సహకార రంగంలో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ముల్కనూరు సహకార గ్రామీణ పరపతి సంఘం పై వ్యక్తిగత విమర్శలు చేయవద్దని సంఘం అధ్యక్షుడు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి అన్నారు.
కార్పొరేట్ శక్తులకు అనుకూల నిర్ణయాలు తీసుకుంటూ కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని, కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు �
ముల్కనూరు సహకార గ్రామీణ పరపతి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత కాశీ విశ్వనాథ రెడ్డి సేవలు మరువలేనివని ప్రస్తుత అధ్యక్షులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి అన్నారు.
తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందనే నెపంతో అతడితో పాటు ఓ మహిళను వివస్త్రను చేసి, గుండు గీయించి, ప్రైవేట్ పార్ట్స్లో జీడి పోసి హింసించిన ఘటన హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో శనివారం �
భారత మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావు (PV Narasimha Rao) జయంతి నేడు. భారతరత్న పీవీ బహుముఖ ప్రజ్ఞాశాలి. నూతన ఆర్థిక సంస్కరణల సృష్టికర్త. మౌనమునిగా పేరుగాంచిన పీవీ నరసింహారావు భారత జాతి ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చా�
Gulf | సౌదీ అరేబియాలో మరో వలస కార్మికుడి జీవితం చిధ్రమౌతుంది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పూర్ గ్రామ వాసి తాళ్ళపల్లి ఈశ్వర్ సౌదీ అరేబియా దేశంలోని ఓ ఖర్జూర తోటలో వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు.
రహదారుల భద్రతా చర్యల్లో భాగంగా ప్రతి 15 రోజులకు ఒకసారి ఆర్ అండ్ బి, పోలీస్, జాతీయ రహదారులు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్�
ACB raids | ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు కార్యాలయానికి వస్తే రైటర్ల ద్వారా కట్టాల్సిన చలాన్ కంటే అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని తమకు పక్కా సమాచారం ఉందన్నారు వరంగల్ ఏసీబీ అధికారులు
Warangal | తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం టీజీపాలీసెట్–2025 అడ్మిషన్ కౌన్సిలింగ్ గురువారం రాష్ట్రవ్యాప్తంగా హెల్ప్ లైన్ సెంటర్లలో ఒకేసారి విజయవంతంగా ప్రారంభమైంది.