Minister Gangula | తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలతో నేతన్నల (Handloom) కళ్లలో వెలుగులు కనబడుతున్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నేతన్నల సంక్షేమం కోసం మరో అడుగు ముందుకేసింది. ఇప్పటికే చేనేత కార్మికుల కోసం అనేకం కార్యక్రమాలు తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని పథకాలను అమల
చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉన్నదని సంగారెడ్డి జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యం�
భారతదేశంలో ఇప్పటికీ 63 శాతం మంది ప్రజలు వ్యవసాయరంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రతి అర్ధగంటకు ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నారని, ప్రతి రోజు రెండు వేలమంది రైతులు వ్యవసాయాన్ని వదిలివెళ్తున్నారని, 40 శాతం మం
నేతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. చేనేత కార్మికులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు అవసరమైన భరోసాను అందిస్తున్నది. ఇప్పటికే పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తుండగా, మునుగోడు ఉప ఎన్నికలో ఇచ్చిన
దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా పార్టీలు, నేతలు కాకుండా ప్రజలు గెలువాలన్నదే తమ అభిమతమని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ను గెలిపించి ప్రజలు గెలిచారని పేర్కొన్నారు.
తరాల చేనేత కళ, సంప్రదాయ సేంద్రియ సేద్యం, పాత పంటల పునరుజ్జీవనం.. విజయలక్ష్మి నాచియర్ జీవిత లక్ష్యాలు. చేనేత కార్మికుల సాధికారత కోసం ‘ఎథికస్' అనే ఫ్యాషన్ బ్రాండ్ సృష్టించిందామె.
సిద్దిపేట జిల్లా దుబ్బాక చేనేత కార్మికులు మగ్గంపై నేసిన లినెన్ కాటన్ చీరకు జాతీయస్థాయి గుర్తింపు లభించింది. కేంద్ర చేనేత,జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 3 నుంచి 17 వరకు ‘విరాసత్ పేరిట’ ఢిల్లీలో నిర్
జిల్లా ప్రజలకు కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే జోగు రామన్న , ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదివారం న్యూ ఇయర్ శు భాకాంక్షలు తెలిపారు. ముందుగా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి కలెక్టర్ సిక్తా పట్నాయక్కు, అన
ఏమీ ఇవ్వని మోదీ ఎందుకొస్తున్నావ్..’ అంటూ తెలంగాణ నిలదీసింది. ‘మోదీ గోబ్యాక్' అంటూ నినదించింది. మోదీ పర్యటన నేపథ్యంలో శనివారం తెల్లవారుజాము నుంచే సింగరేణి కోల్బెల్ట్ సహా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు హో�
చేనేత కళ ఎంతో ప్రాచీనమైనది. భారతీయ చేనేత పరిశ్రమకు నాడు, నేడు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపున్నది. సుమా రు రెండు శతాబ్దాల కిందటి వరకు భారతదేశ ఎగుమతుల్లో ప్రథమ స్థానం చేనేతదే. 18వ శతాబ్దంలో పారిశ్రామిక వి�
తెలంగాణ చేనేత కార్మికుల నైపుణ్యం అద్భుతమని ఒడిశా రాష్ట్ర టెక్స్టైల్స్ అండ్ హ్యాండ్లూమ్ మంత్రి రీటాసాహు కొనియాడారు. ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు అందిస్తున్న రాయితీలు, సదుపాయాలు, మార్కెట్ �
హిమాయత్నగర్ : రాష్ట్రంలోని పద్మశాలీ కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యేందుకు తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్సీ ఎల్. రమణ తెలిపారు. ఇటీవల కరీంనగర్ స్థానిక స