తెలంగాణలో నేసిన చీరలు ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచినట్టు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడారు. పోచంపల్లి, వరంగల్, గద్వాల, నారాయణపేట, సిద్దిపేట వస్త్రాలకు ఒక ప్రత్యేకత ఉన్నదని, వీటికి జీఐ ట్యాగ్ రావడం అభి
ఒకప్పుడు అరబ్ దేశాలకు తేలియా రుమాళ్లు, గాజులు, పూసలను ఎగుమతి చేసిన హస్త కళా గ్రామం పోచంపల్లి. అదే ఇప్పుడు చేనేతలో కాటన్, పట్టు, సీకో వస్త్రాలకు పేరుగాంచింది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 20న భూదాన్పోచంపల్లికి రానున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. చేనేత జౌళిశాఖ కమిషనర్ వర్షిణి, కలెక్టర్ హనుమంతు కే జెండగే �
తెలంగాణలో జరిగే బతుకమ్మ పండుగకు ఎంతో ప్రత్యేకత ఉంది. పూలను పూజించే గొప్ప పండుగ ఇది. మహిళలు, యువతులు బతుకమ్మ పండుగను ఉత్సాహంగా జరుపుకొంటారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం బతుకమ్మకు �
Chenetha Mitra | చేనేత మిత్ర’ ద్వారా ప్రతి మగ్గం కార్మికుడి బ్యాంకు ఖాతాలో నెలకు రూ.3 వేలు పడుతుండటంతో చేనేత కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 32 వేల చేనేత �
MLC Kavitha | చేనేత పై బ్రిటిష్ వాళ్లు కూడా పన్నులు విధించలేదని, కానీ చేనేత పై పన్ను విధించిన ఏకైక ప్రభుత్వం ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీదేనిని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఏ పార్టీ ఆలోచన విధానం ఏంటో నే
Minister Gangula | తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలతో నేతన్నల (Handloom) కళ్లలో వెలుగులు కనబడుతున్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నేతన్నల సంక్షేమం కోసం మరో అడుగు ముందుకేసింది. ఇప్పటికే చేనేత కార్మికుల కోసం అనేకం కార్యక్రమాలు తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని పథకాలను అమల
చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉన్నదని సంగారెడ్డి జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యం�
భారతదేశంలో ఇప్పటికీ 63 శాతం మంది ప్రజలు వ్యవసాయరంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రతి అర్ధగంటకు ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నారని, ప్రతి రోజు రెండు వేలమంది రైతులు వ్యవసాయాన్ని వదిలివెళ్తున్నారని, 40 శాతం మం
నేతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. చేనేత కార్మికులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు అవసరమైన భరోసాను అందిస్తున్నది. ఇప్పటికే పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తుండగా, మునుగోడు ఉప ఎన్నికలో ఇచ్చిన