చేనేత కార్మికులవి ఆత్మహత్యలు కాదని, అవి సర్కారు హత్యలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఉపాధి లేక నేత కార్మికులు ఉసురు తీసుకుంటున్నా సర్కారు ఆదుకోదా? అని ధ్వజమెత్తారు.
KTR | రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న నేతన్నలవి ఆత్మహత్యలు కాదు.. అవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. నేతన్నలకు ఉపాధి లేక ఉసురు తీసుకుంటున్నా �
చేనేత కార్మికుల పరిస్థితి దయనీయంగా తయారైంది. రెక్కలు ముక్కలు చేసుకొని నేసిన మగ్గం బట్ట, ఆరు నెలల నుంచి గోదాముల్లో మూలుగుతున్నది. 27 చేనేత సహకార సంఘాల పరిధిలో 20 కోట్లకు పైగా విలువైన వస్త్ర నిల్వలు పేరుకుపోయ
బీఆర్ఎస్ ప్రభుత్వంలో నేత కార్మికులకు ఉపాధి ఉండేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఇప్పుడు నేతన్నలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
చేనేత సహకార సంఘాల పాలకవర్గాల గడువు ముగిసి ఏండ్లు గడుస్తున్నా ఎన్నికలు నిర్వహించకపోవడంతో సంఘాల అభివృద్ధి కుంటుపడుతున్నది. పర్సన్ ఇన్చార్జి అధికారులను నియమించడంతో చేనేత కార్మికులకు చేతినిండా పని కల్
చేనేత రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడుతున్నాయి. దేశంలోని నేత కార్మికుల సంక్షేమం కోసం ఎన్నో ఏండ్ల నుంచి కొనసాగుతున్న పథకాలను రద్దు చేయగా.. ఉద్యమ నేత కేసీఆర్ నేత
వస్త్ర పరిశ్రమ సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. వస్త్ర ఉత్పత్తుల ఆర్డర్లు ఇవ్వక, బకాయిలు విడుదల చేయక సర్కారు సాంచాలకు సంకెళ్లు విధించింది. పనులు లేక ఉపాధి కోల్పోయిన నేతన్నలు ఆకలి కేకలతో అలమటిస్తున్నారు.
‘చేనేత కార్మికులకు ఆర్డర్లు ఉత్తగ ఏం ఇయ్యలె. ఉపాధి చూపి కార్మికుల ఆత్మహత్యలను నివారించడంతోపాటు, అటు పేదలను కూడా ఆదుకోవాలనేదే లక్ష్యం. ఆ ఆర్డర్లకు సంబంధించి 300 బకాయిలు ఉన్నయ్.
KCR | చేనేత కార్మికులు, రైతులపై అడ్డగోలు వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధ్వజమెత్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సంద
వ్యవసాయం తర్వాత లక్షలాది మందికి ఉపాధి కల్పించే వస్త్ర పరిశ్రమ ఆర్థిక సంక్షోభంలో కునారిల్లుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో సాంచాలకు సంకెళ్లు పడ్డాయి. ఇప్పటి వరకు వస్త్ర ఉత్పత్తుల ఆర్డర్లు ల�
కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ఒక్కొక్కటిగా పాతర వేస్తున్నది. ఇటీవల వరకు సమర్థవంతంగా అమలైన కార్యక్రమాలను ఆపేస్తున్నది.
నేత కార్మికుల కోసం ప్రభుత్వం టీ-నేతన్న యాప్ తీసుకొచ్చింది. గతేడాది కేసీఆర్ సర్కారు హయాంలోనే యాప్ అందుబాటులోకి తెచ్చింది. ఇందు లో చేనేత, పవర్లూమ్ కార్మికులు, అనుబంధ కార్మికుల వివరాలు పొందుపర్చాలి.