుకుందని డీవైఎఫ్ఐ రాష్ర్ట అధ్యక్షుడు కోట రమేష్ విమర్
ఆదిలాబాద్లో జరిగే అథ్లెటిక్స్ 11వ రాష్ర్టస్థాయి సబ్ జూనియర్ ఛాంపియన్ షిప్కు క్రీడాకారులను ఎంపిక చేసినట్లు వరంగల్ జిల్లా అథ్లెటిక్స్అసోసియేషన్ అధ్యక్షుడు పుల్యాల కిషన్, కార్యదర్శి ఊర యుగంధ�
రిటైర్మెంట్ ప్రయోజనాల వెంటనే విడుదల చేయాలని రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీధర్ల ధర్మేంద్ర, కడారి భోగేశ్వర్ డిమాండ్ చేశారు.
Savitribai Phule | డెమోక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ర్ట కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 3 నుంచి 26 వరకు నిర్వహించే సావిత్రి భాయిఫూలే 195వ జయంతి వారోత్సవాలను జయప్రదం చేయాలని రాష్ర్ట కన్వీనర్ కామగోని శ్రావణ్ పిలుపున
VC Pratap Reddy | కాకతీయ విశ్వవిద్యాలయ పురోగతిలో బోధనా, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు, విశ్రాంత ఉద్యోగులు సహా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్రెడ్డి అన్నా�
Thousand Pillers Temple | చారిత్రక వేయిస్తంభాల రుద్రేశ్వరాలయంలో ఉదయం ఉత్తిష్టగణపతికి గరికాభిషేకం, రుద్రేశ్వరస్వామికి రుద్రాభిషేకం, నమకచమకాలతో రుద్ర అధ్యాయంతో దంపతులు, కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివా�
ప్రభుత్వ ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులందరికి మధ్యాహ్న భోజనం(Midday meals,) ఏర్పాటు చేయాలని పీడీఎస్యూ(PDSU) రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
చారిత్రక వేయిస్తంభాల దేవాలయంలో(Thousand Pillar Temple) వైకుంఠ ఏకాదశి(Vaikuntha Ekadashi) సందర్భంగా విష్ణు ఆలయంలో సీతారామచంద్ర స్వామివార్లకు అభిషేకాదులు, తులసీదళాలతో అర్చనాధి కార్యక్రమాలు నిర్వర్తించారు.