మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతిని పురస్కరించుకొని ఈనెల 27న హనుమకొండ బాలసముద్రంలోని ప్రెస్ క్లబ్లో సిడీ ఆవిష్కరించనున్నట్లు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు పాములపర్తి రామారావు తెలిపారు.
Thousand Pillar Temple | చారిత్రాత్మక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో 6 సంవత్సరాల తర్వాత శివప్రీతికరమైన సోమవారం రోజున మాసశివరాత్రి కలిసి రావడంతో భక్తులు దేవాలయాన్ని సందర్శించి సామూహిక రుద్రాభిషేకాలు నిర్వహ�
RMP doctor dies | సిద్దిపేట - హనుమకొండ ప్రధాన రహదారిపై గట్ల నర్సింగాపూర్ గ్రామ సమీపంలో బైక్ అదుపుతప్పిన ఘటనలో చిర్ర సుదర్శన్(60) అనే వృద్దుడు ఆదివారం మృతి చెందినట్లు ముల్కనూరు ఎస్ఐ నండ్రు సాయిబాబు తెలిపారు.
అప్పుల బాధతో మరో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. దిగుబడులు రాక.. అప్పులు తీర్చలేక తీవ్రమనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడ్డారు. జనగామ మండలం శామీర్పేటకు చెందిన రైతు చాపల భాస్కర్(41) తనకున్న ఎకరం సాగు చ�
వారసత్వ భూమిలో వాటా విషయమై దాయాదుల మధ్య వివాదం రాజుకుంది. తమకు రావాల్సిన వాటాను కూడా తమకు తెలియకుండా తమ దాయాది తుటిక శ్రీనివాస్ పట్టా చేయించుకున్నాడని తుటిక శ్రీకాంత్, అతడి తల్లి రాజేశ్వరి పోలీసులను ఆ
మెట్టుగుట్ట దేవస్థానంలో జరిగిన అక్రమాలపై సంబంధిత అధికారుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రీయ హిందూ పరిషత్ అధ్యక్షులు మండల భూపాల్ డిమాండ్ చేశారు.
Deposit Panchayat | ఇద్దరి మధ్య పంచాయితీ చేస్తానని చెప్పి ఓ పెద్దమనిషి చెరో రూ.లక్ష రూపాయలు 2లక్షలు డిపాజిట్గా తీసుకుని పంచాయితీ నిర్వహించకుండా, డబ్బులు తిరిగి ఇవ్వకుండా తమను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని బాధితుల�
Hanumakonda | హనుమకొండలోని భగత్సింగ్నగర్, పలవేల్పుల గ్రామంలో 2007 నుంచి నివాసం ఉంటున్న 200 కుటుబాలకు వెంటనే 58వ జీవో ప్రకారం ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేసారు.
హనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల లో బిఏ, బీకాం, బీఎస్సీ, 2,4,6(రెండవ, నాలుగవ, ఆరవ) సెమిస్టర్ పరీక్షల ఫలితాలను కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కర్నాటి ప్రతాపరెడ్డి �
దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడమే కాకుండా, రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న యాదవ జాతికి మంత్రివర్గంలో చోటు లేకపోవడం సిగ్గుచేటని అఖిల భారత యాదవ సంఘం సభ్యుడు, కుడా మాజీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ అన్నా�